తాజావార్తలు

Cough Symptoms: దగ్గు సాధారణమే అనుకుంటున్నారా? కఫం రంగు అసలు విషయం చెబుతుంది!

కఫం పసుపు, ఆకుపచ్చ, గోధుమ, గులాబీ, ఎరుపు లేదా నలుపు రంగులోకి మారడం, అలాగే దగ్గు వారాల తరబడి కొనసాగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని సందర్భాల్లో ఇవి ఇన్ఫెక్షన్లు, ఆస్తమా, COPD వంటి ఊపిరితిత్తుల సమస్యలకు సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా రక్తంతో కూడిన కఫం లేదా గులాబీ రంగులో నురుగుతో కూడిన కఫం కనిపిస్తే వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. కఫం రంగును మాత్రమే చూసి వ్యాధిని నిర్ధారించలేమని కూడా గుర్తుంచుకోవాలి. 1….

Read More
అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

వేసవి కాలం ప్రారంభమైంది. ఎండలు బాగా దంచి కొడుతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం అలసిపోయి, డీహైడ్రేషన్ కు గురవుతుంది. దాహార్తిని తీర్చుకోవడానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది పండ్ల రసాలు, ఐస్ క్రీమ్‌లు, నిమ్మకాయ సోడా, బాదం పాలు, ద్రాక్ష పండ్ల జ్యూసు వంటివి ఆశ్రయిస్తారు. వీటిలో చెరుకు రసం చాలా ప్రజాదరణ పొందిన పానీయం.. ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువగా ఉంటాయి.. అయితే, చెరుకు రసం తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండాలని…

Read More
అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

మూగబోతున్న పల్లెలు.. మాయమవుతున్న పక్షి జాతులు! టెక్‌ భూతం ధాటికి ప్రకృతి విలవిల..?

ఉదయం కోడికూతతో తెల్లారే పల్లెల్లో కిలకిల మంటూ చిన్నారి పిచుకలు మురిపాలు కురిపించేవి. ఇంటి ముందర కట్టే వరిగొలుకలు తింటూ సంగీతాన్ని వినిపించేవి. ఇక అడవుల జిల్లా ఆదిలాబాద్ లో అయితే ఆ స్వరాగాల రమణీయత మరింత అందంగా ఉండేది. కానీ ఎప్పుడు అదంతా గతం అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. కిలకిలమంటూ వినిపించే ఆ చిట్టి గొంతుకలు ఇప్పుడు విన్పించడం లేదు. పచ్చని పొలాల్లో స్వచ్ఛమైన వాతావరణంలో అంతే స్వచ్చంగా వినిపించే ఆ కిలకిలరావలా ఉనికే ఇప్పుడు…

Read More
Tirumala: రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

Tirumala: రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈనెల 25న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. రథసప్తమి రోజున ఏడు వాహనసేవలపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై.. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో వాహనసేవలు ముగుస్తాయన్నారు. రథసప్తమి వేడుకలకు దాదాపు రెండు లక్షల 50వేల మంది వస్తారని అంచనా వేశారు. ఈ రద్దీ దృష్ట్యా తిరుపతిలో…

Read More
మీ ఫోన్‌ స్లోగా ఉందా? ఇలా చేస్తే ఫోన్ స్పీడ్ పెరగడమే కాదు.. మరెన్నో లాభాలు

మీ ఫోన్‌ స్లోగా ఉందా? ఇలా చేస్తే ఫోన్ స్పీడ్ పెరగడమే కాదు.. మరెన్నో లాభాలు

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. రకరకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, వాటిని ఒకసారి వాడి మర్చిపోవడం మనకు అలవాటు. కానీ, నెలల తరబడి ఓపెన్ చేయని యాప్‌లు మీ ఫోన్‌లో అలాగే ఉండిపోవడం వల్ల మీ ప్రైవసీతో పాటు సెక్యూరిటీ కూడా తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఒకరోజు అవసరానికి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌లు, మీ కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ మరియు కాంటాక్ట్స్ వంటి కీలకమైన పర్మిషన్లను కలిగి…

Read More
Duleep Trophy: 14 ఇన్నింగ్స్‌ల్లో 828 పరుగులు..

Duleep Trophy: 14 ఇన్నింగ్స్‌ల్లో 828 పరుగులు..

రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..? Sanat Sangwan Dropped: రంజీ ట్రోఫీలో 828 పరుగులు.. అయినా దులీప్ ట్రోఫీలో చోటు దక్కలేదు! AtoZChronicle Sports: దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన యువ బ్యాటర్ సనత్ సంగ్వాన్‌కు దులీప్ ట్రోఫీ 2026లో అనూహ్య పరిణామం ఎదురైంది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో ఢిల్లీ తరఫున భారీగా పరుగులు చేసినప్పటికీ.. వెస్ట్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌కు నార్త్ జోన్ ప్రకటించిన తుది జట్టులో అతడికి…

Read More
ఇది గమనించారా.. ఒకే గ్రూపులో ఓటమెరుగని నాలుగు టీంలు.. టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే ఇంట్రెస్టింగ్ సీన్..

ఇది గమనించారా.. ఒకే గ్రూపులో ఓటమెరుగని నాలుగు టీంలు.. టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే ఇంట్రెస్టింగ్ సీన్..

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో తొలి రౌండ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. లీగ్ దశలో పాల్గొన్న 20 జట్లలో 12 జట్లు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాయి. మిగిలిన 8 జట్లు సూపర్-8 రౌండ్‌లో పోటీపడేందుకు సిద్ధమయ్యాయి. సూపర్ 8 రౌండ్‌లో ఇండియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే గ్రూప్ ఏలో ఉన్నాయి. ఈ జట్లు సూపర్ 8లో భాగంగా 3 మ్యాచ్‌లు ఆడనున్నాయి. అంటే భారత జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది….

Read More
ట్రంప్‌కు ఊహించని షాక్‌..! ఆ విషయంలో భారత్‌కు అండగా నిలిచిన 27 దేశాలు!

ట్రంప్‌కు ఊహించని షాక్‌..! ఆ విషయంలో భారత్‌కు అండగా నిలిచిన 27 దేశాలు!

అగ్రరాజ్యం అమెరికాకు ఓ 27 దేశాలు ఊహించని షాక్‌ ఇచ్చాయి. అది కూడా భారత్‌ కోసం. రష్యా చమురు కొనుగోలు నెపంతో భారత్‌పై తీవ్రమైన ఆంక్షలు, సుంకాలను విధించాలని అమెరికా భావించింది. కానీ యూరోపియన్ యూనియన్ (EU) లోని 27 దేశాలు ఆ నిర్ణయాన్ని ఖండించాయి. దీని వెనుక భారీ వాణిజ్య ఒప్పందం కారణంగా నిలిచింది. ఈ మొత్తం సమస్య రష్యన్ చమురుతో మొదలవుతుంది. రష్యా ఆర్థిక వెన్నెముకను విచ్ఛిన్నం చేయాలని అమెరికా భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని…

Read More
అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

జలుబు, దగ్గు ఉన్నప్పుడు మజ్జిగ తాగితే ఏమవుతుంది..? ఈ నిజాలు పక్కా తెలుసుకోండి..

మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మజ్జిగలోని వే ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషణను అందిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. పులియబెట్టిన పాల ఉత్పత్తులు శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. వైద్యపరంగా చూస్తే.. జలుబు, దగ్గులు ప్రధానంగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తాయి. ఆహారం నేరుగా ఈ వ్యాధులను తీవ్రతరం చేస్తుందనడానికి ఎటువంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రముఖ వైద్యులు డాక్టర్ పి….

Read More
Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఇదే!

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఇదే!

అంతర్జాతీయ మార్కెట్‌లో లాభాల స్వీకరణ , డాలర్ కదలికలు, అలాగే ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల ప్రభావంతో బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. దేశీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పసిడి ధర తగ్గడంతో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది. రాబోయే రోజుల్లో విలువైన లోహాల ధరల దిశ ఎలా ఉండబోతుందన్నదానిపై పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జులై 6 సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110లు…

Read More