పాదాల పగుళ్లను చిటికెలో నయం చేసే ఇంటి చిట్కాలివో..
శీతాకాలం పొడి వాతావరణంలో మడమలు పగుళ్లు ఏర్పడటం సాధారణ సమస్య. ఈ సమస్యను విస్మరించడం వల్ల నొప్పి, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ సమస్య ప్రధానంగా చర్మంలో తేమ లేకపోవడం వల్ల వస్తుంది. దీని కోసం రాత్రి పడుకునే ముందు ఒక టబ్లో గోరువెచ్చని నీటిని తీసుకుని దానికి కొంచెం సముద్రం ఉప్పు, నిమ్మరసం కలపాలి. ఆ తర్వాత మీ పాదాలను ఈ నీటిలో 15-20 నిమిషాలు నానబెట్టాలి. ఇది మృత కణాలను మృదువుగా చేసి తొలగించడం సులభం…
