తాజావార్తలు
వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

తనకు వచ్చిన పార్సిల్‌ను తెరచి చూడటానికి ఓ మహిళ నిరాకరించింది. ఆ పార్సిల్‌ను అందుకున్న మహిళ భయంతో వణికిపోయింది. చెన్నైలోని పారీస్ కార్నర్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. శృతి ప్యారిస్‌ కార్నర్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి శృతి పనిచేసే దుకాణం దగ్గరకి వచ్చి, శృతికి పార్సిల్‌ వచ్చిందని సెక్యూరిటీకి ఇచ్చి వెళ్లాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు ఆ పార్సిల్‌ను తీసుకెళ్లి శృతికి ఇచ్చాడు. దాంతో శృతి ఆ పార్సిల్‌ తనది…

Read More
ఉద్యమ కేసీఆర్‌తో సమస్య లేదు.. సీఎం కేసీఆర్‌తోనే వచ్చింది.. సంచలన నిజాలు బయటపెట్టిన కవిత

ఉద్యమ కేసీఆర్‌తో సమస్య లేదు.. సీఎం కేసీఆర్‌తోనే వచ్చింది.. సంచలన నిజాలు బయటపెట్టిన కవిత

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం “తెలంగాణ రక్షణ సేన” పార్టీని స్థాపించానని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులు చూశాకే తనలో ఈ మార్పు వచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో గానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గానీ రైతులకు న్యాయం జరగలేదని.. కేవలం ‘ధరణి’ పేరును ‘భూమాత’గా మార్చారు తప్ప, ఆట మారలేదని విమర్శించారు….

Read More
KTR: మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ దోపిడీకి పాల్పడుతున్నారు

KTR: మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ దోపిడీకి పాల్పడుతున్నారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లిలో ₹1400 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైందని, ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు బెదిరింపులకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. సర్వేయర్ల ద్వారా భూమిని అక్రమంగా మార్చే ప్రయత్నం జరిగిందని, రక్షణ కల్పించిన పోలీసులను కూడా బదిలీ చేశారని పేర్కొన్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఉస్మానియా బిస్కెట్లు…

Read More
వీరు చెరకు రసం తాగితే యమ డేంజర్.. తాగే ముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

వీరు చెరకు రసం తాగితే యమ డేంజర్.. తాగే ముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

చలికాలం, వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ గుర్తొచ్చేది చల్లని చెరకు రసం. రోడ్డు పక్కన దొరికే ఈ సహజ పానీయం తాగగానే శరీరం చల్లబడటమే కాకుండా శక్తి కూడా వస్తుంది. అయితే చెరకు రసం అందరికీ ఆరోగ్యకరం కాదని, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోషకాల గని.. ఆరోగ్యానికి మేలు చెరకు రసంలో కేవలం తీపి మాత్రమే కాదు శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా…

Read More
Vastu tips: మీ ఇంట్లోని మనీ ప్లాంట్‌లో ఈ ఒక్క వస్తువు పెడితే డబ్బుకు లోటే ఉండదు..!

Vastu tips: మీ ఇంట్లోని మనీ ప్లాంట్‌లో ఈ ఒక్క వస్తువు పెడితే డబ్బుకు లోటే ఉండదు..!

బాల్కనీ లేదా తోటలో నాటిన మొక్కలు ఇంటి అందాన్ని పెంచడమే కాదు, వాతావరణాన్ని కూడా తాజాగా ప్రశాంతంగా మారుస్తాయి. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని మొక్కలు ఇంట్లో సానుకూల శక్తిని పెంచి శ్రేయస్సును ఆహ్వానిస్తాయని నమ్మకం. అటువంటి మొక్కలలో మనీ ప్లాంట్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, సరైన దిశలో, సరైన విధానంలో పెంచిన మనీ ప్లాంట్ ఇంట్లో ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి, శుభశక్తిని తీసుకురావడంలో సహాయపడుతుంది. ఈ మొక్క ఇంటి వాతావరణాన్ని…

Read More
Ashwani Kumar : అశ్విని కుమార్ అరుదైన రికార్డు.. 385 రోజుల తర్వాత మళ్ళీ అదే సీన్

Ashwani Kumar : అశ్విని కుమార్ అరుదైన రికార్డు.. 385 రోజుల తర్వాత మళ్ళీ అదే సీన్

Ashwani Kumar : ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కుర్రాడు అశ్విని కుమార్ సృష్టించిన సంచలనం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను చేసిన ప్రదర్శన చూస్తుంటే.. కాలం వెనక్కి వెళ్ళిందా అన్నట్టుగా ఉంది. సరిగ్గా 385 రోజుల క్రితం తన డెబ్యూ మ్యాచ్‌లో ఎలాంటి అద్భుతం చేశాడో, ఇప్పుడు మళ్ళీ అచ్చం అలాంటి మ్యాజిక్ నే రిపీట్ చేశాడు. ఈ అరుదైన యాదృచ్చికం చూసి ఫ్యాన్స్…

Read More
బంగారం, వెండిని ఇలా కొన్నారంటే.. మీ సంపద 3 రెట్లు పెరిగినట్టే..!

బంగారం, వెండిని ఇలా కొన్నారంటే.. మీ సంపద 3 రెట్లు పెరిగినట్టే..!

ఇటీవలి రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. సామాన్య మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. కానీ, పెట్టుబడిదారులు మాత్రం ఇదే అదునుగా పసిడిపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో ధరలు మరింతగా ఆకాశన్నంటుతున్నాయి. వెండి, గోల్డ్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో మీరు సరైన పెట్టుబడి పద్ధతిని ఎంచుకుంటే తక్కువ ఖర్చుతో పెద్ద లాభాలను ఆర్జించవచ్చని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సరైన పద్ధతిలో చేస్తే…

Read More
ఈ సినిమాలో నటించను.. తేల్చి చెప్పిన హీరోయిన్.. ఎన్టీఆర్ సర్దిచెప్పిన వినలేదు..

ఈ సినిమాలో నటించను.. తేల్చి చెప్పిన హీరోయిన్.. ఎన్టీఆర్ సర్దిచెప్పిన వినలేదు..

ఒక మంచి పాత్ర చేసి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని ప్రతి కళాకారుడు ఆశిస్తారు. కొన్నిసార్లు మంచి పాత్రలు తమంతట తాముగా లభిస్తాయి, మరికొన్నిసార్లు ప్రయత్నం ద్వారా దక్కుతాయి. పాత తరం టాప్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో అనేక మంది హీరోయిన్లు కలిసి నటించారు. వీరిలో సావిత్రి, జమున, కృష్ణకుమారి వంటివారు ఎక్కువగా నటించిన వారిలో ఉన్నారు. విజయ సంస్థ నిర్మించిన అనేక చిత్రాలలో ఈ ముగ్గురు హీరోయిన్లు ప్రాధాన్యత పొందారు. మహా నటి సావిత్రి విషయానికి…

Read More
KTR: మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ దోపిడీకి పాల్పడుతున్నారు

Cheetah: చిరుత ఎదురుపడినప్పుడు ఇది వినిపిస్తే చాలు.. తోక ముడిచి వెనక్కి పారిపోతుంది

భూమిపై అత్యంత వేగవంతమైన జంతువు చిరుత. ఇది గంటకు 112 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు. కేవలం మూడు సెకన్లలో 0 నుంచి 60 మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని ముఖంపై ఉండే కన్నీళ్ల ధార వంటి గుర్తులు ఎండ నుంచి కళ్ళను రక్షించి, స్పష్టమైన దృష్టికి సహాయపడతాయి. సింహాలు, పులుల వలె కాకుండా, చిరుతలు గర్జించలేవు. చిరుతల సామాజిక నిర్మాణం భిన్నంగా ఉంటుంది. మగవి గుంపులుగా జీవిస్తే, ఆడవి ఒంటరిగా తమ పిల్లలను రెండేళ్ల వరకు పెంచుతాయి….

Read More
Cheque Bounce Case : రూ.లక్ష చెక్ బౌన్స్ వివాదం.. కోర్టులో టీమిండియా స్టార్ బౌలర్‎కు ఊరట

Cheque Bounce Case : రూ.లక్ష చెక్ బౌన్స్ వివాదం.. కోర్టులో టీమిండియా స్టార్ బౌలర్‎కు ఊరట

Cheque Bounce Case : భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి న్యాయస్థానంలో భారీ విజయం లభించింది. గత నాలుగేళ్లుగా కోర్టులో నలుగుతున్న ఒక వివాదాస్పద చెక్ బౌన్స్ కేసు నుంచి షమీని కోల్‌కతాలోని అలీపూర్ కోర్టు పూర్తిగా నిర్దోషిగా ప్రకటిస్తూ బుధవారం సంచలన తీర్పునిచ్చింది. షమీకి, ఆయనకు దూరంగా ఉంటున్న భార్య హసీన్ జహాన్‌కు మధ్య గత కొన్నేళ్లుగా తీవ్రమైన కుటుంబ కలహాలు, కోర్టు గొడవలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ…

Read More