తాజావార్తలు
Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ధర ఎంతుందంటే..?

Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ధర ఎంతుందంటే..?

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. .ఆ తర్వాత క్రమంగా దిగివస్తున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. అయితే.. ఇటీవల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. ఆదివారం (మే 3, 2026 ) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. 24 క్యారెట్ల బంగారం…

Read More
Watch: ఇది భారత్ కాదు బాసూ.. చైనా! మెరిసే బుల్లెట్ రైళ్ల వెనుక ఉన్న అసలు నిజం ఇదేనా?

Watch: ఇది భారత్ కాదు బాసూ.. చైనా! మెరిసే బుల్లెట్ రైళ్ల వెనుక ఉన్న అసలు నిజం ఇదేనా?

మనం తరచుగా చైనా బుల్లెట్ రైళ్లు, తళతళలాడే రైల్వే స్టేషన్లు, మరియు వారి అత్యాధునిక సాంకేతికత గురించి గొప్పగా వింటూ ఉంటాం. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన, నమ్మలేని చిత్రాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. ఈ వైరల్ క్లిప్ చైనా రైల్వే వ్యవస్థపై ఇంటర్నెట్‌లో సరికొత్త చర్చను రేకెత్తించింది. ఈ వీడియోను సంజన్ కుమార్ అనే భారతీయ యాత్రికుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా `@phirsetravel`లో…

Read More
Diesel: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. మరోసారి ట్యాక్స్ పెంపు.. ఎంతంటే..?

Diesel: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. మరోసారి ట్యాక్స్ పెంపు.. ఎంతంటే..?

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన ఎగుమతులపై విధిస్తున్న విండ్ ఫాల్ ట్యాక్స్‌ను మరోసారి పెంచింది. పెట్రోల్‌పై మాత్రం విండ్ ఫాల్ ట్యాక్స్‌ను యధాతధంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతీ 15 రోజులకు ఒకసారి విండ్ ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం సవరిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు మరోసారి సవరణలు చేసింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల క్రమంలో కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్‌…

Read More
ముల్లంగి ఆకులలో దాగివున్న ఆరోగ్య రహస్యం తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..!

ముల్లంగి ఆకులలో దాగివున్న ఆరోగ్య రహస్యం తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..!

శీతాకాలంలో రకరకాల కూరగాయాలు మార్కెట్‌కు వస్తుంటాయి. కూరగాయలు సంపూర్ణ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అయితే, ఈ సీజన్‌లో వచ్చే ఒక కూరగాయ ముల్లంగి.. ఇది కూడా చాలా మందికి ఇష్టమైన వెజిటేబుల్‌. ముల్లంగితో పప్పు, సాంబార్‌, పచ్చడి, పరాటాలు ఇలా రకరకాల వంటకాలను తయారు చేస్తుంటారు.  ముల్లంగి ఆకులు చాలా పోషకమైనవి. అందువల్ల, వాటిని పారవేసే బదులు వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే, అది మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. శీతాకాలంలో ముల్లంగి ఆకులను తినడం వల్ల…

Read More
Andhra Pradesh: ఏపీలో పింఛన్ లబ్దిదారులకు కీలక అప్డేట్ – అనర్హుల తొలగింపుపై ప్రభుత్వం కొత్త నిర్ణయం

Andhra Pradesh: ఏపీలో పింఛన్ లబ్దిదారులకు కీలక అప్డేట్ – అనర్హుల తొలగింపుపై ప్రభుత్వం కొత్త నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పొందుతున్న లబ్దిదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం అమలులో పారదర్శకత పెంచే దిశగా ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా అనర్హులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ భరోసా పథకం – ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా:https://www.youtube.com/watch?v=hMh6bfFAal0 వృద్ధులకు ప్రతి నెలా రూ.4,000 దివ్యాంగులకు రూ.6,000 దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10,000 ప్రతి నెల 1వ తేదీన…

Read More
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటుండదు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం…

Read More
England vs India: రెండో టీ20లో భారత్ ఓటమి.. టీమిండియా ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే..

England vs India: రెండో టీ20లో భారత్ ఓటమి.. టీమిండియా ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే..

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి చెందింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4  వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 20 ఓవర్లలో 190-7 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 19 ఓవర్లలో 191-6  పరుగులతో గెలుపును సొంతం చేసుకుంది. తొలి టీ 20 వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో టీ20లో భారత్ రాణించలేకపోయింది. దీంతో రెండో టీ20 ఇంగ్లండ్…

Read More
అందంలో అమ్మను మించిపోయిందిగా..! మధుబాల కూతుర్ల ముందు అప్సరసలు కూడా పనికిరారేమో..

అందంలో అమ్మను మించిపోయిందిగా..! మధుబాల కూతుర్ల ముందు అప్సరసలు కూడా పనికిరారేమో..

సినిమా ఇండస్ట్రీలో అత్యంత అందాల తార ఎవరు అంటే టక్కున చెప్పే పేర్లలో శ్రీదేవి, ఐశ్వర్యారాయ్ తర్వాత చెప్పే పేరు మధుబాల. ఆమె అందానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయ్యింది. ఆమె రూపం, ఆమె అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు మధుబాల. 90వ దశకంలో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణించారు మధుబాల. 1991లో కె బాలచందర్ డైరెక్ట్ చేసిన అళగన్‌తో ఇండస్ట్రీకి పరిచయమైన  ఈ అందాల తార.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా…

Read More
Business Idea: రూ.5 లక్షల్లో మంచి బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నారా? ఈ ప్లాన్‌ మీ కోసమే!

Business Idea: రూ.5 లక్షల్లో మంచి బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నారా? ఈ ప్లాన్‌ మీ కోసమే!

ఫర్నీచర్ వ్యాపారం మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటిగా మారుతోంది. గృహ నిర్మాణాలు, అద్దె ఇళ్లు, ఆఫీసుల విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగానికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే, ఈ వ్యాపారం స్థిరమైన ఆదాయ వనరుగా మారే అవకాశముంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ముందుగా మార్కెట్‌ను అర్థం చేసుకోవడం కీలకం. మీ ప్రాంతంలో ఏ రకమైన ఫర్నీచర్‌కు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవాలి. ఇంటివాడుక ఫర్నీచర్, ఆఫీస్ ఫర్నీచర్…

Read More
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై ఏడాదికి నాలుగు సిలిండర్లే..

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై ఏడాదికి నాలుగు సిలిండర్లే..

పేదలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద సబ్సిడీపై మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లను ఎప్పటినుంచో అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకంలో కొత విధించింది. ఏడాదిలో కేవలం నాలుగు సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. ఆ తర్వాత బుకింగ్ చేసే సిలిండర్లను రాయితీ అనేది ఉండదు. గతంలో ఏడాదికి తొమ్మిది సిలిండర్లను రాయితీపై అందించేవారు. ఇప్పుడు నాలుగుకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న ఖర్చులు, ఇంధన రాయితీలను నియంత్రించేందుకు ప్రభుత్వం…

Read More