తాజావార్తలు

సుకుమార్, రామ్ చరణ్ సినిమాకు సర్వం సిద్ధం

రామ్ చరణ్, సుకుమార్ సినిమా ఇంకా మొదలు కూడా కాకముందే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కాబోతుంది..? సుకుమార్ కథ సిద్ధం చేసారా..? ఫైనల్ నెరేషన్ ఎప్పుడు..? పుష్ప తరహాలో రా అండ్ రస్టిక్ కథ చేయబోతున్నారా లేదంటే చరణ్ కోసం లెక్కల మాస్టారు కొత్తగా ఏమైనా లెక్కలేస్తున్నారా..? RC17 అప్‌డేట్స్‌పై స్పెషల్ స్టోరీ.. పెద్ది తర్వాత గ్యాప్ లేకుండా సుకుమార్ సినిమా చేయాలనుకున్నారు రామ్ చరణ్. కానీ అనుకోకుండా మణికట్టు గాయం,…

Read More
Andhra: పెళ్లి రిసెప్షన్‌‌కి వచ్చి ఇంత పని చేశాడు ఏంటి..?

Andhra: పెళ్లి రిసెప్షన్‌‌కి వచ్చి ఇంత పని చేశాడు ఏంటి..?

పెళ్లి రిసెప్షన్ అంటే ఆనందం, శుభాకాంక్షల వేడుక. కానీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. పెళ్లి రిసెప్షన్‌కు వచ్చిన ఓ వ్యక్తి వరుడిపై కత్తితో దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. పాలకొల్లు 31వ వార్డు (క్రిస్టియన్‌పేట)లో ప్రేమ వివాహం చేసుకున్న చందక సాయి కుమార్‌పై రిసెప్షన్ సమయంలో దాడి జరిగింది. ఇటీవల నర్సాపురం ఆలయంలో సాయి కుమార్, సాయి శ్రీ దుర్గ ప్రేమ వివాహం చేసుకున్నారు….

Read More
సహజ సౌందర్యం వికసించాలి..!

సహజ సౌందర్యం వికసించాలి..!

సహజ సౌందర్యం వికసించాలి – ప్రకృతితో మనిషి బంధం మరింత బలపడాలి. ప్రకృతి మనిషికి అందించిన అత్యంత విలువైన వరం. పచ్చని చెట్లు, పూల సువాసనలు, పక్షుల కిలకిలారావాలు, స్వచ్ఛమైన గాలి, పారే నీటి ప్రవాహాలు మన జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఈ సహజ సౌందర్యం కేవలం కళ్లకు ఆనందాన్ని మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి, మనసుకు, భవిష్యత్తు తరాలకు కూడా అపారమైన మేలు చేస్తుంది. నేటి ఆధునిక యుగంలో నగరీకరణ, పారిశ్రామికీకరణ మరియు పెరుగుతున్న కాలుష్యం…

Read More
Cinema OTT : శోభనం రోజే బయటపడ్డ అసలు నిజం.. దెబ్బకు కుర్రాడి జీవితం ఆగం ఆగం.. ఓటీటీలోకి వచ్చిన లేటేస్ట్ మూవీ..

Cinema OTT : శోభనం రోజే బయటపడ్డ అసలు నిజం.. దెబ్బకు కుర్రాడి జీవితం ఆగం ఆగం.. ఓటీటీలోకి వచ్చిన లేటేస్ట్ మూవీ..

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ మెన్షన్ హౌస్ మల్లేష్. పక్కా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి డైరెక్టర్ బాల సతీష్ దర్శకత్వం వహించారు. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వ్చచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్…

Read More
9 స్పీకర్లతో మార్కెట్‌లోకి లెనోవో కొత్త ట్యాబ్..! ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

9 స్పీకర్లతో మార్కెట్‌లోకి లెనోవో కొత్త ట్యాబ్..! ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

మీకు మొబైల్ కంటే పెద్ద స్క్రీన్, హోమ్ థియేటర్ లాంటి సౌండ్ కావాలా? అయితే లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 మీ కోసమే! 12.1 అంగుళాల డిస్‌ప్లేతో పాటు, బ్లూటూత్ స్పీకర్ మోడ్ వంటి వినూత్న ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 10,200mAh భారీ బ్యాటరీతో గంటల తరబడి వినోదాన్ని పంచే ఈ ప్రీమియం టాబ్లెట్ విశేషాలు, దాని పనితీరు మరియు అదనపు యాక్సెసరీల గురించి పూర్తి వివరాలు చూద్దాం! థియేటర్ లాంటి వినోదం లెనోవో ట్యాబ్…

Read More
Allu Arjun: దీన స్థితిలో నటి పావలా శ్యామల.. గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. ఇకపై ప్రతి నెలా..

Allu Arjun: దీన స్థితిలో నటి పావలా శ్యామల.. గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. ఇకపై ప్రతి నెలా..

టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందలాది సినిమాల్లో నటించి మెప్పించారామె. స్టార్ హీరోల సినిమాల్లో సహాయక నటిగా, కమెడియన్ గా నటించిన ఆమె ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. అనారోగ్య సమస్యలకు తోడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు శ్యామల. సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని కూతురు చికిత్సకే ఖర్చు పెట్టడంతో ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇద్దరూ వృద్ధాశ్రమంలోనే గడుపుతున్నారు. దీనికి తోడు వీరి మందుల కోసం ప్రతి…

Read More
Team India: భారత జట్టులోకి ‘వండర్ కిడ్’.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్..!

Team India: భారత జట్టులోకి ‘వండర్ కిడ్’.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్..!

Vaibhav Suryavanshi: ఐపీఎల్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచంలో ఒక అసాధారణ ప్రతిభగా ఎదిగాడు. ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ తరపున కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. తన మొదటి మ్యాచ్ లోనే శార్దూల్ ఠాకూర్ వేసిన తొలి బంతికే సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం మూడో ఐపీఎల్ మ్యాచ్ లోనే గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లోనే సెంచరీ బాది యూసుఫ్ పఠాన్ పేరిట…

Read More
మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? డిటర్జెంట్, యూరియా కలిపారా తెలుసుకునే 5 చిట్కాలు

మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? డిటర్జెంట్, యూరియా కలిపారా తెలుసుకునే 5 చిట్కాలు

కల్తీ పాలు తాగడం వల్ల దీర్ఘకాలంలో కిడ్నీ, లివర్ ఇంకా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మనం వాడుతున్న పాలు ఎంతవరకు స్వచ్ఛమైనవో తెలుసుకోవడానికి ఆహార భద్రత సంస్థ (FSSAI) కొన్ని సులభమైన పద్ధతులను సూచించింది. కల్తీని గుర్తించే విధానం.. పాలల్లో డిటర్జెంట్ కలిసిందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. ఒక బాటిల్‌లో కొంచెం పాలు తీసుకుని బాగా షేక్ చేయాలి. ఒకవేళ పాలపై చిక్కటి నురగ…

Read More
PM Modi: ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి.. యువతకు ఉద్యోగాలపై కీలక చర్చలు..

PM Modi: ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి.. యువతకు ఉద్యోగాలపై కీలక చర్చలు..

ప్రపంచంలో అతిపెద్ద ఈ కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ సంస్థ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2026-2030 మధ్యకాలంలో భారత్‌లో సుమారు 4.03 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్ సంస్థ ప్రకటించింది. ఇందులో ఏఐ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ కోసంసుమారు 1.1 లక్షల కోట్లు వెచ్చించనుంది. 3.8 మిలియన్ ఉద్యోగాలు సృష్టించడం, 15 మిలియన్ చిన్న వ్యాపారాలకు ఉపయోగకరంగా, 4 మిలియన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులుకు ఏఐ ప్రయోజనాలు అందించడం…

Read More
Tollywood : 62 ఏళ్లు.. 2500 సినిమాలు.. చివరకు ఇంట్లోనే అగ్ని ప్రమాదంలో చనిపోయిన నటి.. ఎవరంటే..

Tollywood : 62 ఏళ్లు.. 2500 సినిమాలు.. చివరకు ఇంట్లోనే అగ్ని ప్రమాదంలో చనిపోయిన నటి.. ఎవరంటే..

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కొందరు నటీనటులు తమ నటనతో శాశ్వత ముద్ర వేస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యురాలు దివంగత నటి సుకుమారి. ఒకే రకమైన మూస పాత్రలు కాకుండా దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించింది. 1940 అక్టోబర్ 6న జన్మించిన సుకుమారి, కేవలం 10 సంవత్సరాల వయసులోనే ‘ఓర్ ఇరవు’ (1951) అనే తమిళ చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేశారు. ‘ట్రావన్‌కోర్ సిస్టర్స్’ త్రయంలో ఒకరైన తన బంధువు, ప్రముఖ నటి పద్మినితో…

Read More