Telangana: తెలంగాణలో మరో రెండు కొత్త ఎయిర్పోర్ట్లు.. శంకుస్థాపనకు ముహూర్తం కన్ఫార్మ్.. మోదీ చేతుల మీదుగా..
తెలంగాణ ప్రజలకు భారీ గుడ్న్యూస్. రాష్ట్రంలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లు రానున్నాయి. వీటి నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. త్వరలో నిర్మాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. తాజాగా వీటికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ రెండు ఎయిర్పోర్టులకు శంకుస్థాపన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. జూన్లో శంకుస్థాపన ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తవ్వగా.. నిర్మాణం త్వరలో ప్రారంభించనున్నారు. వరంగల్,…
