తాజావార్తలు
పాల నుంచి కారం వరకు.. కల్తీ పదార్థాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసుకోండి

పాల నుంచి కారం వరకు.. కల్తీ పదార్థాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసుకోండి

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉరుము లేని పిడుగులా విరుచుకుపడుతున్నారు. బడా రెస్టారెంట్లు మొదలుకొని వీధి పక్కన బండ్ల వరకు దేన్నీ వదలడం లేదు. కిచెన్లలో అడుగుపెడితే కళ్లు బయర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి. నెలల తరబడి నిల్వ ఉంచిన మాంసం, రంగులు కలిపిన పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణం దర్శనమిస్తుంది. కాసులకు కక్కుర్తి పడి ప్రజల ఆరోగ్యాన్ని తుంగలో తొక్కేస్తున్న కల్తీ రాయుళ్లు. ఈ తనిఖీలతో అలాంటి వారి పనిపడుతోంది ప్రభుత్వం. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా.. కల్తీకి…

Read More
10 నిమిషాల ఛార్జింగ్‌తో 12 గంటల బ్యాకప్: బోట్ నిర్వాణ యూటోపియా 2 విశేషాలు

10 నిమిషాల ఛార్జింగ్‌తో 12 గంటల బ్యాకప్: బోట్ నిర్వాణ యూటోపియా 2 విశేషాలు

ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 80 గంటల పాటు నాన్‌స్టాప్‌గా పాటలు వినే సదుపాయంతో ‘boAt Nirvana Eutopia 2 ANC’ హెడ్‌ఫోన్స్ రూపుదిద్దుకున్నాయి. 45dB అడాప్టివ్ హైబ్రిడ్ ఏఎన్‌సీ, డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్, బ్లూటూత్ 5.4 వంటి అధునాతన హంగులతో వస్తున్న ఈ అద్భుతమైన ఆడియో గ్యాడ్జెట్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! ఆకర్షణీయమైన డిజైన్ ప్రముఖ దేశీయ ఆడియో బ్రాండ్ బోట్ తన ఆడియో శ్రేణిని మరింత విస్తరిస్తూ ‘నిర్వాణ యూటోపియా 2’ (Nirvana Eutopia…

Read More
Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

పార్వతీపురం మన్యం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం పట్టణ పరిధిలో రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ఓ మహిళ ట్రాక్‌పైనే ప్రసవించాల్సి రావడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రియాపాత్రో అనే మహిళ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తోంది. ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా ఆమెకు తీవ్రమైన పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. రైలు పార్వతీపురం రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్న సమయంలో పురిటినొప్పులు మరింత…

Read More
ప్రైవేట్ పాఠశాలల పుస్తకాల దందాపై మానవ హక్కుల కమిషన్ సీరియస్: రాష్ట్రాలకు నోటీసులు!

ప్రైవేట్ పాఠశాలల పుస్తకాల దందాపై మానవ హక్కుల కమిషన్ సీరియస్: రాష్ట్రాలకు నోటీసులు!

దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల ఎంపిక, అధిక ధరలకు ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాలను విక్రయించడంపై వస్తున్న ఫిర్యాదులను జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరును ‘విద్యా వివక్ష’గా అభివర్ణిస్తూ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ పాఠశాలలు తమపై ఒత్తిడి తెచ్చి, అధిక ధరలు కలిగిన ప్రైవేట్ ప్రచురణకర్తల పుస్తకాలను కొనుగోలు చేయిస్తున్నాయని వివిధ…

Read More
కూలర్ ఆన్ చేసినా రూమ్‌లో వేడి తగ్గట్లేదా.. ఉక్కపోతను క్షణాల్లో తరిమికొట్టే సూపర్ చిట్కాలు ఇవే..

కూలర్ ఆన్ చేసినా రూమ్‌లో వేడి తగ్గట్లేదా.. ఉక్కపోతను క్షణాల్లో తరిమికొట్టే సూపర్ చిట్కాలు ఇవే..

ఎయిర్ కూలర్లు ఇవాపరేటివ్ కూలింగ్ అనే టెక్నాలజీతో పనిచేస్తాయి. కూలర్లకు ఉండే ప్యాడ్స్‌పై నీళ్లు పడినప్పుడు, బయటి నుండి వచ్చే వేడి గాలి ఆ నీటిని ఆవిరి చేసుకుని గదిలోకి చల్లగా వస్తుంది. ఈ ప్రక్రియ వల్ల గాలి చల్లబడుతుంది కానీ అదే సమయంలో గదిలో తేమ విపరీతంగా పెరిగిపోతుంది. మనం ఏసీ లాగా గది తలుపులు, కిటికీలు అన్నీ పూర్తిగా మూసేసి కూలర్ ఆన్ చేస్తాం. దీనివల్ల ఆవిరైన తేమ అంతా గదిలోనే ఉండిపోతుంది. గాలిలో…

Read More
పాల నుంచి కారం వరకు.. కల్తీ పదార్థాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసుకోండి

మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? అడవి నుండి జనారణ్యంలోకి.. దేవుజీ ఇంటర్వ్యూలో విస్తుపోయే నిజాలు!

అడవి నుండి జనారణ్యంలోకి వ్యూహ మార్పు?: దేవుజీ మాటల్లో స్పష్టంగా వినిపించిన అంశం – క్షేత్ర మార్పు. నిన్నటి వరకు అడవిని నమ్ముకుని సాయుధ పోరాటం చేసిన అగ్రనేతలు, ఇప్పుడు పట్టణ, మైదాన ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యల మీద.. అంటే పట్టణ, మైదాన, అటవీ ప్రాంతాలకు సంబంధించిన మౌలిక సమస్యల మీద ప్రజలను కూడగడతాం అని ఆయన ప్రకటించడం ఒక భారీ వ్యూహ మార్పుగా భావించవచ్చు. టీవీ9 ప్రతినిధి…

Read More
Chicken Keema Balls Recipe : సాయంత్రం పూట వేడి వేడి స్నాక్స్.. కరకరలాడే చికెన్ కీమా బాల్స్ నోరూరించాల్సిందే!

Chicken Keema Balls Recipe : సాయంత్రం పూట వేడి వేడి స్నాక్స్.. కరకరలాడే చికెన్ కీమా బాల్స్ నోరూరించాల్సిందే!

పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉండే ఈ స్నాక్స్ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతో నచ్చుతాయి. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు లేదా వారాంతాల్లో స్పెషల్‌గా చాలా తక్కువ సమయంలో తయారుచేసుకోగలిగే ఈ టేస్టీ చికెన్ కీమా బాల్స్ తయారీ విధానం కావలసిన పదార్థాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: చికెన్ కీమా (మెత్తగా చేసిన చికెన్) – పావు కేజీ ఉల్లిపాయ – ఒకటి (సన్నని తరుగు) అల్లం వెల్లుల్లి పేస్ట్…

Read More
శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్‌

శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్‌

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల పేరుతో అమాయక భక్తులను నిలువునా ముంచేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని, రెండేళ్లుగా సాగుతున్న ఈ భారీ దందాకు ఎట్టకేలకు చెక్ పెట్టారు తిరుమల పోలీసులు . ఇద్దరు నిందితులను కటకటాల్లోకి నెట్టారు. చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ‘శ్రవణ్ కళ తిరుమల తిరుపతి దేవస్థానం’ పేరుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ వేదికలపై నకిలీ…

Read More

శివుడి మూడో కన్ను మిస్టరీ.. పార్వతీ దేవి కళ్లు మూసిప్పుడు సృష్టిలో ఏం జరిగింది..?

హిందూ సనాతన ధర్మంలో లయకారకుడైన పరమశివుడి స్వరూపం అత్యంత విశిష్టమైనది. ఆయన రూపంలో ప్రతి అంశానికీ ఒక లోతైన ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది. ముఖ్యంగా మహాదేవుని నుదుటిపై ఉండే మూడవ కన్ను భౌతిక నేత్రాలకు పూర్తి భిన్నమైనది. సమస్త జీవుల మాదిరిగా బాహ్య ప్రపంచాన్ని చూసేందుకు రెండు కళ్లు ఉంటే, భౌతిక ప్రపంచానికి అతీతమైన సత్యాన్ని, అంతరంగాన్ని వీక్షించడానికి ఆయనకు మూడో కన్ను ఉంది. దీనినే జ్ఞాన నేత్రం అని పిలుస్తారు. కాలానికి అతీతమైన గతం, వర్తమానం,…

Read More
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అమరావతి రాజధాని నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాజధాని నిర్మాణ పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని కేవలం 29 గ్రామాల సమాహారంగా చూడొద్దని, విజయవాడ, గుంటూరు నగరాలతో అనుసంధానమైన సమగ్ర అభివృద్ధి ప్రాంతంగా భావించాలని సూచించారు. అందుకు అనుగుణంగా మూడు…

Read More