తాజావార్తలు
నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్

నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో భానుడి భగభగలకు మూగజీవాలు అల్లాడిపోయాయి. ఎండ తీవ్రతకు తాళలేక, దాహం తీర్చుకునేందుకు ఏకంగా ఓ కోతి ప్రయాణికులతో వెళ్తున్న బస్సును అడ్డుకున్న ఘటన యవత్మాల్ జిల్లాలో జరిగింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వాషిమ్ నుంచి పుసాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఖండాలా ఘాట్ సమీపంలోకి రాగానే.. ఓ కోతి హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చి బస్సుకు అడ్డుగా నిలబడింది. డ్రైవర్, ప్రయాణికులు ఎంత అదిలించినా అది పక్కకు తప్పుకోలేదు. ఆ మూగజీవి…

Read More
Vaibhav Sooryavanshi: 8 సిక్స్‌లు, 8 ఫోర్లతో సెంచరీ.. బాబర్ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ..

Vaibhav Sooryavanshi: 8 సిక్స్‌లు, 8 ఫోర్లతో సెంచరీ.. బాబర్ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ..

Vaibhav Sooryavanshi Century: వైభవ్ సూర్యవంశీ అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో చెలరేగిపోతున్నాడు. బౌండరీలతో డీల్ చేస్తూ సెంచరీ బాదేశాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం భారత జట్టు వార్త రాసే సమయానికి 20 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వైభవ్.. అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన…

Read More
Kethika Sharma: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బ్యూటీ.. హిట్ కోసం వెయిటింగ్

Kethika Sharma: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బ్యూటీ.. హిట్ కోసం వెయిటింగ్

రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన బ్యూటీ కేతిక శర్మ, తొలి చిత్రంతోనే గ్లామర్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు సక్సెస్ దక్కలేదు. రొమాంటిక్ తర్వాత నాగశౌర్యతో నటించిన లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో చేసిన రంగ రంగ వైభవంగా చిత్రాలు నిరాశపరిచాయి. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నా, ఆ చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో కేతిక శర్మకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఆమెకు పెద్దగా…

Read More
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వాలపై వీడిన సస్పెన్స్.. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఖరారు!

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వాలపై వీడిన సస్పెన్స్.. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఖరారు!

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అభిషేక్ మనుసింఘ్వీ, కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రెండు సీట్లు కూడా కాంగ్రెస్‌ ఖాతాలోనే పడనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పైగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కేసులను అటు సుప్రీంకోర్టు ఇటు తెలంగాణ హైకోర్టులో కూడా ఆయనే వాదిస్తున్నారు. దీంతో అభిషేక్…

Read More
ఆస్తి కోసం ఘోరం.. సొంత చిన్నమ్మను వేటకొడవలితో నరికి చంపిన యువకుడు!

ఆస్తి కోసం ఘోరం.. సొంత చిన్నమ్మను వేటకొడవలితో నరికి చంపిన యువకుడు!

మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అని నిరూపించే మరో ఘోరకలి కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కేవలం రెండు ఎకరాల భూమి కోసం, కన్నతల్లి లాంటి పినతల్లిని ఓ కిరాతకుడు వేటకొడవలితో నరికి చంపిన ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలు జిల్లా హోళగొంద మండలం సులువాయి గ్రామంలోని హరిజనవాడకు చెందిన గాదిలింగ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆయన తన చిన్న…

Read More
Fake News Alert: అందులో ఏ మాత్రం నిజంలేదు.. ఆ ప్రచారంపై CP సజ్జనార్ క్లారిటీ!

Fake News Alert: అందులో ఏ మాత్రం నిజంలేదు.. ఆ ప్రచారంపై CP సజ్జనార్ క్లారిటీ!

రోజురోజుకూ పెరుగుతున్న బంగారం రేట్లు నేపథ్యంలో నగరంలో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. జనాలు ఇలాంటి మెసేజ్‌లను నమ్మొద్దని ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే సోషల్‌ మీడియా యాప్స్ అయిన వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వచ్చే ధృవీకరించని…

Read More
Saturn conjunction: శని రాశిలో అరుదైన గ్రహ సంయోగం.. అదృష్టమంటే ఈ రాశులదే.. డబుల్ జాక్‌పాట్!

Saturn conjunction: శని రాశిలో అరుదైన గ్రహ సంయోగం.. అదృష్టమంటే ఈ రాశులదే.. డబుల్ జాక్‌పాట్!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. ఈ గ్రహ గమనాలతో ఆయా రాశులపై మంచి, చెడు ప్రభావాలను కలిగిస్తుంటాయి. ఇప్పుడు చాలా ప్రత్యేకమైన, అరుదైన గ్రహ కలయిక ఏర్పడుతోంది. ఇది చాలా రాశులపై అనుకూల ప్రభావాను చూపుతుంది. శని సొంత రాశులైన మకరం, కుంభరాశిలో ఒకేసారి ఐదు ప్రధాన గ్రహాలు ఉండటం, దేవ గురువు బృహస్పతి ప్రభాం ఈ కలయికను మరింత శక్తివంతం చేస్తోంది. కుజుడు శుక్రుడు, సూర్యుడు, బుధుడు, రాహువులు ప్రస్తుతం…

Read More
AI సమ్మిట్‌లో ముఖేష్‌ అంబానీ సంచలన ప్రకటన! ఏకంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి!

AI సమ్మిట్‌లో ముఖేష్‌ అంబానీ సంచలన ప్రకటన! ఏకంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి!

భారీ పెట్టుబడులతో AI రంగంలో భారత్‌ను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రిలయన్స్-జియో కొత్త దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో మొబైల్ డేటా విప్లవం తీసుకొచ్చినట్లే, ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో కూడా పెద్ద మార్పులు తీసుకురావాలని సంకల్పించామని ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇందుకోసం వచ్చే ఏడు సంవత్సరాల్లో భారీగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఇండియా AI ఇంప్యాక్ట్‌ సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన AI రంగంలో అసలైన ఉత్తమ…

Read More
Indian Railways: ట్రైన్ కోచ్‌లపై ఐదు అంకెల నెంబర్లు ఎందుకుంటాయి..? నెంబర్ల వెనుక అసలు రహస్యం ఇదే..

Indian Railways: ట్రైన్ కోచ్‌లపై ఐదు అంకెల నెంబర్లు ఎందుకుంటాయి..? నెంబర్ల వెనుక అసలు రహస్యం ఇదే..

రైళ్లకు సంబంధించిన కొన్ని విషయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రత్యేక నెంబర్లు, అక్షరాలు అందరికీ ఆసక్తిని కలిగిస్తాయి. ట్రైన్ల బోగీలపై కనిపించే నెంబర్లు, సింబల్స్, బోర్డుల గురించి చాలామందికి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. కొంతమంది వీటిని పట్టించుకోరు. కానీ కొంతమందికి వీటి వెనుక అర్థం ఏంటనేది తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మీరు ట్రైన్ల బోగీలను చూస్తే ప్రతీ కోచ్‌పై ఒక ప్రత్యేకమైన నెంబర్ ఉంటుంది. ఒక్కొ బోగీపై ఒక్కో ఐదు అంకెల నెంబర్ ఉంటుంది….

Read More
Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రేపటి నుంచే.. రెడీగా ఉండండి..

Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రేపటి నుంచే.. రెడీగా ఉండండి..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం కొత్త కార్యక్రమం అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు పేరుతో కొత్త కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనుంది. ఇందులో భాగంగా వ్యవసాయ సైంటిస్టులు గ్రామాల్లో పర్యటించనున్నారు. వ్యవసాయ యూనివర్సిటీ సిబ్బంది, అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి 200 టీమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ టీమ్‌లు గ్రామాల్లో పర్యటించడంతో పాటు రైతులతో సమావేశాలు నిర్వహించనున్నాయి. ఈ కొత్త కార్యక్రమం ప్రారంభంపై వ్యవసాయశాఖ మంత్రి…

Read More