తాజావార్తలు
Peddi Business: పెద్ది ప్రీ రిలీజ్ విధ్వంసం.. నాన్-థియేట్రికల్‌లో రామ్ చరణ్ సునామీ..!

Peddi Business: పెద్ది ప్రీ రిలీజ్ విధ్వంసం.. నాన్-థియేట్రికల్‌లో రామ్ చరణ్ సునామీ..!

ఒక స్టార్ హీరో అసలైన స్టామినా ఏంటనేది ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాతే స్పష్టంగా బయటపడుతుంది. గేమ్ ఛేంజర్ లాంటి అనూహ్యమైన ఫలితం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్కెట్ ఎలా ఉండబోతోందా అని లెక్కలు వేసుకున్న ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ చేస్తోంది ఆయన తాజా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా…..

Read More
Packet Milk: మీ ఇంటికొచ్చే ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా..?

Packet Milk: మీ ఇంటికొచ్చే ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా..?

మీ ఇంటికి ప్యాకెట్‌లో చేరే పాలు అనేక సంక్లిష్ట దశల గుండా ప్రయాణిస్తాయి. పాడి పశువుల నుంచి పాలు సేకరించడంతో ఈ ప్రయాణం మొదలవుతుంది. పాడి రైతులు ఉదయం 8 గంటలకల్లా పాలు పితికి, వాటిని సమీపంలోని పాల కేంద్రాల్లో పోస్తారు. అక్కడ పాల నాణ్యతను నిర్ధారించడానికి వెన్న శాతం (ఫ్యాట్) పరీక్షలు నిర్వహిస్తారు. తదనంతరం, పాలను క్యాన్లలో నింపి బల్క్ కూలర్‌లకు పంపిస్తారు, ఇక్కడ 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద తాత్కాలికంగా నిల్వ చేస్తారు….

Read More
మీ తలరాతను మార్చే చిట్కా.. మనీ ప్లాంట్‌లో ఈ వస్తువు పెడితే, మీరే కోటీశ్వరులు!

మీ తలరాతను మార్చే చిట్కా.. మనీ ప్లాంట్‌లో ఈ వస్తువు పెడితే, మీరే కోటీశ్వరులు!

మనీ ప్లాంట్ మొక్కకు ఎరుపు దారం కట్టడం చాలా శుభప్రదం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఎవరి ఇంటిలో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో, వారు తమ మొక్క కుండీ చుట్టు లేదా, మొక్కకు ఎరుపు రంగు దారం కట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఇంటిలో సంపద పెరుగుతుంది. ఇంటి వద్ద ప్రశాంతమైన వాతావరణం నెలకుంటుంది.

Read More
IPL 2026: నెట్స్‌లో ధోని ప్రాక్టీస్ షురూ.. సర్ఫరాజ్ ఏం చేశాడో తెలుసా?

IPL 2026: నెట్స్‌లో ధోని ప్రాక్టీస్ షురూ.. సర్ఫరాజ్ ఏం చేశాడో తెలుసా?

IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు చెన్నైలో శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు పూర్తి ఉత్సాహంతో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. మాజీ భారత కెప్టెన్, సీఎస్‌కే దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఇతర ఆటగాళ్లు ఆదివారం తమ తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఫ్రాంచైజీ హై-పర్ఫార్మెన్స్ సెంటర్‌లో ప్రారంభమైన ఈ శిబిరంలో పలువురు భారతీయ ఆటగాళ్లు హాజరయ్యారు. అయుష్ మ్హాత్రే, ముకేష్ చౌదరి, రాహుల్ చహర్,…

Read More
Puri Jagannath : మళ్లీ జన్మంటూ ఉంటే పూరి జగన్నాథ్‏లా పుట్టాలి.. టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..

Puri Jagannath : మళ్లీ జన్మంటూ ఉంటే పూరి జగన్నాథ్‏లా పుట్టాలి.. టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..

ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో ఆయన తన సినీ ప్రయాణం, సహచరులతో తనకున్న బలమైన అనుబంధాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పనితీరు, అలాగే దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మలతో తన స్నేహాన్ని వినాయక్ వివరించారు. దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ, “రత్తాలు రత్తాలు” పాటను ఆయన…

Read More
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!

పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!

సాధారణంగా భక్తులు ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుని, పూజారి చేత తలపై ‘శఠగోపం’ పెట్టించుకుని ఆశీస్సులు పొందుతారు. కానీ, ఓ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా ఆ వెండి శఠగోపం పైనే కన్నేసి, దాన్ని తన సంచిలో వేసుకుని చక్కగా చెక్కేశాడు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ వింత చోరీ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువు కట్టపై ఉన్న సాయిబాబా ఆలయానికి రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి భక్తుడిలా…

Read More
ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు

ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు

పెళ్లైన కొన్ని గంటల్లోనే ఒక జంట విడిపోయింది. భర్తతో కలిసి తాను జీవించలేనని నవ వధువు తెగేసి చెప్పింది. తను మరో వ్యక్తిని ప్రేమించానని, అయితే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆరోపించింది. దీంతో ఇరు కుటుంబాలు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాయి. చివరకు ఆ జంట వెంటనే విడాకులు తీసుకోవాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఫిబ్రవరి 24న ధరమ్ సింగ్ కుష్వాహాకు మిథిలేష్ కుమారితో పెళ్లి జరిగింది. అనంతరం నవ వధువు…

Read More
Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??

Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??

బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా జోస్యాన్ని ఇపుడు ప్రపంచం మరోసారి తలచుకుంటోంది. అమెరికా ఇజ్రాయిల్ దేశాలు రెండూ ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. దానికి కౌంటర్ ఇస్తూ ఇరాన్ సైతం పెద్ద ఎత్తున ఎదురు దాడి చేస్తోంది. దీంతో పశ్చిమాసియా మొత్తం ఉద్రిక్తతలకు తావిస్తోంది. ఇది చివరికి ఎటు దారి తీస్తోంది అన్న చర్చ సాగుతోంది. మూడవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం అవుతోందా అన్న భయాలు కూడా సర్వత్రా నెలకొన్నాయి. బాబా వంగా తన…

Read More
ఎండాకాలం స్పెషల్: ఏసీనా లేక కూలరా? ఆరోగ్యానికి ఏది ప్రమాదకరం? నిపుణుల సూచనలు

ఎండాకాలం స్పెషల్: ఏసీనా లేక కూలరా? ఆరోగ్యానికి ఏది ప్రమాదకరం? నిపుణుల సూచనలు

ఎండాకాలంలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఏసీలో (AC) నిద్రపోవడం మంచిదా? లేక ఎయిర్ కూలర్‌లో (Cooler) నిద్రపోవడమే మంచిదా? అని సందేహ పడుతుంటారు. కానీ, రెండింటికీ తమ తమ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు రావచ్చు. కూలర్ కంటే ఏసీలో నిద్రపోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. నిజానికి, ఎయిర్ కండిషనర్ చల్లని గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం కళ్ళలో పొడిబారవచ్చు. తేమ తగ్గడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది…

Read More
US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!

US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు, మరోవైపు ఇరాన్ మధ్య భీకర దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత కూడా, ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించి, మిసైళ్లు, డ్రోన్లతో దాడులు తీవ్రతరం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని సైనిక స్థావరాలు, డ్రోన్ కేంద్రాలు, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌పై వైమానిక దాడులు నిర్వహిస్తుండగా, ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది….

Read More