సముద్రంలో బయటపడ్డ 700ఏళ్లనాటి యుద్ధనౌక..! దాని నిండా ఇప్పటికీ చెక్కుచెదరని..
చరిత్రలో అత్యంత శక్తివంతమైన మంగోల్ సామ్రాజ్యం ఒకానొక సమయంలో ప్రపంచాన్ని గడగడలాడించింది. కానీ, జపాన్ను జయించాలన్న వారి కల మాత్రం ఎప్పటికీ నెరవేరలేదు. అందుకు కారణం ఏమిటో తాజాగా సముద్ర గర్భంలో దొరికిన ఓడల శకలాలు స్పష్టం చేస్తున్నాయి. క్రీస్తుశకం 13వ శతాబ్దంలో మంగోల్ చక్రవర్తి కుబ్లాయ్ ఖాన్ వేల సంఖ్యలో ఓడలు, లక్షలాది మంది సైనికులతో జపాన్పై దండెత్తాడు. ఆ కాలంలో అది ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళ దండయాత్ర. అయితే, జపాన్ తీరానికి చేరుకోకముందే ప్రకృతి…
