తాజావార్తలు
Tollywood: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు

Tollywood: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు

పై ఫొటోను గమనించారా? అందులో ఉన్న తల్లి, కుమారులిద్దరూ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగ ఫేమస్. తల్లి సహాయక నటిగా మెప్పిస్తుంటే కొడుకు మాత్రం మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. హీరోగా, విలన్ గా, దర్శకుడిగా, సహాయక నటుడిగా.. ఇలా ఏపాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతున్నాడు. చాలా మంది లాగే ఇతను కూడా మొదట షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు. యూబ్యూబర్ గా తన ట్యాలెంట్ ను ప్రూవ్…

Read More
Post Office: ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు నెలనెలా రూ.5500.. అద్భుతమైన స్కీమ్‌!

Post Office: ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు నెలనెలా రూ.5500.. అద్భుతమైన స్కీమ్‌!

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (పోస్ట్ ఆఫీస్ MIS) అనేది ప్రభుత్వం మద్దతు ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి పథకం. ఈ పథకంలో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు క్రమం తప్పకుండా నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. మీరు రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయాన్ని కోరుకుంటే ఈ పథకం మీకు గొప్ప ఎంపిక కావచ్చు. సురక్షితమైన పెట్టుబడి, మంచి రాబడి విషయానికి వస్తే పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాలు బాగా…

Read More
Samatha Kumbh 2026: సమతా కుంభ్ …కన్నుల పండువగా శాంతి కల్యాణ మహోత్సవం

Samatha Kumbh 2026: సమతా కుంభ్ …కన్నుల పండువగా శాంతి కల్యాణ మహోత్సవం

ముచ్చింతల్‌ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరిగిన శాంతికళ్యాణ మహోత్సవం.. ఇల వైకుంఠపురాన్ని తలపించింది. శ్రీరామానుజచార్య- 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో ప్రతీ ఘట్టం మహా అద్భుతమే. ఇదంతా  రామానుజాచార్య దివ్యాజ్ఞ అంటారు. సకల లోక రక్షకుడికి, సర్వరూప ధారుడికి జరిగే ఈ అద్భుత మహోత్సవానికి భక్తులు వేలసంఖ్యలో పెద్దఎత్తున తరలివచ్చారు. శాంతి కల్యాణ మహోత్సవంలో ముందుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విష్ణు సేనాధిపతి విష్వక్సేనుడికి ఉపచారాలను సమర్పించి, వారి అనుగ్రహాన్ని అక్షత రూపంలో స్వీకరించి వాసుదేవ పుణ్యాహవచనం…

Read More
Vizag: స్టేషన్లో తచ్చాడుతున్న ఇద్దరిని గుర్తించిన రోబో కాప్ అర్జున్

Vizag: స్టేషన్లో తచ్చాడుతున్న ఇద్దరిని గుర్తించిన రోబో కాప్ అర్జున్

ప్రయాణికుల భద్రత, దొంగలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా రైల్వేశాఖ గత నెలలో విశాఖ రైల్వే స్టేషన్‌లో అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ అర్జున్‌ పేరుతో ఓ రోబోను ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వేలోనే తొలిసారిగా వాల్తేరు డివిజన్‌లో రోబో సేవలకు శ్రీకారం చుట్టగా.. ఈ రోబో ఆర్పీఎఫ్‌కు అదనపు బలంగా మారింది. విశాఖ రైల్వే స్టేషన్‌లో డేగ కన్నేస్తూ శభాష్‌ అనిపిస్తోంది. ఈ క్రమంలోనే.. రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరు పాత నేరస్తులను…

Read More
Mohan Babu: తిరుచానూరు పీఎస్‌లో మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు.. మరోవైపు..

Mohan Babu: తిరుచానూరు పీఎస్‌లో మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు.. మరోవైపు..

తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన కిడ్నాప్ కేసుకు సంబంధించి మోహన్‌బాబు, మంచు విష్ణు, పీఆర్వో సతీష్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది. విద్యార్థులు అక్బర్, వినోద్‌ను కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దోపిడీపై SFI నేతలు కలెక్టరేట్ ముట్టడికి సిద్దమవుతుండగా.. ఇద్దరు విద్యార్థి నేతలను మోహన్‌బాబు యూనివర్శిటీ  బౌన్సర్లు కిడ్నాప్‌ చేయడం కలకలం రేపింది. SFI నేతలు అక్బర్, వినోద్‌ను బౌన్సర్లు బలవంతంగా కారులో తీసుకెళ్లారని.. మోహన్ బాబు…

Read More
Telangana: తెలంగాణలో యమపాశంగా మారుతున్న టైఫాయిడ్.. తాజా గణాంకాల్లో షాకింగ్ వివరాలు..!

Telangana: తెలంగాణలో యమపాశంగా మారుతున్న టైఫాయిడ్.. తాజా గణాంకాల్లో షాకింగ్ వివరాలు..!

Telangana: టైఫాయిడ్ వ్యాధి తెలంగాణలో నిశ్శబ్దంగా ప్రమాదకర రూపం దాల్చుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల గణాంకాలు చూస్తే.. రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన అధికారిక రికార్డులు ఈ అంశాన్ని దేశ దృష్టికి తీసుకొచ్చాయి. 2023 ఏడాదికి సంబంధించిన మరణ కారణాల ధృవీకరణ నివేదిక ప్రకారం.. దేశంలో టైఫాయిడ్, పారాటైఫాయిడ్ కారణంగా వెయ్యికి పైగా ప్రాణనష్టాలు నమోదయ్యాయి. ఈ మరణాల్లో తెలంగాణ వాటా అత్యధికంగా…

Read More
Mumbai Airport: ఇండిగో- ఎయిరిండియా విమానాలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

Mumbai Airport: ఇండిగో- ఎయిరిండియా విమానాలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

Mumbai Airport: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో- ఎయిర్ ఇండియా విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ల్యాండింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుండి ముంబైకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలు ముంబై నుండి కోయంబత్తూర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలను ఢీకొన్నాయి. సంఘటన జరిగిన సమయంలో రెండు విమానాలలో ప్రయాణికులు ఉన్నారు. దీని కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. DGCA ఈ విషయంపై దర్యాప్తు చేసి…

Read More
Vastu Tips: భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే గొడవలు వస్తాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?

Vastu Tips: భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే గొడవలు వస్తాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?

ఆహారాన్ని భగవంతుని స్వరూపంగా, ప్రసాదంగా భావించాలి. కానీ, మారుతున్న జీవనశైలిలో చాలా మంది మంచం మీద కూర్చుని టీవీ చూస్తూ భోజనం చేయడం లేదా ఒకే కంచంలో తినడం వంటివి చేస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అన్నపూర్ణ దేవిని అవమానించడమే అవుతుంది. ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అసూయ అశాంతి ఎందుకు పెరుగుతుందో.. అలాగే మంచం మీద తినడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం ఎందుకు తప్పుతుందో ఇప్పుడు వివరంగా…

Read More
Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: జనవరి 2026 గణాంకాలు మారుతి సుజుకి ఇండియాకు చాలా ఆకట్టుకున్నాయి. గత నెలలో కంపెనీ మొత్తం 2.36 లక్షలకు పైగా వాహనాలను విక్రయించగా, జనవరి 2025లో ఈ సంఖ్య 2.23 లక్షల యూనిట్లు. దేశంలో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎస్-ప్రెస్సో, ఆల్టో అత్యంత చౌకైన కార్లు. మినీ సెగ్మెంట్‌లోని ఈ రెండు కార్లు అద్భుతమైన అమ్మకాలను నమోదు చేశాయి. వాస్తవానికి గత నెలలో రెండింటిలోనూ మొత్తం 14,268 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే జనవరి 2025లో 14,247…

Read More

ఇడ్లీలు మెత్తగా రావడానికి రహస్య చిట్కాలు…?

Soft Idlis Tipes చలికాలంలో ఇడ్లీలు మెత్తగా స్పాంజ్లో రావాలంటే కొన్ని చిట్నాలు, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఆ వివరాలు… వెడల్పాటి లోతైన గిన్నెలో వేడినీళ్లు పోసి అందులో ఇడ్లీ పిండి గిన్నెను ఉంచి పైన మూతపెడితే ఆరుగంటల్లో పిండి బాగా పొంగుతుంది. https://studio.youtube.com/video/MZAno-ArvqA/edit ఇలా పొంగిన పిండితో చేస్తే ఇడ్లీలు మృదువుగా వస్తాయి. పిండి గిన్నెను.. ఆఫ్ చేసిన ఓవెన్లో ఉంచినా మంచి పలితం కనిపిస్తుంది. మినపగుండ్లను రుబ్బేటప్పుడు వాటిలో కొన్ని నానబెట్టిన అటుకులు వేస్తే…

Read More