Video: లగ్జరీ విమానాన్ని తలదన్నేలా వందే భారత్ స్లీపర్ ఇంటీరియర్! పరిశీలించిన కేంద్ర మంత్రి ఏమన్నారంటే?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కింది. భారతీయ రైల్వేల్లో కొత్త యుగానికి నాంది పలుకుతూ ఈ సూపర్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఈ ప్రత్యేక రైలును తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే స్టేషన్లో పరిశీలించారు. ఇంజన్తో పాటు ఇంటీరియర్ను ప్రత్యేకంగా సందర్శించారు. Middle & low-income families की next-generation सवारी… 🚆Vande Bharat Sleeper pic.twitter.com/kTDXxW2k85 — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 3, 2026 మంత్రి ట్రైన్ను…
