తాజావార్తలు

నితిన్ నబిన్ కొత్త టీమ్ రెడీ.. పురందరేశ్వరీ, వసుంధర రాజేకు కీలక బాధ్యతలు..!

ఏడు నెలల తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తన కొత్త టీమ్‌ను ప్రకటించారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, సంస్థాగత బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక పదవుల్లో మార్పులు, చేర్పులు చేశారు. కొత్త కార్యవర్గంలో పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించగా.. మరికొందరికి పదవులు కొనసాగించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా మొత్తం 13 మందిని నియమించారు. ఇందులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్ మాధవ్, పురంధేశ్వరి…

Read More
Team India: సూర్య భాయ్ కాదు.. టీమిండియాకి నెక్స్ట్ టీ20 కెప్టెన్ ఇతడే.. కటౌట్ ఎవరో తెలిస్తే కళ్లు తేలేస్తారు

Team India: సూర్య భాయ్ కాదు.. టీమిండియాకి నెక్స్ట్ టీ20 కెప్టెన్ ఇతడే.. కటౌట్ ఎవరో తెలిస్తే కళ్లు తేలేస్తారు

భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ చరిత్రలో అద్భుతమైన విజయం సాధించి, అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఎం.ఎస్. ధోని సారథ్యంలో 2007లో మొదటి టైటిల్ సాధించిన భారత్, రోహిత్ శర్మ నేతృత్వంలో 2024లో రెండోసారి విజేతగా నిలిచింది. ఇటీవల, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 2026 టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకొని, మొత్తం మూడు ట్రోఫీలతో ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ వరుస విజయాలు భారత క్రికెట్‌కు గర్వకారణంగా…

Read More
మేడారం జాతరలో డిజిపి పర్యటన.. గవర్నర్, మంత్రి సీతక్క లతో దర్శనం

మేడారం జాతరలో డిజిపి పర్యటన.. గవర్నర్, మంత్రి సీతక్క లతో దర్శనం

మేడారం లోని అడవి తల్లులు సమ్మక్క-సారలమ్మల మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తజనసందోహం పోటెత్తిన వేళ.. క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ బి.శివధర్ రెడ్డి శుక్రవారం మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌లో విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు, గద్దెల వద్దకు చేరుకున్న డిజిపి వనదేవతలను దర్శించుకుని మొక్కుల రూపంలో ‘నిలువెత్తు బంగారం’ (బెల్లం) సమర్పించుకున్నారు. జాతరలో…

Read More
కదిలే స్వర్గం.. ఎప్పుడూ సిటీలైఫేనా.. జీవితంలో ఇలాంటి ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి మావా!

కదిలే స్వర్గం.. ఎప్పుడూ సిటీలైఫేనా.. జీవితంలో ఇలాంటి ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి మావా!

భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు, టన్నుల కొద్దీ సరుకు రవాణా రైళ్ల ద్వారానే సాగుతుంది. నేటి సాంకేతిక యుగంలో బుల్లెట్ రైళ్లు, వందే భారత్ వంటి హై-స్పీడ్ రైళ్లు గంటల వ్యవధిలోనే వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తున్నాయి. కానీ, వీటన్నింటికీ భిన్నంగా.. దాదాపు సైకిల్ వేగంతో ప్రయాణించే ఒక ప్రత్యేకమైన రైలు మన దేశంలో ఉందని మీరు తెలుసా? అవును ఈ ట్రైన్‌లో జర్నీ చేసేందుకు…

Read More

Video: ఇలా కూడా ఔటవుతారా.. ఆ ఒక్క తప్పుతో ఊహించని షాకిచ్చిన అంపైర్..

Joseph Moores Obstructing the Field Out: కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. లాంకషైర్‌, నార్తాంప్టన్‌షైర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోసెఫ్‌ మూర్స్‌ వింతగా ఔటై పెవిలియన్ చేరాడు. లాంకషైర్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఈ వింగ ఘటన చోటు చేసుకుంది. అయితే, బంతి వికెట్లను తాకుతుందేమోనని భావించిన మూర్స్‌.. వెనక్కి వెళ్లి దానిని ఓ చేత్తో గట్టిగా పట్టుకున్నాడు. ఆ వెంటనే తప్పు తెలుసుకుని బంతిని వదిలేశాడు….

Read More
Actor Suresh: ఆ హీరో కారణజన్ముడు.. అతడు గొప్ప నటుడు.. ఏకసంధాగ్రాహి.. నటుడు సురేష్

Actor Suresh: ఆ హీరో కారణజన్ముడు.. అతడు గొప్ప నటుడు.. ఏకసంధాగ్రాహి.. నటుడు సురేష్

సీనియర్ నటుడు సురేష్ ఓ ఇంటర్వ్యూలో పలువురు ప్రముఖ నటులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్‌లతో తన అనుభవాలను, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన లక్షణాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఒక నిజమైన హీరోకు ఉండాల్సిన లక్షణాలు తెలిపారు. తమిళ నటుడు విజయ్‌తో తన పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ సురేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “ఎవర్నైనా చూసి, అబ్బా ఏం హీరో అయ్యాడు అనిపించింది అంటే అది విజయ్. నేను చిన్నప్పుడే వాడిని ఎత్తుకున్నాను”…

Read More
అరకిలో మటన్, పాలు తాగినా రాని శక్తి.. రెండు గిన్నెలు తింటే 24 గంటల్లోనే ఎముకలు ఉక్కులా

అరకిలో మటన్, పాలు తాగినా రాని శక్తి.. రెండు గిన్నెలు తింటే 24 గంటల్లోనే ఎముకలు ఉక్కులా

చిన్న పనులు చేసినా కూడా కొందరు అలిసిపోతుంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదొక సమస్యతో బాధ పడుతూ ఉంటారు. వాటిల ఎముకల సమస్యలు కూడా ఒకటి. ఇలాంటి వాళ్ళు మంచి పోషకాహారం తీసుకోవాలి. లీటర్ పాలు, అరకిలో మటన్ తిన్నా రాని శక్తి ఇది తీసుకుంటే ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. కిడ్నీ బీన్స్ : ఈ కిడ్నీ బీన్స్ మీ ఫుడ్ లో చేర్చుకుంటే బలంగా మారతారు. మీరు ఒక్కసారి తింటే…

Read More

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. ఉక్కులాంటి బలం.. పూర్వీకుల 100ఏళ్ల రహస్యం ఇదే..

మన పూర్వీకులు ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం వారి ఆహారపు అలవాట్లే. ముఖ్యంగా చిరుధాన్యాలతో (Millets) చేసే ఆహార పదార్థాలు శరీరానికి అమితమైన బలాన్ని ఇస్తాయి. అలాంటి వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందినది రాగి జావ లేదా రాగి అంబలి.. రెండు స్పూన్ల రాగి పిండి, 1 గ్లాసు నీళ్లు, 1 కప్పు చిక్కటి మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. ఉంటే సరిపోతుంది.

Read More
అయ్యో తలైవా… ఏంజరుగుతోంది?

అయ్యో తలైవా… ఏంజరుగుతోంది?

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలి కాలంలో తన సినిమా ప్రాజెక్టుల విషయంలో అనుహ్యంగా నెమ్మదించారు. ఒకప్పుడు వరుసగా సినిమాలు ప్రకటించి, వాటిని పట్టాలెక్కించిన తలైవా, ప్రస్తుతం ‘స్లో అండ్ స్టడీ’ సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయనతో సినిమా చేసేందుకు ముందు ఓకే అన్న దర్శకులు కూడా ఇప్పుడు పక్కకు తప్పుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ‘కూలీ’ సినిమా ఫలితమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘కూలీ’ విడుదల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ…

Read More
Pariksha Pe Charcha 2026: పాన్‌–ఇండియా స్థాయిలో విద్యార్థులతో మోదీ సంభాషణ

Pariksha Pe Charcha 2026: పాన్‌–ఇండియా స్థాయిలో విద్యార్థులతో మోదీ సంభాషణ

పరీక్షా పే చర్చా మళ్లీ వచ్చేసింది.. కానీ ఈసారి డిఫరెంట్ లెవెల్. 2026 ఎడిషన్ నిజంగా పాన్-ఇండియా వైబ్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఢిల్లీ వరకే పరిమితమైన ఈ కార్యక్రమం, ఈసారి దేశమంతా చుట్టేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ మాత్రమే కాదు. .కోయంబత్తూరు, రాయ్‌పూర్, దేవ్ మోగ్రా, గువాహటిలోని స్టూడెంట్స్‌తో నేరుగా మాట్లాడారు. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్.. మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులతో కనెక్ట్ అయ్యారు. ఈసారి నంబర్లు కూడా నెక్ట్స్ లెవెల్….

Read More