Crime News: దారుణం.. ఫుడ్డెలివరీ బాయ్ను కాల్చిన చంపిన కానిస్టేబుల్.. ఎందుకంటే
చిన్న గొడవ కారణంగా ఓ ఫుడ్ డెలివరీ భాయ్ను పోలీస్ కానిస్టేబుల్ కాల్చిన చంపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ద్వారకలోని జాఫర్పూర్ కలాన్ ప్రాంతంలో రూపేష్ అనే వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశాడు. అయితే ఈ పార్టీకి వచ్చిన వ్యక్తులంతా కేక్ కటింగ్ తర్వాత ఇంటికెళ్లేందుకు సిద్ధమయ్యారు.కొందు క్యాబ్ కోసం వెయిట్ చేస్తుండగా, మరికొందరు బైక్పై నిల్చొని మాట్లాడుతున్నారు. ఇంతలో అదే కాలనీలో నివాసం ఉంటున్న…
