యుద్ధ సమయంలో ఇలా పెట్టుబడి పెట్టండి.. మంచి లాభాలు చూస్తారు?
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ పోర్ట్ఫోలియోలను మళ్లీ సమీక్షించాల్సిన అవసరం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. యుద్ధ సమయాల్లో మార్కెట్లు అస్థిరంగా మారే అవకాశముండటంతో, రిస్క్ తగ్గించే పెట్టుబడులపై దృష్టి పెట్టడం కీలకమని వారు చెబుతున్నారు. సాంప్రదాయంగా, బంగారం యుద్ధ కాలాల్లో సేఫ్ హేవెన్ ఆస్తిగా గుర్తింపు పొందింది. అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు, దీంతో ధరలు సాధారణంగా పెరుగుతాయి. అందువల్ల పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని బంగారం…
