తాజావార్తలు
Rajinikanth: ఆ మూవీలో ఓ సీన్ కోసం రజినీకాంత్ 100 టేక్‌లు తీసుకున్నాడు.. చివరికి నన్ను వదిలేయండి అంటూ..

Rajinikanth: ఆ మూవీలో ఓ సీన్ కోసం రజినీకాంత్ 100 టేక్‌లు తీసుకున్నాడు.. చివరికి నన్ను వదిలేయండి అంటూ..

నిర్మాత జి.వి. నారాయణరావు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు తెలిపారు. లెజండరీ నటుడు రజినీకాంత్ కెరీర్‌లో కీలకమైన చిత్రం అంతులేని కథలోని ఆయన పాత్ర గురించి విలువైన వివరాలను పంచుకున్నారు. రజినీకాంత్ ఈ చిత్రంలో ఒక తాగుబోతు, ఇంటి బాధ్యతలను పట్టించుకోని జులాయి అన్నయ్య పాత్రలో కనిపించారు. ఈ పాత్రలో ఆయన నటించిన కొన్ని సన్నివేశాలు ఎంతో సవాలుతో కూడుకున్నవని నారాయణరావు వెల్లడించారు. ఒక సన్నివేశంలో, రజినీకాంత్ మద్యం తాగి ఇంటికి వచ్చినప్పుడు…

Read More
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

గల్ఫ్‌ వార్‌తో గ్లోబంతా గజగజా వణికిపోతోంది. 22 రోజులు గడిచిపోయాయి. గల్ఫ్‌ వార్‌.. నాలుగో వారంలోకి ఎంటర్‌ అయింది. దీనికి ఎండ్‌కార్డ్ పడే సూచనలు ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. యుద్ధంలో పాల్గొంటున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ దేశాల సంగతేమో గానీ, ప్రపంచం మొత్తం లబోదిబోమంటోంది. గల్ఫ్ యుద్ధం దెబ్బకు ప్రపంచ దేశాల బతుకు చిత్రం మారిపోతోంది. ముడి చమురు, గ్యాస్‌ కష్టాలు మొదలవడంతో, ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు అలుముకున్నాయి. చిన్నచిన్న దేశాలు వీధినపడే పరిస్థితి వచ్చింది. అటు అగ్రరాజ్యం…

Read More
Viral Video: ఎంతకు తెగించార్రా.. రీల్స్ పిచ్చితో ప్రాణాలు తీస్తారా.. వందే భారత్ ట్రైన్‌కు అడ్డంగా..

Viral Video: ఎంతకు తెగించార్రా.. రీల్స్ పిచ్చితో ప్రాణాలు తీస్తారా.. వందే భారత్ ట్రైన్‌కు అడ్డంగా..

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైక్స్ కోసం కొందరు ఎంతటి తెగింపుకైనా వెళ్తున్నారు. కొందరు యువకులు కేవలం ఒక వీడియో కోసం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టారు. దేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి, వారు చేసిన నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కొందరు యువకులు రైల్వే పట్టాలపై పెద్ద పెద్ద చెక్క దుంగలను ఉంచారు. అంతటి వేగంతో వచ్చే…

Read More
పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా.. మహారాష్ట్రకు జిష్ణుదేవ్!

పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా.. మహారాష్ట్రకు జిష్ణుదేవ్!

ఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్ వరకు, తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు మారారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి కార్యాలయం కీలక ప్రకటన జారీ చేసింది. గురువారం (మార్చి 5) తెల్లవారుజామున, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అనంతరం లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వినయ్ కుమార్ సక్సేనాను,…

Read More
T20 World Cup 2026 : ఇంగ్లాండ్ పుణ్యమా అని బతికిపోయిన పాక్.. కివీస్‌ను దాటాలంటే లంకను చితక్కొట్టాల్సిందే

T20 World Cup 2026 : ఇంగ్లాండ్ పుణ్యమా అని బతికిపోయిన పాక్.. కివీస్‌ను దాటాలంటే లంకను చితక్కొట్టాల్సిందే

T20 World Cup 2026 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ సెమీఫైనల్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. శుక్రవారం (ఫిబ్రవరి 27) కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన కీలక పోరులో ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించడంతో పాక్‌కు అనూహ్యంగా లైన్ క్లియర్ అయ్యింది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు సూపర్-8లో వరుసగా మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించి గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ గెలుపుతో…

Read More
పాలు – అరటిపండు కలిపి తింటే ఏమవుతుంది.. అసలు వాస్తవాలు తెలుసుకోండి..

పాలు – అరటిపండు కలిపి తింటే ఏమవుతుంది.. అసలు వాస్తవాలు తెలుసుకోండి..

మనలో చాలా మందికి భోజనం తర్వాత అరటిపండు తినే అలవాటు ఉంటుంది. మరికొందరైతే బరువు పెరగడానికనో లేదా రుచి కోసమో బనానా మిల్క్‌షేక్‌లను ఇష్టంగా తాగుతుంటారు. పాలలో కాల్షియం, ప్రోటీన్ ఉంటే.. అరటిపండులో పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. విడివిడిగా ఇవి ఎంతో మేలు చేసినప్పటికీ, వీటిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? ఆయుర్వేదం దీనిపై ఏమంటోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణక్రియపై ప్రభావం ఆయుర్వేదం ప్రకారం.. మనం తినే ఆహారాల మధ్య సమతుల్యత ఉండాలి. పాలు…

Read More
Gastric Headache: గ్యాస్ సమస్యను లైట్‌గా తీసుకుంటున్నారా..? తలకి ఎక్కితే ఏమౌతుందో తెలుసుకోండి..

Gastric Headache: గ్యాస్ సమస్యను లైట్‌గా తీసుకుంటున్నారా..? తలకి ఎక్కితే ఏమౌతుందో తెలుసుకోండి..

గ్యాస్ట్రిక్ తలనొప్పి అనేది సాధారణ టెన్షన్ లేదా సైనస్ తలనొప్పి కాదు. జీర్ణవ్యవస్థలో అజీర్ణం, ఆమ్లత్వం లేదా గ్యాస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. కడుపు, మెదడు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. కడుపులో అసమతుల్యత ఉన్నప్పుడు, శరీరం ప్రతిస్పందిస్తుంది. చాలా మందిలో నొప్పి తలకు వ్యాపిస్తుంది. కారంగా ఉండే ఆహారాలు, సక్రమంగా భోజనం చేయకపోవడం, అధిక టీ, కాఫీ వినియోగం, నిరంతర ఒత్తిడి ఇవన్నీ ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. ఒక నివేదిక…

Read More
Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్ మరింత ఈజీ.. మీ ఊర్లోనే సేవలు.. ఈ తేదీల్లోనే..

Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్ మరింత ఈజీ.. మీ ఊర్లోనే సేవలు.. ఈ తేదీల్లోనే..

ఆధార్ కార్డుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ఆధార్ కార్డుల్లో మార్పులు లేదా కొత్త ఆధార్ పొందాలంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం సులభతరం చేసింది. గ్రామాల్లో ఉండే ప్రజలు తమ పిల్లలకు ఆధార్ కార్డు పొందాలన్నా లేదా అప్డేట్ చేసుకోవాలన్నా దగ్గర్లోని పట్టణానికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి వెళ్లి పిల్లలతో పాటు క్యూలైన్లలో గంటల కొద్ది నిల్చోవాల్సి వస్తుంది. ఈ శ్రమను తగ్గించేందుకు ప్రభుత్వమే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో…

Read More
కాకినాడలో భారీ స్కామ్‌..ఏకంగా కోట్ల విలువ చేసే..

కాకినాడలో భారీ స్కామ్‌..ఏకంగా కోట్ల విలువ చేసే..

విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ తాతారావు తెలి పిన వివరాల మేరకు.. కాకినాడలోని సూర్య నారాయణపురానికి చెందిన పచ్చిగోళ్ల అప్పారావు రెండు నెలల కిందట తూరంగి శివారు ప్రాంతంలో ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఇతడు ఒడిసా, బిహార్ లోని పాట్నా నుంచి నిషేధిత, అన్ బ్రాండెడ్ కల్తీ సిగరెట్లను కొనుగోలు చేసి, లారీల్లో తూరంగి తీసుకొచ్చి అక్రమంగా నిల్వ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని పలు పాన్‌ షాపులకు బిల్లులు లేకుండా సరఫరా…

Read More
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

Bank Jobs 2026: డిగ్రీ అర్హతలో బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే కళ్లు చెదిరే జీతం

బ్యాంక్ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 104 ఏవీపీ II, డిప్యూటీ మేనేజర్, పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత డిగ్రీలో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ రోజు (మార్చి 27వ తేదీ) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో…

Read More