తాజావార్తలు
Tollywood : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రెండేళ్లనాటి సినిమా.. మళ్లీ మళ్లీ తెగ చూస్తున్న జనాలు..

Tollywood : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రెండేళ్లనాటి సినిమా.. మళ్లీ మళ్లీ తెగ చూస్తున్న జనాలు..

గత మూడు నాలుగు రోజులుగా ఓటీటీ ప్రపంచంలో ఓ సినిమా పేరు తెగ మారుమోగుతుంది. దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. తెలుగులో టాప్ డైరెక్టర్.. స్టార్ హీరో కాంబోలో వచ్చిన ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ కీలకపాత్రలు పోషించారు.. ఇంతకీ ఆ సినిమా ఏంటో గుర్తుకు వచ్చిందా.. ? అనేనండి.. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో…

Read More
Finger Millet: ఎముకలకు వెయ్యి ఏనుగుల బలం.. గుండె జబ్బుల ముప్పు తగ్గించే చిరుధాన్యం!

Finger Millet: ఎముకలకు వెయ్యి ఏనుగుల బలం.. గుండె జబ్బుల ముప్పు తగ్గించే చిరుధాన్యం!

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉన్నా.. అది మన శరీరానికి పూర్తిగా అందుతుందా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. రాగుల్లో ఉండే కొన్ని ప్రత్యేక రసాయనాలు క్యాల్షియం గ్రహించకుండా అడ్డుకుంటాయట. రాగుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎవరికి క్యాల్షియం మాత్రలు తప్పనిసరి? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వివరంగా చూద్దాం. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు దండిగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల రాగుల నుంచి సుమారు 340 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. కేవలం క్యాల్షియం…

Read More
Kishan Reddy : రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. ఏమన్నారంటే?

Kishan Reddy : రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. ఏమన్నారంటే?

పార్లమెంట్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రవర్తించిన తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతి పార్లమెంట్ సమావేశానికి ముందు రాహుల్ గాంధీ అతని అంతర్జాతీయ సహచరులు ఏవో తప్పుడు వార్తలను క్రియేట్ చేసి వారికి అనుకూలమైన పత్రికల్లో వేసి.. తర్వాత వాటిని తమకు సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా పార్లమెంట్‌ జరగకుండా అడ్డుకుంటారని మండిపడ్డారు. గత కొన్ని పార్లమెంటు సమావేశాలుగా…

Read More
Lifestyle: మీ ఇంట్లో కాఫీ ఎప్పుడు తాజాగా ఉండాలా? ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్‌

Lifestyle: మీ ఇంట్లో కాఫీ ఎప్పుడు తాజాగా ఉండాలా? ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్‌

Lifestyle: కాఫీ తాగడం అనేది కేవలం అలవాటు కాదు, దాని వాసనతో ప్రారంభమయ్యే విశ్రాంతి అనుభవం అంతా ఇంతా కాదు. కానీ కొన్నిసార్లు ఇంట్లో నిల్వ చేసిన కాఫీ కొన్ని రోజుల్లోనే గట్టిగా మారిపోతుంటుంది. రుచిలేనిదిగా మారుతుంది. దీనికి అతిపెద్ద కారణం సరికాని నిల్వ. ప్యాకెట్ తెరిచిన వెంటనే కాఫీ నేరుగా గాలి, తేమకు గురవుతుంది. ఇది క్రమంగా దాని రుచి, వాసనను నాశనం చేస్తుంది. ఉష్ణోగ్రతలో స్వల్ప మార్పు కూడా కాఫీ నాణ్యతను ప్రభావితం చేస్తుంది….

Read More
Rajinikanth Biopic: తలైవా బయోపిక్‌పై అదిరిపోయే అప్‌డేట్! గ్లోబల్‌గా సెన్సేషన్ పక్కా అంటున్న కూతురు

Rajinikanth Biopic: తలైవా బయోపిక్‌పై అదిరిపోయే అప్‌డేట్! గ్లోబల్‌గా సెన్సేషన్ పక్కా అంటున్న కూతురు

సినీ ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తూ వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నారు. అయితే ఇంతటి శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న ఆ మహానటుడి వెనుక ఉన్న కష్టం, అవమానాలు, కన్నీళ్లు ఎంతమందికి తెలుసు? ఒక సాధారణ వ్యక్తి బస్సు కండక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, గ్లోబల్ ఐకాన్‌గా ఎలా ఎదిగారో తెలుసుకోవాలని ప్రతి సినిమా అభిమాని కోరుకుంటున్నారు. తాజాగా ఆ సూపర్ స్టార్ బయోపిక్ గురించి ఒక అదిరిపోయే వార్త…

Read More
Patanjali: స్టాక్‌ మార్కెట్‌ పతనమైనా పతంజలికి లాభాలు.. ఇన్వెస్టర్లను ధనవంతులను చేసింది!

Patanjali: స్టాక్‌ మార్కెట్‌ పతనమైనా పతంజలికి లాభాలు.. ఇన్వెస్టర్లను ధనవంతులను చేసింది!

Patanjali: స్టాక్ మార్కెట్ స్థిరమైన క్షీణతను ఎదుర్కొంటున్నప్పటికీ గత వారం వరుసగా మూడు ట్రేడింగ్ రోజులు పతంజలి ఫుడ్స్ షేర్లు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా మూడు ట్రేడింగ్ రోజులలో కంపెనీ షేర్లు సుమారు 2 శాతం పెరిగాయి. సెన్సెక్స్, నిఫ్టీ 0.70 శాతం క్షీణించాయి. స్టాక్ మార్కెట్లో మొత్తం పెట్టుబడిదారులు మూడు రోజుల్లో నష్టాలను చవిచూడగా, మరోవైపు పతంజలి తన పెట్టుబడిదారులకు 1,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించిపెట్టింది. రాబోయే రోజుల్లో పతంజలి షేర్లు మరింత తగ్గవచ్చని…

Read More
Nalgonda: కారు డ్రైవర్ చిన్న మిస్టేక్.. బలైన దంపతులు..

Nalgonda: కారు డ్రైవర్ చిన్న మిస్టేక్.. బలైన దంపతులు..

నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందిన దంపతులు తల్లం పుల్లయ్య(63), తల్లం పద్మ(55) గ్రామంలో కిరాణం దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఉన్నంతలో వారిని చదివించి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేశారు.పెద్ద కుమారుడు అమెరికాలో ఉండగా, చిన్న కుమారుడు శివ మిర్యాలగూడలో ఉంటున్నాడు. నెల రోజుల క్రితం దంపతులు బైక్‌పై మిర్యాలగూడ వెళ్లి వస్తుండగా తుంగపహాడ్ వద్ద వీరి వాహనాన్ని.. ఓ కారు…

Read More
MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

ఎప్పటికీ వేంటాడే జ్ఞాపకం అది.. ఎంఎస్ నారాయణ.. దివంగత సినీ నటుడు, హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో చిత్రాలతో తనదైన నటనతో మెప్పించారు. కానీ ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఎంఎస్ నారాయణ మరణం సినీపరిశ్రమకు ఇప్పటికీ తీరని లోటు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ నారాయణ తన జీవితం, సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని భావోద్వేగ సంఘటనలను పంచుకున్నారు. ఆయన అనుభవాలు…

Read More
కొబ్బరి లేకుండా కొబ్బరి చట్నీ తయారు చేయోచ్చని తెలుసా.. తింటే వావ్ అనాల్సిందే!

కొబ్బరి లేకుండా కొబ్బరి చట్నీ తయారు చేయోచ్చని తెలుసా.. తింటే వావ్ అనాల్సిందే!

ఉదయం లేవగానే టిఫిన్ ఏం చేసుకుని తినాలా అని రోజూ ఆలోచిస్తూ ఉంటాము. ఇక లేచి చేసుకుని కొందరికి చిరాకుగా ఉంటుంది. అయితే చాలా మంది ఇడ్లీ , దోస మాత్రమే చేయడానికి ఇష్ట పడతారు. ఎందుకంటే ఇది త్వరగా అయిపోతాయి కాబట్టి. ఇడ్లీ, దోసెలకు కొబ్బరి చట్నీ అయితే పర్ఫెక్ట్. ఇది రుచికరంగా ఉంటుంది అలాగే మీ పనులకు ఆటంకం కలగకుండా త్వరగా అయిపోతుంది కూడా. తమిళనాడులో ఈ చట్నీ చాలా ఫేమస్. కొన్ని ప్రాంతాలలో…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఇకపై 24 గంటల పాటు సేవలు.. రాత్రి వేళల్లో కూడా..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఇకపై 24 గంటల పాటు సేవలు.. రాత్రి వేళల్లో కూడా..

ఏపీలోని ప్రజలకు పోస్టల్ శాఖ శుభవార్త అందించింది. ఇకపై 24 గంటల పాటు ఎప్పుడైనా పోస్టల్ సేవలు పొందవచ్చు. రాష్ట్రంలోని 11 నగరాల్లో 24/7 పోస్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. విశాఖపట్నంతో పాటు విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, గుంతకల్లు సిటీల్లో నిరంతర పోస్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు పోస్టల్ శాఖ అధికారులు తాజాగా ఈ సేవను ప్రారంభించగా.. ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక నుంచి 24…

Read More