తాజావార్తలు
మాఘ పూర్ణిమ నాడు ఇలా చేస్తే.. పూర్వీకుల ఆశీస్సులే కాదు.. మీ ఇంట్లోకి సిరి సంపదలు..

మాఘ పూర్ణిమ నాడు ఇలా చేస్తే.. పూర్వీకుల ఆశీస్సులే కాదు.. మీ ఇంట్లోకి సిరి సంపదలు..

హిందూ మతంలో మాఘ మాసంలోని పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మిక పరంగా, పూర్వీకుల పనులకు మాఘ పౌర్ణమిని చాలా పవిత్రమైన తిథిగా పరిగణిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం.. పౌర్ణమి తేదీ ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 5:52 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం 3:38 గంటలకు ముగుస్తుంది. మాఘ పూర్ణిమ నాడు పవిత్ర నదులలో స్నానం చేయడం, దానం చేయడం వల్ల పాపాలు నశించడమే కాకుండా, ఈ రోజున తీసుకున్న ప్రత్యేక చర్యలు…

Read More
Tollywood: ఏంటీ.. ఈ హీరోయిన్స్ అందరూ డాక్టర్లేనా.. ? ఇంతమంది ఉన్నారేంట్రా బాబూ..

Tollywood: ఏంటీ.. ఈ హీరోయిన్స్ అందరూ డాక్టర్లేనా.. ? ఇంతమంది ఉన్నారేంట్రా బాబూ..

ఐశ్వర్య లక్ష్మి.. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె 2017లో ఎర్నాకుళంలోని శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SNIMS) నుండి MBBS డిగ్రీని పూర్తి చేసింది.

Read More

Central Government మహిళలకు అదిరిపోయే శుభవార్త: ప్రత్యేకంగా 4 పథకాలు – భారీ లాభాలు!

Central Government Women Schemes: మహిళలకు 4 కీలక పథకాలు | A2Z Chronicle 👩‍👩‍👧‍👦 మహిళలకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి రుణాలు వంటి అనేక ప్రయోజనాలు అందించే 4 కీలక పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి. ✅ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వ 4 ముఖ్య పథకాలు 1️⃣ ప్రధాన్ మంత్రి…

Read More

Indian Railways ప్రయాణికులకు అద్భుత అవకాశం: కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమా!

🚆 రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం IRCTC ఒక అద్భుతమైన బీమా పథకాన్ని అందిస్తోంది. చాలా మందికి తెలియని ఈ పథకం ద్వారా కేవలం 45 పైసలు చెల్లిస్తే రూ.10 లక్షల వరకు బీమా కవరేజ్ పొందవచ్చు.https://www.indianrailways.gov.in/ 💰 45 పైసల బీమా పథకం ఏమిటి? IRCTC ద్వారా టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఇవ్వబడుతుంది.👉 మీరు ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే కేవలం 0.45 రూపాయలు (45…

Read More
Ration Card: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే పంపిణీ.. లబ్దిదారులకు పండుగే..

Ration Card: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే పంపిణీ.. లబ్దిదారులకు పండుగే..

ఏపీలోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ దుకాణాల్లో ఇకపై బియ్యంతో పాటు గోధుమ పిండి కూడా అందించనుంది. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో రూ.20కే గోధుమ పంపిణీ చేయనుంది. ఆదివారం నుంచి జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లో అందించనుండగా.. త్వరలో డివిజన్, మండల స్థాయిలో కూడా పంపిణీ చేయనుంది. రేషన్ కార్డు ఉన్నవారికి ఇది పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు. బయట మార్కెట్లో ఇంట్లోకి అవసరమయ్యే గోధుమ కొనాలంటే…

Read More

🟡 నేడు మాఘ పౌర్ణమి:ఈ రోజు ఇలా చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి

ఈ రోజు ఇలా చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. 🔱 మాఘ పౌర్ణమి ప్రాముఖ్యత నేడు మాఘ పౌర్ణమి. హిందూ ధర్మంలో మాఘ పౌర్ణమిని అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజున దేవతలు భూమిపైకి వచ్చి పవిత్ర నదుల్లో స్నానం చేస్తారని విశ్వాసం ఉంది. అందుకే ఈ రోజున నదీ స్నానం, సముద్ర స్నానం చేయడం చాలా శుభప్రదంగా పండితులు చెబుతున్నారు. 🌊 మాఘ పౌర్ణమి రోజున చేయాల్సిన ముఖ్య ఆచరణలు మాఘ…

Read More
Box Office 2027: సమ్మర్ హీట్ ఇప్పుడే పెంచేస్తున్న టాలీవుడ్ స్టార్స్.. మార్చిలో సూపర్‌‌స్టార్, ఏప్రిల్‌లో రెబల్‌స్టార్‌‌

Box Office 2027: సమ్మర్ హీట్ ఇప్పుడే పెంచేస్తున్న టాలీవుడ్ స్టార్స్.. మార్చిలో సూపర్‌‌స్టార్, ఏప్రిల్‌లో రెబల్‌స్టార్‌‌

అయితే ఈ ఏడాది పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. వచ్చే ఏడాది మాత్రం బాక్సాఫీస్ వద్ద ఒక పెను తుపాను రాబోతోంది. తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా నలుగురు భారీ పాన్ ఇండియా స్టార్లు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు అగ్ర హీరోలు తమ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రాలతో సమ్మర్ హీటును రెట్టింపు చేయబోతున్నారు. ప్రపంచ సినిమా కళ్లు మన టాలీవుడ్ వైపు తిరిగేలా చేస్తున్న ఆ భారీ ప్రాజెక్టులు ఏంటి? బాక్సాఫీస్…

Read More
హృతిక్ రోషన్ చెల్లెలు చెప్పిన షాకింగ్ నిజాలు..! మద్యానికి బానిసైన రోజులను గుర్తుచేసుకుని భావోద్వేగం

హృతిక్ రోషన్ చెల్లెలు చెప్పిన షాకింగ్ నిజాలు..! మద్యానికి బానిసైన రోజులను గుర్తుచేసుకుని భావోద్వేగం

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ సోదరిగా అందరికీ సుపరిచితమైన ఆమె.. తాజాగా తన జీవితంలోని అత్యంత భయంకరమైన రోజులను గుర్తు చేసుకున్నారు. ఒకానొక దశలో పొద్దున్నుంచి రాత్రి వరకు మద్యం తాగడమే పనిగా పెట్టుకున్నానని, అసలు తనేం చేస్తున్నానో కూడా తెలిసేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాక ఆమె ఎలా మేల్కొన్నారు? ఆ వ్యసనాన్ని ఎలా జయించారు? హృతిక్ రోషన్ సోదరి సునయన రోషన్ తాజాగా సోషల్ మీడియాలో ఒక…

Read More
బాంబుల మోతతో ఉలిక్కిపడ్డ బీదర్.. ముగ్గురు చిన్నారులతో సహా 8 మందికి తీవ్ర గాయాలు

బాంబుల మోతతో ఉలిక్కిపడ్డ బీదర్.. ముగ్గురు చిన్నారులతో సహా 8 మందికి తీవ్ర గాయాలు

కర్ణాటకలోని బీదర్ జిల్లాలో శనివారం (జనవరి 31) పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. ముగ్గురు చిన్నారులతో సహా 8 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కర్నాటక ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. మొలిగే మారయ్య ఆలయానికి వెళ్లే రోడ్డుపై ఈ సంఘటన జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు చెలరేగాయి. కర్నాటక బీదర్‌ జిల్లా హుమ్నాబాద్‌ సమీపం లోని మొల్కేరా గ్రామంలో భారీ పేలుడు జరిగింది. భూమిలో…

Read More
Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లు ఎగిరిగంతేసే వార్త! ఖరీదైన ఆ సర్వీస్‌ ఇక పూర్తిగా ఉచితం..!

Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లు ఎగిరిగంతేసే వార్త! ఖరీదైన ఆ సర్వీస్‌ ఇక పూర్తిగా ఉచితం..!

ఎయిర్‌టెల్ ఇప్పుడు తన 36 కోట్లకు పైగా వినియోగదారులకు మరో ఫ్రీ సర్వీస్‌ను అందించింది. గత సంవత్సరం కంపెనీ 12 నెలల ఉచిత పెర్ప్లెక్సిటీ AI సబ్‌స్క్రిప్షన్‌ను అందించింది. ఇప్పుడు ఇది 12 నెలల ఉచిత అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. దీని కోసం ఎయిర్‌టెల్ అడోబ్‌తో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ.4,000 విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ఉచితంగా పొందుతారు. ఎయిర్‌టెల్ తన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం…

Read More