ఈ వేసవిలో పనీర్ను వెనక్కి నెట్టిన సమ్మర్ కింగ్.. భారతీయుల ఫేవరెట్ ఇదే!
వేసవిలో ముందు గుర్తొచ్చేది ఏదైనా ఉంది అంటే అది పండిన మామిడి పండ్లే. ఇక భారతదేశంలో అయితే ఎంతో మంది తింటారు. ఈ తియ్యటి పండు ఎప్పటినుంచో ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఎప్పుడు ఉండే దాని కన్నా చాలా ఎక్కువ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 'హ్యాండ్పిక్డ్' యాప్ తెలిపిన వివరాల ప్రకారం, తొలిసారి కొనుగోలు చేసేవారిలో పనీర్ను కూడా మామిడికాయలు వెనక్కి నెట్టాయి. అసలు ఏ కాలంతో సంబంధం లేకుండా.. అత్యధికంగా…
