తాజావార్తలు
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా.. అసలేం జరిగిందంటే..?

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా.. అసలేం జరిగిందంటే..?

ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెను తుఫాను సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మరణించారని, ప్రస్తుతం కనిపిస్తున్నది ఆయన ఏఐ రూపమని వస్తున్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. అయితే ఈ వాదనల్లో ఏమాత్రం నిజం లేదని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. నెతన్యాహు మరణ వార్త మొదట ఇజ్రాయెల్ ప్రధాని అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చినట్లుగా కొన్ని స్క్రీన్‌షాట్‌లు వైరల్…

Read More
నమ్మించి ముంచారు.. గోల్డ్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం.. 30 తులాల బంగారం మాయం!

నమ్మించి ముంచారు.. గోల్డ్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం.. 30 తులాల బంగారం మాయం!

గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో ఓ మహిళను నమ్మించి, రూ. 18 లక్షల నగదుతో పాటు 30 తులాల బంగారు ఆభరణాలను కాజేసిన ఘరానా మోసం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో మధురానగర్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ మహానగరం యూసుఫ్‌గూడకు చెందిన శ్రీలత, చంద్రశేఖర్ దంపతులకు బాలకృష్ణ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని దంపతులను నమ్మించాడు. అతని మాటలను నిజమని…

Read More
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా.. అసలేం జరిగిందంటే..?

ప్రయాణికులకు అలర్ట్.. మంగళగిరి నుంచి విజయవాడ వెళ్లే వారికి కొత్త నిబంధన..

విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రారంభం నేపథ్యంలో గుంటూరు–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ వ్యవస్థలో మార్పులు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా మంగళగిరి సమీపంలోని చినకాకాని జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టారు. ఈ మార్పుల ద్వారా నగర ట్రాఫిక్‌ను తగ్గిస్తూ.. దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు వేగవంతమైన ప్రయాణం కల్పించాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం.. గుంటూరు వైపు నుంచి విజయవాడ లేదా మంగళగిరి చేరాలనుకునే వాహనదారులు నేరుగా ముందుకు వెళ్లే అవకాశం…

Read More
చికెన్ స్కిన్ తినవచ్చా? స్కిన్‌లెస్ మంచిదా? పూర్తి నిజాలు ఇవే!

చికెన్ స్కిన్ తినవచ్చా? స్కిన్‌లెస్ మంచిదా? పూర్తి నిజాలు ఇవే!

చికెన్ స్కిన్ తినవచ్చా? స్కిన్‌లెస్ మంచిదా? పూర్తి నిజాలు ఇవే! నాన్‌వెజ్ అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది చికెన్, మటన్, ఫిష్. ముఖ్యంగా చికెన్ అయితే దాదాపు ప్రతి ఇంట్లో వారానికి ఒకసారి అయినా వండే పదార్థం. అయితే చాలా మందిలో ఒక సందేహం మాత్రం ఎప్పుడూ ఉంటుంది – చికెన్ స్కిన్ తినడం ఆరోగ్యానికి హానికరమా? లేక ప్రయోజనకరమా? ఈ అంశంపై చాలా అపోహలు ఉన్నప్పటికీ, పోషక నిపుణులు చెబుతున్న నిజాలు కొంచెం భిన్నంగా…

Read More
గంగమ్మకు మొక్కి వల వేసిన జాలరి.. కాసేపటికే జిల్ జిల్ జిగేల్!

గంగమ్మకు మొక్కి వల వేసిన జాలరి.. కాసేపటికే జిల్ జిల్ జిగేల్!

మల్లాపూర్, జూన్ 28 : మల్లాపూర్ మండల కేంద్రం శివారులోని పెద్ద చెరువులో ఆదివారం చేపల వేటకు వెళ్లిన స్థానిక మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. ఏకంగా 15 కిలోల బరువున్న చేప వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక గంగపుత్ర మత్స్యకారుల కథనం ప్రకారం.. గత రెండు నుంచి మూడు సంవత్సరాలుగా పెద్ద చెరువులో నీటి నిల్వలు అధికంగా ఉండటంతో చేపల పిల్లలను కొత్తగా వదలలేదని తెలిపారు. దీంతో ఇప్పటికే చెరువులో ఉన్న…

Read More
టీ20 ప్రపంచకప్ విజేతలకు ‘నాడా’ షాక్? డోపింగ్ టెస్ట్ జాబితాలోకి ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..!

టీ20 ప్రపంచకప్ విజేతలకు ‘నాడా’ షాక్? డోపింగ్ టెస్ట్ జాబితాలోకి ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..!

Anti-Doping Testing Pool: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 2026 టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టులోని ఇద్దరు ప్రముఖ ఆటగాళ్లు ఇప్పుడు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నిఘా నీడలోకి వచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో బిజీగా ఉన్న ఈ ఆటగాళ్లను తమ పరీక్షల జాబితాలో చేర్చుతున్నట్లు నాడా అధికారికంగా వెల్లడించింది. భారత జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలిచి, మూడుసార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ…

Read More

Post Office: కేవలం రూ. 200 కడితే.. రూ. 10 లక్షలు గ్యారెంటీ.. పోస్టాఫీస్ బంపర్ స్కీం..

Post Office: పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఒక వరం. రోజుకు రూ. 200 ఆదా చేస్తూ, పదేళ్లలో రూ. 10 లక్షలు సంపాదించవచ్చు. ఈ పథకం 6.7 శాతం వడ్డీని అందిస్తూ, బ్యాంకుల కంటే ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..  పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఆర్థిక భద్రతను అందిస్తూ పదేళ్లలో రూ. 10 లక్షల వరకు…

Read More
Andhra News: సర్కారు బడిపై విశ్వాసం.. గవర్నమెంట్ హైస్కూల్‌లో కలెక్టర్ కుమారుడికి అడ్మిషన్

Andhra News: సర్కారు బడిపై విశ్వాసం.. గవర్నమెంట్ హైస్కూల్‌లో కలెక్టర్ కుమారుడికి అడ్మిషన్

పార్వతీపురం, జూన్‌ 19: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. ప్రభాకర్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల పై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఆయన తన కుమారుడు ఎన్. క్రిష్ ధరన్ రెడ్డిని పార్వతీపురంలోని డీవీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. సాధారణంగా ఉన్నతాధికారులు తమ పిల్లలను ప్రైవేట్ లేదా కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివించేందుకు ఆసక్తి చూపే పరిస్థితుల్లో కలెక్టర్ ప్రభాకరరెడ్డి మాత్రం తన కుమారుడిని…

Read More
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా.. అసలేం జరిగిందంటే..?

Priya Prakash Varrier: గత్తర లేపిన ప్రియా ప్రకాష్.. అందాలతో కవ్విస్తున్న కుర్ర భామ

ఒక చిన్న కన్నుగీటే సన్నివేశంతో యావత్‌ భారతదేశాన్ని తనవైపు తిప్పుకుంది కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఇంకా చెప్పాలంటే కేవలం ఒక్క రాత్రిలోనే సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుందీ బ్యూటీ. ‘ఓరు ఆదర్‌ లవ్‌’ సినిమాలోని సెకన్ల వ్యవధిలో ఉన్న ఆ వీడియో అప్పట్లో నెట్టింట్లో సంచలనంగా మారింది. ఇక ఈ వీడియో వైరల్‌ అయిన తర్వాత ప్రియాకు సినిమా అవకాశాలు వరుసపెట్టి క్యూ కట్టాయి. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ప్రియాకు ఆఫర్లు వెల్లువెత్తాయి….

Read More
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం, శని దోషాల నుంచి ఉపశమనం!

వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం, శని దోషాల నుంచి ఉపశమనం!

Spiritual Benefits of Sacred Tree Worship: హిందూ ధర్మంలో ప్రకృతిని దైవ స్వరూపంగా భావిస్తారు. అందుకే చెట్లు కేవలం పర్యావరణానికి ఆధారం మాత్రమే కాకుండా, దేవతల నివాసాలుగా కూడా ఆరాధించబడతాయి. వేదాలు, పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారంలోని ప్రతి రోజు ఒక నిర్దిష్ట దేవతకు అంకితం చేయబడింది. ఆ రోజున ఆ దేవతకు ప్రీతిపాత్రమైన వృక్షాన్ని పూజించడం వల్ల ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, మానసిక, శుభఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. మరి వారంలోని ఏ రోజున ఏ…

Read More