తాజావార్తలు
రైతు ప్రాణాలు బలి తీసుకుంటున్న వరి కొయ్యలు.. 5 రోజుల్లో ఇద్దరు రైతుల మృతి! ఏం జరిగిందంటే?

రైతు ప్రాణాలు బలి తీసుకుంటున్న వరి కొయ్యలు.. 5 రోజుల్లో ఇద్దరు రైతుల మృతి! ఏం జరిగిందంటే?

సిద్దిపేట, జూన్‌ 4: పసిడి పంటలు పండించే అన్నదాతను దురదృష్టం వెంటాడుతోంది. పొలాన్ని శుభ్రం చేద్దామనుకున్న రైతుల ప్రాణాలను వరికొయ్యలే బలితీసుకుంటున్నాయి. ఐదు రోజుల వ్యవధిలోనే సిద్దిపేట జిల్లాలో ఇద్దరు రైతులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. వరి కోతల తర్వాత మిగిలిన కొయ్యలను తగలబెట్టే క్రమంలో ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. ఈరోజు మిరుదొడ్డి మండల కేంద్రంలో వరి కొయ్యలు తగలబెడుతూ ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని మద్దెల మల్లయ్య అనే రైతు మృతి…

Read More
అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రపతి సంతకం తర్వాత గెజిట్‌ను విడుదల చేసింది. అమరావతి గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More
Vastu Tips: మనీ ప్లాంట్‌తో జాగ్రత్త.. ఈ పని చేశారో దురదృష్టం మీ నట్టింట్లో తిష్ట వేస్తుంది..

Vastu Tips: మనీ ప్లాంట్‌తో జాగ్రత్త.. ఈ పని చేశారో దురదృష్టం మీ నట్టింట్లో తిష్ట వేస్తుంది..

వాస్తు శాస్త్రం.. ఎన్నో విషయాల గురించి చెబుతుంది.. ఇళ్లు అలాగే.. కార్యాలయాలలో ఇలా అన్ని చోట్ల ప్రకృతి శక్తులను.. (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) సమతుల్యం చేయడం ద్వారా ఆరోగ్యం, సంపద.. ఆనందాన్ని పెంపొందించుకోవచ్చని వాస్తుశాస్త్రం వివరిస్తుంది.. అందుకే.. పురాతన వాస్తు శాస్త్రాన్ని ఇప్పటికీ చాలా మంది విశ్వసిస్తారు. అయితే.. వాస్తుశాస్త్రం మనీ ప్లాంట్ మొక్క విషయంలో కూడా పలు విషయాలను వివరిస్తుంది.. అది ఎక్కడ నాటాలి.. ఏ దిక్కున ఉంచాలి.. అనే వాటిని కచ్చితంగా…

Read More
E3 Trion: భారీ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తెచ్చేస్తున్న స్టార్టప్.. ధర తక్కువ, లేటెస్ట్‌ ఫీచర్లు

E3 Trion: భారీ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తెచ్చేస్తున్న స్టార్టప్.. ధర తక్కువ, లేటెస్ట్‌ ఫీచర్లు

ద్విచక్ర వాహన ప్రియులను అలరించేందుకు మార్కెట్లోకి అడుగుపెట్టిన బెంగుళూరు స్టార్టప్ నూతన ఆవిష్కరణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అత్యాధునిక హంగులతో పాటు మెరుగైన రేంజ్ అందించే లక్ష్యంతో ఈ3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విపణిలోకి అధికారికంగా ప్రవేశించింది. రోజువారీ ప్రయాణాలను అత్యంత సులభతరం చేసేందుకు రూపొందించిన ఈ వాహన శ్రేణి వివరాలు టెక్ వర్గాల్లో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ప్రత్యేకమైన ఫీచర్లు భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో అడుగుపెట్టిన ఈ3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యంత ఆధునిక…

Read More
పిల్లల పేరుతో PPF అకౌంట్‌ ఓపెన్‌ చేయొచ్చా? పేరెంట్స్‌ తెలుసుకోవాల్సిన విషయం

పిల్లల పేరుతో PPF అకౌంట్‌ ఓపెన్‌ చేయొచ్చా? పేరెంట్స్‌ తెలుసుకోవాల్సిన విషయం

పిల్లల ఉన్నత విద్య, వివాహం లేదా ఇతర భవిష్యత్ అవసరాల కోసం దీర్ఘకాలికంగా నిధిని సమకూర్చుకోవాలనుకునే తల్లిదండ్రులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒక ఉత్తమ పెట్టుబడి సాధనంగా నిలుస్తోంది. ప్రభుత్వ మద్దతుతో నడిచే ఈ పథకంలో మైనర్ పిల్లల పేరుపై కూడా ఖాతా తెరవడానికి అవకాశం ఉంది. అయితే ఆ ఖాతాను పిల్లల తరఫున తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు మాత్రమే నిర్వహించాలి. నిపుణుల ప్రకారం మైనర్‌ పీపీఎఫ్‌ ఖాతా కూడా సాధారణ పీపీఎఫ్‌ ఖాతా…

Read More
అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

JEE Main 2026 Exams: మే 5న జరగాల్సిన జేఈఈ మెయిన్‌ 2026 పరీక్ష వాయిదాకు విజ్ఞప్తులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్, మార్చి 29: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 (ఏప్రిల్) పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమవనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు నేడో, రేపో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షల తేదీల్లో మరోమారు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్‌ 5న ఈస్టర్‌ ఆదివారం పండగ ఉంది. దీంతో ఈ రోజున…

Read More
Andhra: మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Andhra: మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

నకిలీ ఫేస్‌ బుక్‌ ఖాతాలతో మహిళలకు వలపు వల విసిరి అందులో చిక్కుకున్న యువతులు, మహిళలను బెదిరించి డబ్బులు గుంజుతున్న ఓ కేటుగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అలాగే యూట్యూబ్ ఛానెల్ ముసుగులో బెదిరింపులకు దిగుతూ మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కేటుగాడి గుట్టురట్టయింది. సోషల్ మీడియాలో మహిళల ఫోటోలతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, అమాయకులకు వల వేస్తున్న ఓ ప్రబుద్ధుడిని ప్రకాశం జిల్లా ఏల్చూరు గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహిళలు చెప్పులతో బుద్ధి చెప్పగా…..

Read More
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు, పరిశోధనలు చెబుతున్న లెక్కలివే!

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు, పరిశోధనలు చెబుతున్న లెక్కలివే!

ఆరోగ్యంగా ఉండటానికి నీరు కీలకమని, అయితే ప్రతి ఒక్కరూ ఒకే పరిమాణంలో నీరు తాగాల్సిన అవసరం లేదని తెలుసుకోవాలి. మన శరీరంలో 60 నుండి 70 శాతం వరకు నీరు ఉంటుంది. కణాల పనితీరు నుండి జీర్ణక్రియ వరకు ప్రతిదానికీ నీరు అవసరం. కానీ, అసలు రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. నీటి వినియోగం వ్యక్తి వయస్సు, లింగం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ఎవరెవరు ఎంత తాగాలి..? అనే వివరాల్లోకి…

Read More
JEE Advanced 2026 Syllabus: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 సిలబస్‌ విడుదల.. ఈసారి భారీగా సీట్లు

JEE Advanced 2026 Syllabus: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 సిలబస్‌ విడుదల.. ఈసారి భారీగా సీట్లు

హైదరాబాద్‌, ఏప్రిల్ 24: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష మే 17న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ఐఐటీ రూర్కీ షెడ్యూల్‌ కూడా వెల్లడించింది. జేఈఈ అడ్వాన్స్‌ 2026 రిజిస్ట్రేషన్లు సైతం ఇప్పటికే మొదలయ్యాయి. మే 2 రాత్రి 23.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం 9 గంటల…

Read More