తాజావార్తలు
మీకు తెలుసా..? ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..

మీకు తెలుసా..? ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..

మన ఇళ్లలో రిఫ్రిజిరేటర్లు ఒక ముఖ్యమైన అవసరంగా మారాయి. ఏది నిల్వ ఉంచాలన్నా.. ఫ్రిజ్ ఉండాల్సిందే.. ఇది లేకుండా ఏ పని చేయలేము అన్నట్లుగా పరిస్థితి మారింది. చాలా మందికి రిఫ్రిజిరేటర్‌లో తమకు కావలసినవన్నీ ఉంచే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా మిగిలన అన్నం, కూరలు, ఊరగాయలు.. కూరగాయలు.. ఉంచుతారు.. ఆ తర్వాత తీసుకుని తింటుంటారు.. అయితే.. వైద్యులు రిఫ్రిజిరేటర్‌లో వస్తువులను నిల్వ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయని.. వాటిని గమనించకపోతే.. ఇబ్బందుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు. దీనిద్వారా.. కొన్ని…

Read More
Sonu Sood: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్.. గోశాలకు భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?

Sonu Sood: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్.. గోశాలకు భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?

ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. తాజాగా గుజరాత్‌లోని వారాహి గోశాలను సందర్శించిన ఆయన అక్కడి ప్రజలు గోవులను సంరక్షిస్తున్న విధానం చూసి మురిసిపోయారు. మూగజీవాల పట్ల ప్రజలు చూపిస్తోన్న ప్రేమాభిమానాలను చూసి సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే సందర్భంగా గోశాలలోని మూగజీవాల సంరక్షణ కోసం రూ.11 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ‘కేవలం కొద్ది ఆవులతో మొదలైన ఈ గోశాలలో ఇప్పుడు వాటి సంఖ్య 7000లకు చేరింది. ఇది…

Read More
Andhra: కోరుకున్న అమ్మాయి ఒంటరిగా రమ్మంది.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.. అతడు వెళ్లగా..

Andhra: కోరుకున్న అమ్మాయి ఒంటరిగా రమ్మంది.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.. అతడు వెళ్లగా..

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఇన్‌స్టా ద్వారా పరిచయం అయిన యువకుడు యువతిని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేయడంతో.. వేధింపులు భరించలేని యువతి స్నేహితులతో కలసి యువకుడిని చంపి కాల్వలో పడేసిన ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. హత్యకు పాల్పడిన యువతి స్నేహితుడైన మణికంఠ అనే యువకుడిని అరెస్టు చేయగా.. మైనర్లు అయిన యువతి, మరో ఇద్దరి జువైనల్ హొంకు తరలించారు. ముద్దాయిల నుంచి నేరానికి ఉపయోగించిన ఆటో,…

Read More
ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. మనుషులే కాదు.. పక్షులు కూడా విలవిల..

ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. మనుషులే కాదు.. పక్షులు కూడా విలవిల..

చైనా మాంజా మరోసారి ప్రాణాంతకంగా మారుతోంది. నిషేధిత చైనా మాంజా కారణంగా రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతుండటంతో పాటు మూగజీవాలు, పక్షులు భారీగా బలవుతున్నాయి. ఇటీవల పాతబస్తీ ప్రాంతాల్లో చైనా మాంజాకు చిక్కి పదుల సంఖ్యలో పావురాలు మృత్యువాత పడటం కలచివేసే అంశంగా మారింది. గాలిలో కనిపించని విధంగా ఉండే ఈ పదునైన మాంజా పక్షుల రెక్కలు, మెడలను కోసేస్తుండటంతో అవి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇదే మాంజా వాహనదారులకు కూడా ముప్పుగా మారుతోంది. ద్విచక్ర వాహనదారులు,…

Read More
Bank Holiday: ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?

Bank Holiday: ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?

Bank Holiday: భారతదేశపు అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆధ్యాత్మిక నాయకులు, ఆలోచనాపరులలో ఒకరైన స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జనవరి 12 సోమవారం పశ్చిమ బెంగాల్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు మూసివేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకు సెలవులకు ఆధారమైన ఆర్‌బిఐ బ్యాంక్ సెలవు క్యాలెండర్ ప్రకారం , పశ్చిమ బెంగాల్‌లోని ఎస్‌బిఐ, పిఎన్‌బి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి బ్యాంకులు ఈరోజు మూసి ఉంటాయి. అయితే, జనవరి 12 బ్యాంకు సెలవుదినం ప్రాంతీయ…

Read More
Sabarimala Makara Jyothi:శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి!

Sabarimala Makara Jyothi:శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి!

శబరిగిరి శరణుఘోషతో మారుమోగుతోంది! అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఆ అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మకర సంక్రాంతి వేళ శబరిమల గిరుల్లో సాక్షాత్తు మణికంఠుడే ‘మకర జ్యోతి’గా దర్శనమిచ్చే పవిత్ర సమయం దగ్గరపడింది. అయితే, ఈసారి మకరవిలక్కు ఉత్సవాలకు వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాలతో దర్శన కోటాపై ఆంక్షలు విధిస్తూనే.. పక్కా భద్రతా ఏర్పాట్లు చేశారు. అసలు దర్శన సమయాలు ఎలా…

Read More
ముఖేష్‌ అంబానీ రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు! ఆ రాష్ట్రం తలరాతే మారిపోనుంది..!

ముఖేష్‌ అంబానీ రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు! ఆ రాష్ట్రం తలరాతే మారిపోనుంది..!

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రాబోయే ఐదు సంవత్సరాలలో గుజరాత్‌లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆదివారం రాజ్‌కోట్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో ప్రసంగిస్తూ, గుజరాత్ రిలయన్స్‌కు కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదని, దాని గుర్తింపు, ఆత్మ, పునాది అని అన్నారు. గత ఐదు సంవత్సరాలలో రిలయన్స్ గుజరాత్‌లో రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిందని, రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడిదారు తామేనని ముఖేష్ అంబానీ అన్నారు. రాబోయే…

Read More
Horoscope Today: వారికి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 12, 2026): మేష రాశి వారి ఆదాయ వృద్ది ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయ వృద్ది ప్రయత్నాలకు సమయం…

Read More
త్వరలోనే మన దేశపు మొట్టమొదటి మేడ్‌ ఇన్‌ ఇండియా AI వచ్చేస్తోంది!

త్వరలోనే మన దేశపు మొట్టమొదటి మేడ్‌ ఇన్‌ ఇండియా AI వచ్చేస్తోంది!

వైబ్రంట్ గుజరాత్ 2026 వేదిక నుండి మాట్లాడుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భారతదేశ డిజిటల్ భవిష్యత్తు గురించి ఒక ప్రధాన సూచన ఇచ్చారు. జియో త్వరలో పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేసిన, ప్రజలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఆ‍ర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వేదికను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ప్రజలే ముందు అనే విధానంపై ఆధారపడి ఉంటుంది, అంటే AI టెక్నాలజీని ప్రజల రోజువారీ అవసరాలలో నేరుగా ఉపయోగిస్తారు….

Read More
సంక్రాంతి తర్వాత కుజ సంచారం… ఈ రాశుల వారి ఇంట సిరి సంపదల వర్షం!

సంక్రాంతి తర్వాత కుజ సంచారం… ఈ రాశుల వారి ఇంట సిరి సంపదల వర్షం!

మీన రాశి మీన రాశి వారికి కుజ సంచారము ధైర్యాన్ని, ఆదాయాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సంచారము ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల, ఈ అంగారక సంచారము ఈ నాలుగు రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది, దీని కారణంగా పెట్టుబడి, ఉపాధి, ఆర్థిక లాభాల అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల, ఈ అంగారక సంచారము ఈ నాలుగు రాశులకు చాలా…

Read More