తాజావార్తలు
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..! వేచి చూడాల్సిందే..

సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..! వేచి చూడాల్సిందే..

నేటి ధరలు బంగారం, వెండి ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. పెళ్లిళ్లు, పండుగల వంటి ప్రత్యేక సందర్భాల్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే లేదా పెట్టుబడి పెట్టే వారికి షాక్ ఇస్తున్నాయి. గతేడాది కాలంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో లక్షన్నర వద్దకు చేరాయి. ప్రపంచ ఆర్థిక అస్థిరత, పెట్టుబడిదారుల నుండి పెరిగిన డిమాండ్, సరఫరా లేకపోవడం ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గత కొన్ని…

Read More
నిద్రపోయే ముందు పసుపు పాలు తాగితే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

నిద్రపోయే ముందు పసుపు పాలు తాగితే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

శతాబ్దాలుగా భారతీయ ఇళ్లలో పసుపు పాలు ఒక సంప్రదాయ ఔషధంగా కొనసాగుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, గాయాలను మాన్పడంలో, రాత్రిపూట మంచి నిద్రను అందించడంలో దీనికి మించిన చిట్కా లేదని నమ్ముతారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థంలోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆరోగ్యకరమైన ఈ పానీయాన్ని తప్పుడు పద్ధతిలో లేదా తప్పుడు సమయంలో తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసుపు పాలు తాగేటప్పుడు మనం…

Read More
నిద్రపోయే ముందు పసుపు పాలు తాగితే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

‘దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్‌ చేయించి నువ్వు ఉన్నావని నిరూపించుకో..’ గుళ్ల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులు

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ నెల రెండో వారంలో ఈ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో విద్యార్ధులు ఆలయాలు, గుడుల చుట్టూ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పరీక్షల్లో తమను పాస్‌ చేయాలని, మంచి మార్కులు రావాలని విద్యార్ధులు మొక్కులు కోసం దేవాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఈ రాష్ట్ర బోర్డు పరీక్షల ఫలితాలు సమీపిస్తున్న తరుణంలో భోపాల్‌లోని విద్యార్థులు…

Read More
Cancer: ప్రాణాలను హరించే ఈ వ్యాధిని మన అలవాట్లతో అడ్డుకోవచ్చు.. ఎలాగంటే?

Cancer: ప్రాణాలను హరించే ఈ వ్యాధిని మన అలవాట్లతో అడ్డుకోవచ్చు.. ఎలాగంటే?

నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు చాప కింద నీరులా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇది తీవ్రమైన వ్యాధి అయినప్పటికీ సరైన జీవనశైలి, ఆహారాన్ని పాటించడం ద్వారా దీని ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జన్యువులకు సంబంధించిన కొన్ని కేసులు మినహా, చాలా వరకు క్యాన్సర్ కేసులు మన రోజువారీ అలవాట్లు, ఆహారానికి సంబంధించినవేనని డాక్టర్ రోహిత్ కపూర్ అంటున్నారు. అందువల్ల, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి క్యాన్సర్‌ ప్రమాదం నుంచి బయటపడటానికి ఎలాంటి…

Read More

కాళ్లతో స్వీట్ తయారీ వీడియో | జోధ్‌పూర్ ఘటన

((Viral Video on Sweet Making Raises Food Safety Concerns) కాళ్లతో తొక్కుతూ స్వీట్ తయారీ వీడియో వైరల్ | ఆహార భద్రతపై ఆందోళన ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది. నార్త్ ఇండియన్ స్వీట్ అయిన ఫినీని కాళ్లతో తొక్కుతూ తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని…

Read More

అయ్యో బిడ్డా.. చింత గింజలు గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి!

ఆదిలాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. చింత గింజలు గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. పట్టణ శివారు ప్రాంతంలోని కేఆర్కే కాలనీలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆడుకుంటూ చింతకాయలు తింటున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేఆర్కే కాలనీకి చెందిన మంగేశ్‌ అనే ఏడేళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో చింతకాయలు తింటూ వాటిలోని గింజలను నములుతున్నాడు. అయితే అనుకోకుండా గింజలు ఒకేసారి గొంతులో…

Read More
గూగుల్ తల్లికే చుక్కలు చూపించిన నెటిజన్లు.. ఎక్కువగా అడిగిన ప్రశ్న గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు..

గూగుల్ తల్లికే చుక్కలు చూపించిన నెటిజన్లు.. ఎక్కువగా అడిగిన ప్రశ్న గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు..

మనిషి అన్నాక సందేహాలు రావడం సహజం. అది చిన్నదైనా, పెద్దదైనా.. సమాధానం దొరికే వరకు మనసు కుదురుగా ఉండదు. మరి ఈ డిజిటల్ యుగంలో మనకు ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే గుర్తొచ్చేది గూగుల్ తల్లి. ప్రతి సంవత్సరంలాగే ఈ 2026లో కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు తమకు వచ్చిన చిత్రవిచిత్రమైన ప్రశ్నలను గూగుల్ వేదికగా శోధించారు. తాజాగా డిజిటల్ మార్కెటింగ్ అనలిటిక్స్ సంస్థ SEMrush విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది…

Read More
Electric Scooter: అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. అన్ని కంపెనీలను వెనక్కి నెట్టి..

Electric Scooter: అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. అన్ని కంపెనీలను వెనక్కి నెట్టి..

Electric Scooter: కొన్ని సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలోని చాలా మంది ప్రజలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను (EVలు) భవిష్యత్తు సాంకేతికతగా భావించేవారు. ఈ వాహనాలు విస్తృత వినియోగానికి ఇంకా పూర్తిగా సిద్ధంగా లేవని వారు నమ్మేవారు. కానీ పరిస్థితి వేగంగా మారిపోయింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల అమ్మకాలు ప్రతి నెలా కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ పెరుగుతున్న ప్రజాదరణకు ఒక ప్రధాన ఉదాహరణ టీవీఎస్ మోటార్. ఇది ఇటీవల 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల మొత్తం…

Read More
KKR vs MI IPL 2026 Result: ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!

KKR vs MI IPL 2026 Result: ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!

Kolkata Knight Riders vs Mumbai Indians Result, IPL 2026: ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టుకు కోల్‌కతా బౌలర్లు చుక్కలు చూపించారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ, కేకేఆర్ బౌలర్ల వ్యూహాత్మక దాడులకు ముంబై బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టు 8 వికెట్ల నష్టానికి కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్…

Read More
Peddi Business: పెద్ది ప్రీ రిలీజ్ విధ్వంసం.. నాన్-థియేట్రికల్‌లో రామ్ చరణ్ సునామీ..!

Peddi Business: పెద్ది ప్రీ రిలీజ్ విధ్వంసం.. నాన్-థియేట్రికల్‌లో రామ్ చరణ్ సునామీ..!

ఒక స్టార్ హీరో అసలైన స్టామినా ఏంటనేది ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాతే స్పష్టంగా బయటపడుతుంది. గేమ్ ఛేంజర్ లాంటి అనూహ్యమైన ఫలితం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్కెట్ ఎలా ఉండబోతోందా అని లెక్కలు వేసుకున్న ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ చేస్తోంది ఆయన తాజా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా…..

Read More