Nara Lokesh: వస్తానంటే.. పులివెందుల MLA జగన్ను కూడా మ్యాచ్కు తీసుకెళ్తా?- మంత్రి లోకేష్!
టీ 20 వరల్డ్ కప్లో భాగంగా జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ను వీక్షించేందుకు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ విదేశాలకు వెళ్లడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం అందిరికి తెలిసిందే. తాజాగా దీనిపై మంత్రి నారా లోకేష్ మరోసారి చిట్చాట్ ద్వాకా స్పందించారు. టీ20 వరల్డ్ కప్లో ఇండియా ఫైనల్కు వస్తే మళ్లీ మ్యాచ్ చూడడానికి వెళ్తానని అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ వస్తానంటే ఆయనకు కూడా టికెట్ తీసి మ్యాచ్ చూపిస్తానన్నారు….
