తాజావార్తలు
Stair Climbing: మెట్లు ఎక్కితే కలిగే లాభాలు తెలిస్తే లిఫ్ట్, ఎస్కలేటర్‌‌ జోలికి వెళ్లనే వెళ్లరు

Stair Climbing: మెట్లు ఎక్కితే కలిగే లాభాలు తెలిస్తే లిఫ్ట్, ఎస్కలేటర్‌‌ జోలికి వెళ్లనే వెళ్లరు

అయితే, ఫిట్‌నెస్‌ అంటే కేవలం జిమ్‌కు వెళ్లి గంటల తరబడి చెమటలు చిందించడమే కాదు. కేవలం రెండు నిమిషాల వ్యాయామంతో కూడా అద్భుతాలు చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యం కోసం మనం చేసే తీర్మానాలు ఎందుకు విఫలమవుతాయో తెలుసా? మన జీవనశైలిని పరిగణనలోకి తీసుకోకుండా అసాధ్యమైన లక్ష్యాలను పెట్టుకోవడమే అందుకు ప్రధాన కారణం. నిజానికి ఫిట్‌గా ఉండటానికి ఏసీ గదుల్లో గంటల తరబడి వర్కవుట్లు చేయక్కర్లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల…

Read More
బర్డ్ వాచింగ్ సరదా కాదు..! పక్షులను గుర్తించే అలవాటు యవ్వనంగా ఉంచుతుందా?

బర్డ్ వాచింగ్ సరదా కాదు..! పక్షులను గుర్తించే అలవాటు యవ్వనంగా ఉంచుతుందా?

పక్షులను గుర్తించే నైపుణ్యం మీ మెదడును యవ్వనంగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తూ గంటల కొద్దీ సమయం గడిపే వారిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వారు సమయాన్ని వృథా చేస్తున్నారని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఒక అరుదైన పక్షిని గుర్తించడానికి వారు చేసే ప్రయత్నం, దాని రంగులను, ఆకారాన్ని గమనించే తీరు వారి మెదడులో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. పక్షులను గుర్తుపట్టే నైపుణ్యం ఉన్నవారి మెదడు, ఇతరుల కంటే నెమ్మదిగా ముసలితనానికి…

Read More
సాఫ్ట్‌వేర్ కాదు యమ కంత్రీనే.. చివరకు వృద్ధురాలి చేతికి చిక్కి..!

సాఫ్ట్‌వేర్ కాదు యమ కంత్రీనే.. చివరకు వృద్ధురాలి చేతికి చిక్కి..!

అన్నమయ్య జిల్లా మదనపల్లి‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ ఐటీ ఉద్యోగి అరెస్టు అయ్యాడు. మదనపల్లిలోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన రాజేష్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడు. కోవిడ్ సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి స్వస్తి పలికి సొంతూరు మదనపల్లికి వచ్చాడు. ఐటీ ఉద్యోగిగా పనిచేసిన సమయంలో సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేశాడు. ఆ తరువాత ఏ పని చేయకుండానే కాలం గడిపిన రాజేష్.. ఆ తర్వాత డబ్బు అవసరం చైన్ స్నాచర్‌గా మార్చింది. ఎవరికీ దొరక కుండా మహిళల…

Read More
ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు.. యుద్దంలో న్యూక్లియర్‌ ఆయుధాలు ఎంట్రీ ఇచ్చేశాయా..?

ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు.. యుద్దంలో న్యూక్లియర్‌ ఆయుధాలు ఎంట్రీ ఇచ్చేశాయా..?

ఇరాన్‌, అమెరికా-ఇజ్రయెల్‌ యుద్దం న్యూక్లియర్‌ వార్‌గా మారుతోందా ? అటు అమెరికా ఇటు ఇరాన్‌లో ఒకే రోజు భూప్రకంపనలు రావడం తీవ్ర కలకలం రేపింది. రెండు దేశాలు కూడా అణుపరీక్షలు నిర్వహించినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్దం సాగుతున్న వేళ ఇరాన్‌ను భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత 4.3గా నమోదయ్యింది. గెరాష్‌ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇరాన్‌లో భూకంపంపై పలువురు నిపుణులు…

Read More
Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం..  అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి

Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం.. అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి

ఇరాన్‌లోని కోమ్ నగరంలోని ఇరాన్ నిపుణుల సభపై అమెరికా – ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడి చేశాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ తదుపరి సుప్రీం నాయకుడిని ఎన్నుకోవడానికి సమావేశమైన నిపుణుల సభను వైమానిక దాడిలో లక్ష్యంగా చేసుకున్నారు. అసెంబ్లీలోని అనేక మంది సభ్యులు మరణించారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ, టెలిగ్రామ్ ఛానల్ అయిన ZTV ప్రకారం, దేశ కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకోవడానికి సీనియర్ మత నాయకులు…

Read More
ఇదేం పద్దతి.. సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

ఇదేం పద్దతి.. సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆషామాషీగా IAS కాలేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పలు జిల్లాల కలెక్టర్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కలెక్టర్లు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండడం లేదన్నారు. రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా హైదరాబాద్‌ వస్తున్నారంటూ పలు జిల్లాల పేర్లు ప్రస్తావించి మరీ సీఎం రేవంత్ అసహనం వ్యక్తం…

Read More
డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అలవాటు పోవాలా? ఈ 5 సూత్రాలు ఫాలో అవ్వండి!

డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అలవాటు పోవాలా? ఈ 5 సూత్రాలు ఫాలో అవ్వండి!

50-30-20 నియమం అమలు.. ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించడం మంచి పద్ధతి. 50 శాతం అవసరాలకు, 30 శాతం వ్యక్తిగత ఖర్చులకు, 20 శాతం పొదుపుకు కేటాయిస్తే ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. ఈ నియమం ఎక్కువ మంది కోసం పనిచేసే సులభమైన ఫార్ములాగా భావిస్తున్నారు.

Read More
అరుదైన నీటి కాకుల సందడి.. పక్షి ప్రేమికుల్లో సంతోషం.. లబోదిబోమంటున్న మత్స్యకారులు..!

అరుదైన నీటి కాకుల సందడి.. పక్షి ప్రేమికుల్లో సంతోషం.. లబోదిబోమంటున్న మత్స్యకారులు..!

నీటి కాకులు అరుదుగా కనబడుతుంటాయి. కేవలం చెరువులు.. కుంటల్లో మాత్రమే ఉంటాయి. అయితే, ఈ కాకులు.. చేపలను సైతం తింటాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన కాకులను చూసేందుకు పక్షి ప్రేమికులు ఎగబడుతున్నారు. మరోవైపు, చేపలను తింటూ తమ కడుపుకొడుతున్న నీటికాకులను చూసి మత్స్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని పంట పొలాల సమీపంలో ఉన్న నాగయ్య కుంటలో నీరు కాకులు వందల సంఖ్యలో వచ్చి చెరువులో సందడి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని…

Read More
Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో

Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో

ఓ వైపు డోలి పౌర్ణమి, మరోవైపు చంద్ర గ్రహణం రోజున శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇచ్చాపురం మండలం మండపల్లి పంచాయతీ, ఎం.తోటూరు గ్రామంలో ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. గ్రామంలోని కాళ్ళ.తులసిదాస్ అనే పాడి రైతు వద్ద సుమారు ఎనిమిది ఆవులు ఉన్నాయి. వాటిల్లో సిరి అనే ఆవు మంగళవారం ఉదయం మొదటి కాన్పులో మగ దూడను జన్మనిచ్చింది. ఆ దూడకు రెండు తలలు ఉండటంతో గ్రామం ఒక్కసారిగా వార్తలలోకి…

Read More
Andhra: ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టారు.. చివరకు..

Andhra: ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టారు.. చివరకు..

గత ఏడాది అక్టోబర్ 29న బాపట్ల జిల్లా కర్లపాలంలోని అయ్యప్ప స్వామి గుడి వద్దకు సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న కర్రి లక్ష్మీ ప్రసన్న వచ్చారు. ఆమె వస్తున్న విషయాన్ని గమనించిన ఇద్దరూ యువకులు బైక్ పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని బుద్దాం వైపు వెళ్లిపోయారు. దీంతో మహిళా పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుండి ఈ చెయిన్ స్నాచర్స్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే…..

Read More