తాజావార్తలు
రామ మందిర కానుకల చోరీ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరు కీలక నేతలు ఔట్!

రామ మందిర కానుకల చోరీ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరు కీలక నేతలు ఔట్!

అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలను ట్రస్ట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. కానుకల దొంగతనం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత వీరి పాత్రపై ప్రశ్నలు తలెత్తాయి.. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ప్రారంభమైన నేపథ్యంలో ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. సోమవారం (జూలై 06)…

Read More
రాధికా శరత్ కుమార్ చెల్లి కూడా టాలీవుడ్ లో తోప్ హీరోయిన్ అని తెలుసా.? ఆమె ఎవరంటే

రాధికా శరత్ కుమార్ చెల్లి కూడా టాలీవుడ్ లో తోప్ హీరోయిన్ అని తెలుసా.? ఆమె ఎవరంటే

చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. ఒకప్పుడు అలరించి ఆతర్వాత సహాయక పాత్రలతో మెప్పిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తున్న నటీమణి ఎవరో కాదు రాధికా శరత్ కుమార్. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రాధికా. అలాగే మెగాస్టార్ చిరంజీవి రాధికా కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగుతో…

Read More
కొత్త చరిత్ర.. చైనాను దాటేసి వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా నిలిచిన భారత్‌! ప్రపంచానికి అన్నపూర్ణగా..

కొత్త చరిత్ర.. చైనాను దాటేసి వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా నిలిచిన భారత్‌! ప్రపంచానికి అన్నపూర్ణగా..

భారతదేశం వ్యవసాయంలో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. జనవరి 4న భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ప్రకటించారు. ఈ విషయంలో భారతదేశం చైనాను అధిగమించింది. దేశం మొత్తం వరి ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులకు చేరుకోగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది దేశానికి లభించిన అపూర్వ విజయంగా వ్యవసాయ మంత్రి అభివర్ణించారు. భారత్‌ ఒకప్పుడు ఆహార కొరత ఉన్న దేశంగా…

Read More

Post Office: కేవలం రూ. 200 కడితే.. రూ. 10 లక్షలు గ్యారెంటీ.. పోస్టాఫీస్ బంపర్ స్కీం..

Post Office: పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఒక వరం. రోజుకు రూ. 200 ఆదా చేస్తూ, పదేళ్లలో రూ. 10 లక్షలు సంపాదించవచ్చు. ఈ పథకం 6.7 శాతం వడ్డీని అందిస్తూ, బ్యాంకుల కంటే ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..  పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఆర్థిక భద్రతను అందిస్తూ పదేళ్లలో రూ. 10 లక్షల వరకు…

Read More
మాట నిలబెట్టుకోలేకపోతున్న టాప్ స్టార్స్‌

మాట నిలబెట్టుకోలేకపోతున్న టాప్ స్టార్స్‌

టాలీవుడ్ అగ్ర కథానాయకులు పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన గుర్తింపు సాధించారు. అయితే, సినిమాల విడుదల విషయంలో వేగం పెంచలేకపోవడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత తదుపరి సినిమాకు మధ్య ఏళ్ల తరబడి విరామం తీసుకోవడం అభిమానుల నిరీక్షణకు కారణమవుతోంది. గ్లోబల్ స్టార్ రామచరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత వరుస సినిమాలు చేస్తానని చెప్పినప్పటికీ, గేమ్ చేంజర్ షూటింగ్ జాప్యం కారణంగా ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తర్వాత…

Read More
TOP 9 ET: నో డౌట్‌.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి

TOP 9 ET: నో డౌట్‌.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి

ఇప్పుడు స్టార్ డైరెక్టర్లందరీ హాట్ కేక్‌లా మారాడు అల్లు అర్జున్. ఈయన కోసం చాలా మంది డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. డేట్స్‌ ఇస్తే చాలు సినిమా తీయాలని కాచుకు కూర్చున్నారు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌.. బన్నీ కోసం బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకుని మరీ వెయిట్ చేస్తున్నాడు. ఈయనే కాక.. లోకేష్‌ కనగరాజ్ కూడా బన్నీ కోసం.. పని మొదలెట్టాడు. ఇక మరో పక్క బోయపాటి ఐకాన్ స్టార్ ఓకే అంటూ సరైనోడుకు మించేలా కమర్షియల్ మాస్…

Read More
Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిధులు విడుదల.. ఏపీలోని విద్యార్థులకు కూటమి సర్కార్ భారీ గుడ్‌న్యూస్ అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఒకేసారి విడుదల చేసింది. దాదాపు రూ.1200 కోట్ల బకాయిలను మంగళవారం విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్ధికశాఖ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల కొన్ని విద్యాసంస్థలు పరీక్షల హాల్ టికెట్లను ఇవ్వడం లేదు. దీంతో…

Read More
LPG Price: వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌ ధర..!

LPG Price: వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌ ధర..!

LPG Cylinder Price: దేశంలో మే 1వ తేదీ నుంచి కొత్త గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు సిలిండర్ల ధరలను పెంచాయి. మే 1, 2026 నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర సుమారుగా రూ.993 పెరిగింది. ఢిల్లీ, ముంబైతో సహా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ ధరలు ఇప్పుడు రూ.3,000 దాటాయి. అయితే, గృహ…

Read More
NCRTC లో ఉద్యోగాల జాతర.. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం పొందే సువర్ణావకాశం!

NCRTC లో ఉద్యోగాల జాతర.. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం పొందే సువర్ణావకాశం!

NCRTC Recruitment 2026: ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థుల కోసం నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సిఆర్‌టిసి) ఒక ఆశాజనకమైన అవకాశాన్ని ప్రకటించింది. ఈ కార్పొరేషన్ ప్రభుత్వ ఉద్యోగంతో పాటు అధిక జీతాన్ని అందిస్తూ, వివిధ పోస్టుల భర్తీకి నియామకాలను ప్రకటించింది. ఆసక్తిగల, అర్హతగల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఎన్‌సిఆర్‌టిసి అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 9న ప్రారంభమైంది. చివరి తేదీ మే 9తో ముగుస్తుంది. దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో…

Read More
గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలపై కలెక్టర్ల సదస్సులో సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించగలిగితే మరింత అభివృద్ధి సాధించగలమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైలు మార్గం ద్వారా ప్రతి కిలోమీటరుకు రూ.1.83 వ్యయం అవుతుంటే రహదారి మార్గంలో జరిగే రవాణాపై రూ.3.40 ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. రవాణా వ్యయం గణనీయంగా తగ్గితేనే ఏపీకి గరిష్టంగా ప్రయోజనం కలుగుతుందని…

Read More