తాజావార్తలు
కడుపు ఉబ్బరమా..? ఏసీడీటీనా..? తేడా చేసుకోకపోతే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!

కడుపు ఉబ్బరమా..? ఏసీడీటీనా..? తేడా చేసుకోకపోతే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!

తరచుగా కడుపు ఉబ్బరం అనేది కేవలం అధికంగా తినడం లేదా అసిడిటీకి సంకేతంగా భావించి విస్మరిస్తారు. ఒక మాత్ర తీసుకుంటే సమస్య ముగుస్తుందని భావిస్తారు. కానీ మీరు దాదాపు ప్రతిరోజూ మీ కడుపులో బిగుతుగా అనిపిస్తే, సాయంత్రానికి కల్లా మీ బట్టలు బిగుతుగా అనిపిస్తే, లేదా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం తర్వాత మీరు కడుపు నిండినట్లు అనిపిస్తే, పరిస్థితి చాలా సులభం కావచ్చు. పేగులు తరచుగా నెమ్మదిగా సంకేతాలను పంపుతాయని అర్థం. తరచుగా ఉబ్బరంగా ఉండే…

Read More
యుఎఇ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమి చర్చించారో తెలుసా?

యుఎఇ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమి చర్చించారో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్ దాడులను ప్రధాని మోదీ ఖండించారు. భారతదేశం ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా X లో పోస్ట్ చేస్తూ, “UAE అధ్యక్షుడు, నా సోదరులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో మాట్లాడాను. UAE పై జరిగిన దాడులను తీవ్రంగా…

Read More
హర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 150 ఆయిల్‌ ట్యాంకర్లు.. అయిల్ కష్టాలు తప్పవా..?

హర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 150 ఆయిల్‌ ట్యాంకర్లు.. అయిల్ కష్టాలు తప్పవా..?

ఇరాన్‌పై ఇజ్రాయెల్ – అమెరికా సైనిక దాడుల తరువాత, హార్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా మూసివేశారు. ఇరాన్ దక్షిణ సరిహద్దులో ఉన్న హార్ముజ్ జలసంధి పెర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. రవాణా నిలిచిపోవడంతో హెర్ముజ్ జలసంధి సమీపంలో 150 క్రూడాయిల్ ట్యాంకర్లు ఆగిపోయాయి. అయితే నిలిచిన ట్యాంకర్లపై ఇరాన్‌ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. హర్ముజ్‌ సమీపంలో 3 ఆయిల్‌ ట్యాంకర్లపై దాడులు చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతంలోని చాలా నౌకలు యు-టర్న్‌లు…

Read More
Shraddha Srinath: అప్ కమింగ్ మూవీస్ మీదే శ్రద్ధా శ్రీనాథ్ ఆశలు

Shraddha Srinath: అప్ కమింగ్ మూవీస్ మీదే శ్రద్ధా శ్రీనాథ్ ఆశలు

నటి శ్రద్ధా శ్రీనాథ్ మూడు భాషల్లో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ, ప్రస్తుతం అవకాశాల కొరతను ఎదుర్కొంటున్నారు. కెరీర్ ప్రారంభంలో కేవలం పెర్ఫార్మెన్స్-ఆధారిత పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల గ్లామర్ ఇమేజ్‌కి దూరమయ్యారు. ఇది కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు తగ్గడానికి దారితీసింది. ఆ నష్టాన్ని గుర్తించి గ్లామర్ రోల్స్ వైపు మొగ్గు చూపినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Sujeeth: యూనివర్స్ బిల్డ్ చేస్తున్న…

Read More
సంతలో కూరగాయలు తీసుకునేందుకు ఆగిన దంపతులు.. ఇంతలోనే షాకింగ్ ఘటన!.

సంతలో కూరగాయలు తీసుకునేందుకు ఆగిన దంపతులు.. ఇంతలోనే షాకింగ్ ఘటన!.

బంగారం ధరలు పెరగడంతో చోరీలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. బంగారం ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. తాజాగా మెదక్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. రద్దీగా ఉండే మాంబోజీపల్లి మార్కెట్ (సంత)లో పట్టపగలే చేతివాటం ప్రదర్శించారు దుండగులు. కూరగాయలు కొనేందుకు వెళ్లిన దంపతులను టార్గెట్ చేశారు. ఏకంగా 8 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొల్చారం మండలానికి చెందిన చింతలగారి…

Read More
స్త్రీలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా…? అసలు సీక్రెట్ ఇదే..!

స్త్రీలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా…? అసలు సీక్రెట్ ఇదే..!

భారతీయ సంప్రదాయాలలో స్త్రీ, పురుషులు ధరించే ప్రతి ఆభరణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మహిళల అందాన్ని, ప్రత్యేకతను చాటే వెండి పట్టీలు ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తాయి. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పాదాలపై వెండి పట్టీలను ధరించడం తరచుగా కనిపిస్తుంది. భారతీయ సంప్రదాయంలో బంగారం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. కాబట్టి పసిడితో అలంకరించిన పాదాల అలంకరణ సాధారణంగా ఉండదు. అయితే, వెండి పట్టీలు పాదాలకు ధరించడం గౌరవనీయమైన ఆచారం. ఇది కేవలం అలంకరణ మాత్రమే…

Read More
RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేశంలోని అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న దాదాను 22,195 గ్రూప్‌ డి ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేయలేదా? దాదాపు 2 నెలల నుంచి కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (సికింద్రాబాద్‌)లో మొత్తం 1012…

Read More
కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం

కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం

ఆకాశం వైపు చూస్తే వర్షాలు లేవు.. తీరా కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే కొనే నాథుడు లేడు. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట చేతికొచ్చినా, కనీసం కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో ఓ రైతు తన ఆవేదనను ఆవేదనను వ్యక్తం చేస్తూ కష్టపడి పండించిన పంటను నిస్సహాయ స్థితిలో రోడ్డుపై పారబోశాడు. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అన్నదాత దుస్థితికి అద్దం పడుతోంది. ఆర్లబండ గ్రామానికి చెందిన…

Read More
Toxic Movie : టాక్సిక్ మూవీలో గ్లామర్ బ్యూటీ.. యాష్ సినిమాకు కియారా రెమ్యునరేషన్ ఎంతంటే..

Toxic Movie : టాక్సిక్ మూవీలో గ్లామర్ బ్యూటీ.. యాష్ సినిమాకు కియారా రెమ్యునరేషన్ ఎంతంటే..

రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సి్క్. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తుండగా.. అందులో బాలీవుడ్ తార కియారా అద్వానీ ఒకరు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున నిర్మిస్తుండగా.. ఈ…

Read More
TG Polycet 2026: పదో తరగతి పాసైన వారికి తెలంగాణ పాలీసెట్‌ పరీక్ష.. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

TG Polycet 2026: పదో తరగతి పాసైన వారికి తెలంగాణ పాలీసెట్‌ పరీక్ష.. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 206-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో సీట్ల భర్తీకి తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్‌ 2026) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తులు కూడా మొదలయ్యాయి. ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఏప్రిల్‌ 20 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌,…

Read More