Palnadu: భార్య కాపురానికి రాకపోతే బ్రతిమాలుకోవాలి గానీ ఇదేం పని బ్రదర్…
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపానికి గురైన భర్త.. తన ఇద్దరు పిల్లలకు కూల్డ్రింక్లో పురుగుమందు కలిపి తాగించి, తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా.. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగుపల్లి తండాకు చెందిన చిన్నా నాయక్కు అదే గ్రామానికి చెందిన బుజ్జి భాయ్తో దాదాపు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా…
