తాజావార్తలు
బంగారం వెదజల్లుతున్న అగ్నిపర్వతం! రోజూ కిలోల కొద్ది బయటపడుతున్న గోల్డ్.. ఎక్కడంటే?

బంగారం వెదజల్లుతున్న అగ్నిపర్వతం! రోజూ కిలోల కొద్ది బయటపడుతున్న గోల్డ్.. ఎక్కడంటే?

ప్రపంచంలో ఎన్నో అగ్నిపర్వతాలు ఉన్నప్పటికీ, అంటార్కిటికాలోని ఎరెబస్ పర్వతం వాటన్నింటికీ భిన్నంగా నిలుస్తోంది. భూమిపై అత్యంత దక్షిణాన ఉన్న ఈ అగ్నిపర్వతం శాశ్వత లావా సరస్సుతో పాటు, ప్రతిరోజూ సూక్ష్మ బంగారు స్ఫటికాలను వాతావరణంలోకి విడుదల చేసే అరుదైన అగ్నిపర్వతంగా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. 1991లో జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఎరెబస్ పర్వతం రోజుకు సుమారు 80 గ్రాముల సూక్ష్మ బంగారు స్ఫటికాలను విడుదల చేస్తోంది. ప్రస్తుత అంతర్జాతీయ బంగారం ధరల…

Read More
మరో Paper Leak కలకలం.. పరీక్షల్లో కాపీయింగ్ కోసం లక్షల్లో డీల్! నలుగురు అరెస్ట్

మరో Paper Leak కలకలం.. పరీక్షల్లో కాపీయింగ్ కోసం లక్షల్లో డీల్! నలుగురు అరెస్ట్

జైపూర్‌, జూన్‌ 30: రాజస్థాన్‌లోని ఆరోగ్య విశ్వవిద్యాలయం (RUHS) నిర్వహిస్తున్న పారామెడికల్ పరీక్షల నేపథ్యంలో భారీ చీటింగ్ రాకెట్‌ను జైపూర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఝున్‌ఝునూలోని ఎస్ కరణ్ కాలేజీ పారామెడికల్ విభాగాధిపతి కూడా ఉండటం సంచలనం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. అరెస్టయిన వారిలో ఎస్ కరణ్ కాలేజీ పారామెడికల్ విభాగాధిపతి కృష్ణ కుమార్ సైనీ, అదే కళాశాలలో రేడియాలజీ లెక్చరర్ శంకర్ లాల్…

Read More
మోదీ మార్క్ వ్యూహం..! వర్షాకాల సమావేశాల తర్వాతే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

మోదీ మార్క్ వ్యూహం..! వర్షాకాల సమావేశాల తర్వాతే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

కేంద్రంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ వస్తున్న ఊహాగానాలకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి మంత్రివర్గ మార్పుల కంటే కీలక చట్టాలను ఆమోదింపజేసుకోవడానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. జూలై మూడవ వారంలో బహుశా జూలై 20 నుండి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల ముగిసిన తర్వాత, అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఈ…

Read More
ఊహించని మృత్యువు.. రెండు లారీల మధ్య నలిగిపోయిన కారు.. పసిబిడ్డతో సహా ముగ్గురు దుర్మరణం!

ఊహించని మృత్యువు.. రెండు లారీల మధ్య నలిగిపోయిన కారు.. పసిబిడ్డతో సహా ముగ్గురు దుర్మరణం!

కృష్ణా-ఎన్టీఆర్ జిల్లాల సరిహద్దులోని పశ్చిమ బైపాస్ రోడ్డు, బీబిగూడెం వద్ద మంగళవారం (జూన్ 30) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమాయక ప్రాణాలను బలితీసుకున్న ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరితో పాటు మరో బైక్ ప్రయాణికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వేగంగా వెళ్తున్న ఒక భారీ కంటైనర్, ట్యాంకర్ మధ్యలో కారు ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. రెండు భారీ వాహనాలు బలంగా ఢీకొట్టడంతో వాటి మధ్యలో ఉన్న కారు పూర్తిగా…

Read More
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD), హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని మంగళవారం విడుదల చేసిన వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మంగళవారం (జూన్ 30) రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఒకటి లేదా రెండు…

Read More
Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

నటుడు మురళీ మోహన్ తన కెరీర్‌లోని మైలురాళ్లు, ముఖ్యంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న సందర్భం, చిరంజీవితో తన అనుబంధం గురించి వివరించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న మురళీ మోహన్‌కు, పద్మవిభూషణ్ చిరంజీవి ఇంటికి వచ్చి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం ఆయనను ఎంతగానో ఆశ్చర్యపరిచి, సంతోషపరిచిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిరంజీవి తన ఇంటికి వచ్చినప్పుడు “కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్లినట్లు ఉంది. పద్మవిభూషణ్ హోదాలో ఉండి నా దగ్గరికి రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది,”…

Read More
July 2026 Horoscope: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు

July 2026 Horoscope: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ నెలంతా బాగా అనుకూల ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి., వ్యయ ప్రయాసలు ఉండకపోవచ్చు. చేపట్టిన ప్రయత్నాలన్నీ కొద్ది శ్రమతో నెరవేరుతాయి. ఆర్థి కంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. ఇంటా బయటా శుభవార్తలు వింటారు. ఆశించిన స్థాయిలో పదవి, హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి,…

Read More
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు.. రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసిన ప్రయాణికులు.. నెటిజన్ల ఫైర్!

మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు.. రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసిన ప్రయాణికులు.. నెటిజన్ల ఫైర్!

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, సుదీర్ఘ ప్రయాణంలో ఆకలి వేయకుండా ఉండేందుకు ప్రజలు తమతో పాటు ఆహార పానీయాలను తీసుకువెళతారు. కానీ, చాలాసార్లు తినేటప్పుడు, తాగేటప్పుడు ప్రజలు ఎంతగా మురికిగా చేస్తారంటే..చూసేవారికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. రైలు లోపల చేసిన మురికిని చూసి వినియోగదారులు ఆగ్రహానికి గురై, తీవ్రంగా ఎగతాళి చేస్తున్నారు. రహస్య పేరు గల ఒక ఐడి నుండి సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిన ఈ వీడియోను…

Read More
అమానుషం…చోరీ నెపంతో ఎనిమిదేళ్ల బాలికపై చిత్రహింసలు, అట్లకాడతో వాతలు..

అమానుషం…చోరీ నెపంతో ఎనిమిదేళ్ల బాలికపై చిత్రహింసలు, అట్లకాడతో వాతలు..

చిన్నపిల్లలకు చిన్న చీమ కరిచినా అయ్యో అంటాం… అలాంటిది ఏకంగా అట్ల కాడతోనే వాతలు పెట్టిన అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండలో ఈ ఘటన జరిగింది. చోరీ నెపంతో ఓ బాలికపై దాడి చేయడమే కాకుండా.. ఆమె శరీరాన్ని వాతలు పెట్టి కాల్చారు. బాధిత కుటుంబం, పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. చర్చి పాస్టర్ ఇంట్లో దారుణం… జీకే వీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని ఏనుగుబయలు గ్రామానికి…

Read More
IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20 పోరుకు భారత్ రెడీ.. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో ఆధిపత్యం ఎవరిదంటే?

IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20 పోరుకు భారత్ రెడీ.. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో ఆధిపత్యం ఎవరిదంటే?

IND vs ENG Head to Head Records: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవాన్ని మరువకముందే భారత యువ జట్టు మరో సవాలుకు సిద్ధమైంది. జులై 1 నుంచి ప్రారంభం కానున్న సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా బలమైన ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరగబోయే హోరాహోరీ పోరుపై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఐర్లాండ్ చేతిలో పరాభవం.. ఇంగ్లాండ్‌పై ప్రతీకారానికి సై..! భారత క్రికెట్ జట్టుకు ఇటీవల…

Read More