తాజావార్తలు
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగే ఈ మ్యాజిక్‌ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగే ఈ మ్యాజిక్‌ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

బ్లడ్ షుగర్ నియంత్రణ, ఇమ్యూనిటీ: డయాబెటిస్ ఉన్నవారికి అల్లం నీరు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది. అలాగే, అల్లంలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) పటిష్టం చేస్తాయి. దీనివల్ల వాతావరణ మార్పుల వల్ల వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

Read More
డ్రైవింగ్‌లో ఫోన్ వాడకండి, అదే మీ-భద్రత

డ్రైవింగ్‌లో ఫోన్ వాడకండి, అదే మీ-భద్రత

డ్రైవింగ్‌లో ఫోన్ వాడకండి – రోడ్డు భద్రత కోసం ముఖ్య సూచనలు | A2Z Chronicle డ్రైవింగ్‌లో ఫోన్ వాడకండి,అదే మీ ప్రత్యక్ష భద్రత!*ట్రాఫిక్ రూల్స్ పాటించడం మీ కుటుంబ భద్రతకు హామీ**డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడటం అత్యంత ప్రమాదకరం.*ట్రాఫిక్ సిగ్నల్స్, రూల్స్ దాదాపు ప్రతి సారి అనుసరించండి.“మీ కుటుంబం, మీ ప్రాణాలు మించిన విలువ ఏముందో గుర్తుంచుకోండి. డ్రైవింగ్‌లో ఫోన్ వాడకండి – అదే మీ ప్రత్యక్ష భద్రత! “డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడటం ప్రమాదకరం…

Read More
Indian Railways: వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫార్మ్ అవుతుందా..? లేదా..?  ఇకపై 100 శాతం ఖచ్చితత్వంతో తెలుసుకోవచ్చు..

Indian Railways: వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫార్మ్ అవుతుందా..? లేదా..? ఇకపై 100 శాతం ఖచ్చితత్వంతో తెలుసుకోవచ్చు..

రైలులో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్నారా..? మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో పడిపోయిందా..? ఛార్ట్ ప్రిపేర్ అయ్యే టైమ్‌కు మీ టికెట్ కన్ఫార్మ్ అవుతుందా? లేదా? అనే ఆందోళన పడుతున్నారా..? అయితే త్వరలో మీ టెన్షన్ తీరనుంది. ఇండియన్ రైల్వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి పెట్టింది. దీని ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని ప్రయాణికులు తెలుసుకోవచ్చు. మరింత స్మార్ట్, వేగవంతంగా రిజర్వేషన్ సేవలు పొందవచ్చు. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌కు సంబంధించి 94 శాతం ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవచ్చు. ముందుగానే…

Read More
Bandla Ganesh: బండ్లన్న మజాకా! కూతురి ఎంగేజ్మెంట్‌కు వచ్చిన అతిథులకు ఏం గిఫ్ట్స్ ఇచ్చాడో తెలుసా? వీడియో

Bandla Ganesh: బండ్లన్న మజాకా! కూతురి ఎంగేజ్మెంట్‌కు వచ్చిన అతిథులకు ఏం గిఫ్ట్స్ ఇచ్చాడో తెలుసా? వీడియో

టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె జనని వివాహం త్వరలోనే జరగనుంది. సూర్య తేజ అనే అబ్బాయితో కలిసి ఏడడుగులు నడవనుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. బండ్లన్న కుమార్తె ఎంగేజ్మెంట్ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్…

Read More
Karunakaran: పవన్ ‘తొలిప్రేమ’ దర్శకుడి రీఎంట్రీ.. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత కొత్త సినిమా ప్రకటన.. హీరో ఎవరంటే?

Karunakaran: పవన్ ‘తొలిప్రేమ’ దర్శకుడి రీఎంట్రీ.. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత కొత్త సినిమా ప్రకటన.. హీరో ఎవరంటే?

‘తొలి ప్రేమ’, ‘హ్యాపీ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘డార్లింగ్’ వంటి యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాపులరైన దర్శకుడు ఎ. కరుణాకరన్, యంగ్ హీరో బెల్లంకొండ గణేష్‌తో కలిసి గోల్డెన్ టర్టిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మౌనికా రెడ్డి నిర్మాణంలో ఒక న్యూ-ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం చేస్తున్నారు. ముగ్గురు డిఫరెంట్ క్రియేటివ్ మైండ్స్ కలయిక ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా నిలుపుతోంది. కరుణాకరన్ తనదైన శైలిలో సాఫ్ట్, ఎమోషనల్ లవ్ స్టోరీని అందిస్తుండగా, దర్శకుడు అనుదీప్ కెవీ తన యూనిక్ క్విర్కీ…

Read More
AP HC Recruitment: ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి

AP HC Recruitment: ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది శుభవార్త. రాష్ట్ర హైకోర్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 అసిస్టెంట్స్, 50 డేటా ఎంట్రీ ఆపరేటర్స్, 20 ఆఫీస్ సబార్డినేట్, 44 టైపిస్ట్ ఖాళీలతోపాటు తదితర పోస్టులను రెగ్యూలర్ ప్రాతిపాదికన భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య:…

Read More
Andhra Pradesh: రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

Andhra Pradesh: రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

కర్నూలు జిల్లా గోనెగండ్లలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పొలం భూ సర్వేలో రెవెన్యూ అధికారుల ఏకపక్ష వైఖరి, అన్యాయంపై మనస్థాపం చెంది ఈరమ్మ (77) అనే వృద్ధురాలు ఐదు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచింది. అధికారుల నిర్లక్ష్యం, అవతలి వ్యక్తులకు కొమ్ముకాయడం వల్లే తమకు అన్యాయం జరిగిందని, ఆ మనస్తాపంతోనే ఆమె ప్రాణాలు…

Read More
AP HC Recruitment: ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి

Music Director : పూరి జగన్నాథ్ పరిచయం.. నా లైఫ్‏కు టర్నింగ్ పాయింట్.. మ్యూజిక్ డైరెక్టర్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రఘు కుంచె. కానీ చాలా కాలంగా ఇండస్ట్రీలో ఆయన సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు మారిన తర్వాత కూడా సంగీత పరిశ్రమ మాత్రం చెన్నై కేంద్రంగానే కొనసాగిందని రఘు కుంచె తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. చెన్నైలో అవకాశాల కోసం వెళ్లాల్సి రావడం, స్థానిక కళాకారులకు తక్కువ ప్రాధాన్యత లభించడం వంటి సవాళ్లను ఆయన వివరించారు….

Read More
OTT Movie: ఏముందీ సినిమాలో? తెలుగు ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.. ఒక్క రోజులోనే ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లోకి..

OTT Movie: ఏముందీ సినిమాలో? తెలుగు ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.. ఒక్క రోజులోనే ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లోకి..

గత వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వచ్చేశాయి. సూర్య కరుప్పు, రమణి కల్యాణం వంటి తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అయితే వీటిలో ఒక సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా పేరే వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే…

Read More
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయ్.. లబ్ధిదారులకు పంపిణీ ఎప్పుడంటే?

కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయ్.. లబ్ధిదారులకు పంపిణీ ఎప్పుడంటే?

ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పదేళ్లుగా ఉపయోగిస్తున్న కాగితపు రేషన్ కార్డుల స్థానంలో భద్రతా ప్రమాణాలు, డిజిటల్ సదుపాయాలతో కూడిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ స్మార్ట్ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ కార్యాలయాలకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి…

Read More