PM Modi: తెలంగాణకు మోదీ భారీ కానుక.. రూ. 9,400 కోట్లతో అభివృద్ధి పనుల జాతర..!
PM Modi: తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు గచ్చిబౌలిలోని HIC సెంటర్లో ఈ అధికారిక కార్యక్రమం జరగనుంది. ఇది కూడా చదవండి: Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జూన్ నుంచి సూపర్ఫాస్ట్ రైలు ప్రారంభం.. ఆ తర్వాత వందే భారత్ స్లీపర్!…
