Virat Kohli : స్టేడియంలో ధోనీ, రోహిత్ సందడి.. కానీ కింగ్ కోహ్లీ ఎక్కడ? గైర్హాజరుకు అసలు కారణం ఇదే
Virat Kohli : అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనుల పండుగలా సాగింది. న్యూజిలాండ్ను చిత్తు చేసి భారత్ వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలవడమే కాకుండా, స్టేడియంలో ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు మెరవడం ఫ్యాన్స్ను ఉర్రూతలూగించింది. అయితే ఈ అపురూప వేడుకలో విరాట్ కోహ్లీ కనిపించకపోవడం అందరినీ కలచివేసింది. ధోనీ, రోహిత్ వచ్చారు కానీ.. విరాట్ ఎందుకు రాలేదు?…
