తాజావార్తలు
ఏది పడితే అది వద్దు మావ.. ఉదయాన్నే ఇది తింటే బరువు తగ్గడం ఖాయం

ఏది పడితే అది వద్దు మావ.. ఉదయాన్నే ఇది తింటే బరువు తగ్గడం ఖాయం

చాలా మంది ఊబకాయం అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునేవారికి, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి డైటీషియన్లు ఒక వినూత్నమైన, పోషకమైన ఇడ్లీ రెసిపీని పరిచయం చేశారు. ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుందని పేర్కొంటున్నారు. ప్రోటీన్ ఇడ్లీ తయారీ: ఈ ప్రత్యేక ఇడ్లీని తయారు చేయడానికి, సాధారణ ఇడ్లీ పిండికి కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను కలుపుతారు. ఒక్కో ఇడ్లీ గరిటెకు…

Read More
హైదరాబాద్‌లో 181 అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు! రేపట్నుంచే దరఖాస్తులు

హైదరాబాద్‌లో 181 అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు! రేపట్నుంచే దరఖాస్తులు

తెలంగాణ మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఐదు ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 181 అంగన్‌వాడీ టీచర్, హెల్పర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు జులై 29, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,982 అంగన్‌వాడీ పోస్టులను దశలవారీగా భర్తీ చేయనున్న ప్రభుత్వం…

Read More
ఓటీటీ డౌన్.. సినిమా లాంగ్ రన్.. టైమ్ వచ్చిందా..?

ఓటీటీ డౌన్.. సినిమా లాంగ్ రన్.. టైమ్ వచ్చిందా..?

ఒకప్పుడు ఆడియన్స్‌ను ఇళ్లకే పరిమితం చేసిన ఓటీటీల హవా తగ్గిందా.. ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల బాట పడుతున్నారా..? గ్లోబల్ కంటెంట్ లేక ఓటీటీలు నష్టపోతుంటే అదే థియేటర్లకు ప్లస్‌గా మారుతుందా..? హాలీవుడ్ 2 టాలీవుడ్ వరకు మళ్లీ హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటంతో బిగ్ స్క్రీన్ తిరిగి తన పూర్వవైభవాన్ని సంతరించుకుందా..? థియెట్రికల్ మార్కెట్ వెనక ఏం జరుగుతుందో ఎక్స్‌క్లూజివ్‌గా అనలైజ్ చేద్దాం.. వరల్డ్ వైడ్‌గా కొన్ని నెలల నుంచి థియెట్రికల్ మార్కెట్ పెరిగి.. ఓటిటి డౌన్ అవుతుంది….

Read More
అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర సుందరి ఆలయం రహస్యం తెలుసా..?

అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర సుందరి ఆలయం రహస్యం తెలుసా..?

Tripura Sundari Temple Mystery Telugu: భారతదేశం ఎన్నో పురాతన, ఆధ్యాత్మిక, రహస్యమైన దేవాలయాలకు నిలయంగా నిలిచింది. అలాంటి విశిష్ట క్షేత్రాల్లో త్రిపురలోని త్రిపుర సుందరి ఆలయం ఒకటి. పార్వతీదేవి దివ్యరూపమైన మాతా త్రిపుర సుందరికి అంకితమైన ఈ ఆలయం త్రిపుర రాష్ట్రంలోని గోమతి జిల్లా, ఉదయ్‌పూర్ పట్టణంలో ఉంది. దేశంలోని అత్యంత పవిత్రమైన 51 శక్తిపీఠాల్లో ఇది ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. స్థానికులు ఈ ఆలయాన్ని ప్రేమతో “మాతాబారి” అని పిలుస్తారు. పురాణాల ప్రకారం,…

Read More
మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతూ ప్రజలకు అభ్యర్ధులు అనేక హామీలు ఇస్తుంటారు. అలా గ్రామస్తులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని స్థానికులచే ప్రసంశలు అందుకుంటున్నారు ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామ కొత్త సర్పంచ్ ఉపేందర్. గత కొంతకాలంగా ముదిగొండ గ్రామంలో ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా, ఏ పొలంలో చూసినా కోతుల దండుతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పంటలను నాశనం చేయడం, ఆఫీసుల్లో ఫైళ్లు చింపేయడంతో విసిగిపోయిన గ్రామస్తులు పలుమార్లు నిరసనలు తెలిపినా ఫలితం లేకపోయింది….

Read More
ఉద్యోగుల్లో తగ్గుతున్న ‘ఎక్స్‌ట్రా ఎఫర్ట్’.. Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!

ఉద్యోగుల్లో తగ్గుతున్న ‘ఎక్స్‌ట్రా ఎఫర్ట్’.. Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!

హైదరాబాద్‌, జులై 28: ముఖ్యంగా యువ ఉద్యోగులు పనిపై తమ దృక్పథాన్ని మార్చుకుంటుండగా, కృత్రిమ మేధస్సు (AI) ఉద్యోగ ప్రపంచాన్ని వేగంగా ప్రభావితం చేస్తోంది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా 2026 తాజా అధ్యయనం ప్రకారం భారతీయ సంస్థల్లో ‘ఎఫర్ట్ రిసెషన్ (Effort Recession)’ అనే కొత్త ధోరణి కనిపిస్తోంది. అంటే ఉద్యోగులు తమ విధుల్లో భాగం కాని అదనపు బాధ్యతలు స్వచ్ఛందంగా తీసుకోవడానికి ఆసక్తి చూపడం తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. జాబ్‌ సెక్టార్‌లో పెరుగుతున్న…

Read More
బాల్యానికి పుస్తెల బంధం.. బడి చదువు పూర్తికాకుండానే పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!

బాల్యానికి పుస్తెల బంధం.. బడి చదువు పూర్తికాకుండానే పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!

న్యూఢిల్లీ, జులై 28: సెకండరీ స్కూల్ (9వ, 10వ తరగతులు) దశలో చదువును మధ్యలోనే మానేస్తున్న బాలికల సంఖ్యలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక తొలి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన UDISE+ 2025-26 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. విద్యారంగంలో వెనుకబడిన రాష్ట్రాలుగా భావించే బీహార్, ఉత్తరప్రదేశ్‌లతో పోలిస్తే కూడా కర్ణాటకలో బాలికల డ్రాపౌట్ రేటు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదిక ప్రకారం 2025-26 విద్యా సంవత్సరంలో కర్ణాటకలో సెకండరీ…

Read More
IIT Madras వారం రోజుల AI బూట్‌క్యాంప్.. బెస్ట్ స్టార్టప్ ఐడియాకు రూ.4 లక్షల ఫ్రైజ్‌ మనీ

IIT Madras వారం రోజుల AI బూట్‌క్యాంప్.. బెస్ట్ స్టార్టప్ ఐడియాకు రూ.4 లక్షల ఫ్రైజ్‌ మనీ

చెన్నై, జులై 28: కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వినూత్న ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా తీర్చిదిద్దాలనుకునే విద్యార్థులు, పరిశోధకులు, యువ పారిశ్రామికవేత్తలకు ఐఐటీ మద్రాస్ (IIT Madras)లోని వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ AI (WSAI) ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. ‘బిల్డింగ్ ఎ సక్సెస్‌ఫుల్ AI స్టార్టప్’ పేరుతో వారం రోజుల ప్రత్యక్ష (ఇన్-పర్సన్) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 10 నుంచి 14 వరకు ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో జరుగుతుంది….

Read More
ఐరన్ లెగ్ అన్నారు.. కట్ చేస్తే 260 సినిమాలు.. తిరుగులేని స్టార్ డమ్

ఐరన్ లెగ్ అన్నారు.. కట్ చేస్తే 260 సినిమాలు.. తిరుగులేని స్టార్ డమ్

భారతీయ సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. ఆమె సినీ ప్రస్థానం ఎత్తుపల్లాలు, కష్టనష్టాలను ఎదుర్కొని స్టార్ గా మారిపోయింది.  స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సొంతం చేసుకొని రాణించింది. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ. బాహుబలి చిత్రంలో శివగామిగా పవర్‌ఫుల్ పాత్రకు ప్రాణం పోసి, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన రమ్యకృష్ణ, కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అనే విమర్శలను ఎదుర్కొన్నారు. రమ్యకృష్ణ…

Read More
గుండు చేసుకుంటే రూ. 45వేలు.. ఎగబడ్డ మహిళలు.. కట్‌చేస్తే ఊహించని ట్విస్ట్..!

గుండు చేసుకుంటే రూ. 45వేలు.. ఎగబడ్డ మహిళలు.. కట్‌చేస్తే ఊహించని ట్విస్ట్..!

తమిళనాడులో ఓ విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. అచ్చం విక్రమార్కుడు చిత్రంలోని రవితేజ సినిమా సీన్ రిఫిట్ అయ్యింది. గుండు గీచుకుంటే ప్రభుత్వం నుంచి భారీగా డబ్బులు వస్తాయని నమ్మించి మహిళలను మోసం చేసిన ఘటన సేలం జిల్లాలో కలకలం రేపుతోంది. అత్తూరు సమీపంలోని పుదుకోతంబాడి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి తహసీల్దార్‌గా నటిస్తూ స్థానిక మహిళలను నమ్మించి మోసం చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. సేలం జిల్లా పుదుకోతంబాడి గ్రామానికి చెందిన…

Read More