తాజావార్తలు
Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్

Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్

ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల మీద ఫోకస్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తూనే.. తెలుగు దర్శకులతో బాక్సాఫీస్ దగ్గర బిగ్ సౌండ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్న ధనుష్‌, ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్,…

Read More
Tollywood: తల్లి కానున్న టాలీవుడ్ హీరోయిన్.. ఘనంగా సీమంతం.. ఎవరో గుర్తు పట్టారా? ఫొటోస్ ఇదిగో

Tollywood: తల్లి కానున్న టాలీవుడ్ హీరోయిన్.. ఘనంగా సీమంతం.. ఎవరో గుర్తు పట్టారా? ఫొటోస్ ఇదిగో

కొందరు ఒకటి, రెండు సినిమాలు చేసినా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ప్రస్తుతమున్న ఫొటోలు చూసి చాలా మంది ఆమెను గుర్తు పట్టకపోవచ్చు.. కానీ 'కేరింత' సినిమాలో భావన అంటే మన కళ్ల ముందు ఒక అమాయకమైన అమ్మాయి కళ్ల ముందు మెదులుతుంది. వన్ ఫిల్మ్ వండర్ లా కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమానే చేసిన ఈ హీరోయిన్ పేరు సుకృతి అంబటి….

Read More
Actress: 5 సార్లు ఐవీఎఫ్‌.. 1000కు పైగాఇంజెక్షన్లు.. ఎట్టకేలకు ‘అమ్మ’ కల నిజం చేసుకున్న హీరోయిన్

Actress: 5 సార్లు ఐవీఎఫ్‌.. 1000కు పైగాఇంజెక్షన్లు.. ఎట్టకేలకు ‘అమ్మ’ కల నిజం చేసుకున్న హీరోయిన్

అమ్మతనంతోనే ఒక మహిళ జీవితం పరిపూర్ణమవుతుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే పెళ్లయిన అమ్మాయిలందరూ ‘అమ్మ’ అనే పిలుపు కోసం తెగ ఆరాట పడుతుంటారు. అయితే ప్రస్తుతమున్న లైఫ్ స్టైల్, వాతావరణ కాలుష్యం, ఇతర పరిస్థితులతో చాలామంది మహిళలు అమ్మ అనే పిలుపునకు నోచుకోలేకపోతున్నారు. అనారోగ్యం, హర్మోన్ల ప్రభావంతో సంతానానికి దూరమవుతున్నారు. దీంతో ఎలాగైనా అమ్మవ్వాలన్నే తలంపుతో చాలా మంది ఐవీఎఫ్, ఐయూఐ వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. అలా ఒక ప్రముఖ హీరోయిన్ తల్లిగా మారేందుకు…

Read More
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా.. ఇన్వెస్టర్లకు రాబర్ట్ కియోసాకి బిగ్ అలర్ట్..

బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా.. ఇన్వెస్టర్లకు రాబర్ట్ కియోసాకి బిగ్ అలర్ట్..

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిని మరో కీలకమైన లోహం వైపు మళ్లించారు. ఇప్పటివరకు బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ల గురించి మాట్లాడిన ఆయన.. ఈసారి రాగి భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో రాగి మార్కెట్ బూమ్ కాబోతుందని, చాకచక్యంగా ఆలోచించే ఇన్వెస్టర్లకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంలోనే రాగి ధరలు సుమారు 50 శాతం పెరిగినప్పటికీ,…

Read More
Real Story: ఒకే ఇంట్లో ఉన్నా 20 ఏళ్లుగా భార్యతో మాట్లాడని భర్త.. ఎందుకో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

Real Story: ఒకే ఇంట్లో ఉన్నా 20 ఏళ్లుగా భార్యతో మాట్లాడని భర్త.. ఎందుకో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, కొన్ని రోజులు మౌనం పాటించడం సహజమే. కానీ ఒకే ఇంట్లో ఉంటూ, ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి కూడా ఏకంగా 20 సంవత్సరాల పాటు భార్యతో ఒక్క మాట కూడా మాట్లాడని భర్త గురించి ఎప్పుడైనా విన్నారా? జపాన్‌లో జరిగిన ఈ విచిత్రమైన ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జపాన్‌కు చెందిన ఒటో కటాకియమా, ఆయన భార్య యుమి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో…

Read More
సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు.. హాజరైన ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి

సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు.. హాజరైన ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి

విలువల ఆధారిత విద్యను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ సద్గురు శ్రీ మధుసూదన సాయి అందిస్తున్న సేవలు దేశానికే ఆదర్శమని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి కొనియాడారు. సత్యసాయి గ్రామంలోని ప్రేమామృతం సభాభవనంలో వైభవంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య, వైద్య రంగాల్లో సద్గురు అందిస్తున్న నిరంతర సేవలను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. సద్గురు శ్రీ మధుసూదన సాయి నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ…

Read More
హెల్దీగా ఉండే ఈ ఒక్క కారం పొడి చాలు.. టిఫిన్స్ ,అన్నం, చట్నీ లోకి సూపర్ గా ఉంటది

హెల్దీగా ఉండే ఈ ఒక్క కారం పొడి చాలు.. టిఫిన్స్ ,అన్నం, చట్నీ లోకి సూపర్ గా ఉంటది

అందులోనే జీలకర్ర, యాలకులు, లవంగాలు, మిరియాలు, ధనియాలు వేసి ఫ్రై చేయాలి. ఇవి వేగుతున్నప్పుడు ఆరబెట్టిన కరివేపాకు, మునగాకు వేసి బాగా రోస్ట్ చేయాలి. పప్పులు ఎక్కువగా వేయడం వల్ల ఈ పొడికి మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తాయి. చివరిగా కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, కొద్దిగా నూనె వేసి రంగు మారే వరకు వేయించి దించుకోవాలి.

Read More
New Ration Rules: ఆ రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ అప్‌డేట్.. ప్రతి వ్యక్తికి 7 కిలోల బియ్యం!

New Ration Rules: ఆ రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ అప్‌డేట్.. ప్రతి వ్యక్తికి 7 కిలోల బియ్యం!

New Ration Rules: రేషన్‌ సరుకుల విధానంలో కేంద్రం కీలక మార్పులు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం అంత్యోదయ అన్న యోజన కింద లబ్ధి పొందుతున్న కుటుంబాలకు సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల ధాన్యం అందిస్తున్నారు. మరోవైపు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రాధాన్య వర్గానికి చెందిన లబ్ధిదారులకు ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున ధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ విధానం వల్ల పెద్ద కుటుంబాలు కొన్ని…

Read More
Vastu Tips: ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

Vastu Tips: ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

Tulsi Plant Vastu Telugu: హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. దాదాపు ప్రతి ఇంటి ఆవరణలో కనిపించే ఈ మొక్కను కేవలం ఒక ఔషధ మొక్కగా కాకుండా, లక్ష్మీదేవి స్వరూపంగా భావించి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. తులసి మొక్కలో మహాలక్ష్మి కొలువై ఉంటారని, ఇది శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రియమైనదని పురాణాలు పేర్కొంటాయి. అందుకే తులసిని నిత్యం పూజించే ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు నెలకొంటాయని విశ్వాసం. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా…

Read More
Bahuda Yatra: జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు తిరుగు యాత్రలో ఏం జరుగుతుందో తెలుసా?

Bahuda Yatra: జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు తిరుగు యాత్రలో ఏం జరుగుతుందో తెలుసా?

Bahuda Yatra Telugu: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే రథయాత్ర ఉత్సవం ముగింపు దశకు చేరుకుంది. ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున ప్రారంభమైన ఈ మహోత్సవంలో, జగన్నాథ స్వామి తన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రాతో కలిసి గుండిచా ఆలయానికి (మేనత్త ఇంటికి) రథాలపై వెళ్లారు. తొమ్మిది రోజుల పాటు అక్కడ భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం, ఇప్పుడు స్వామివారు తిరిగి శ్రీమందిరానికి చేరుకునే పవిత్ర యాత్రను బహుదా యాత్ర…

Read More