తాజావార్తలు
రోజుకు ఎన్ని పిస్తా పప్పులు తినాలో తెలుసా..? ఎక్కువ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

రోజుకు ఎన్ని పిస్తా పప్పులు తినాలో తెలుసా..? ఎక్కువ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

పోషకాల పండగ: పిస్తా పప్పులలో విటమిన్ బి6, పొటాషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కేవలం ఒక గుప్పెడు పిస్తా పప్పుల నుండి సుమారు 6 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. సాధారణ స్నాక్స్‌కు బదులుగా పిస్తా తింటే శరీరంలో అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడుకు, గుండెకు రక్షణ కవచం: ఇతర గింజలతో పోలిస్తే పిస్తాలో విటమిన్ బి6 అత్యధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే…

Read More
రోజుకు ఎన్ని పిస్తా పప్పులు తినాలో తెలుసా..? ఎక్కువ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

Mrunal Thakur: ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.. నాకు నేనే సర్ప్రైజ్ అవ్వడం ఇష్టం అంటున్న మృణాల్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాటీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై భారీ అంచనాలు…

Read More
CBSE 2nd Board Exams 2026: సీబీఎస్సీ పదో తరగతి 2nd బోర్డు పరీక్షల టైం టేబుల్‌ విడుదల.. ఎవరు అర్హులంటే?

CBSE 2nd Board Exams 2026: సీబీఎస్సీ పదో తరగతి 2nd బోర్డు పరీక్షల టైం టేబుల్‌ విడుదల.. ఎవరు అర్హులంటే?

హైదరాబాద్‌, ఏప్రిల్ 23: సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఏడాదికి రెండు సార్లు నిర్వహించే విధానాన్ని గత సంవత్సరం సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిని 2026 బోర్డు పరీక్షల నుండి అమలు చేస్తున్నారు. ఈ విధానం ప్రకారం విద్యార్థులు గరిష్టంగా మూడు సబ్జెక్టులలో తమ స్కోర్‌లను మెరుగుపరుచుకోవడానికి వీలు కల్పిస్తుంది. మే 15 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి సెకండ్‌ బోర్డు పరీక్షలు మే 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు సెకండ్ బోర్డు పరీక్షల…

Read More
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!

మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!

హిందూపురం, ఫిబ్రవరి 8: మద్యం మత్తులో పాతికేళ్ల కుర్రాడిని కొందరు ఆకతాయిలు శ్మాశాన వాటికలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికంగా ఓ బావి నుంచి దుర్వాసన రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్‌ ఘటన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం నింకంపల్లి సమీపంలోని శ్మశాన వాటిక వద్ద చోటు చేసుకుంది. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురం పట్టణంకి చెందిన సుహేబ్‌ (25) అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. నింకంపల్లి సమీపంలోని ఓ…

Read More

నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ గల్లంతు.. అమ్మ కోసం కొడుకు ఎదురుచూపులు!

హైదరాబాద్: నేపాల్‌లో సంభవించిన భీకర వరదలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో తెలంగాణకు చెందిన పలువురు పర్యాటకుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన 44 ఏళ్ల కందిమళ్ల సుహాసిని రెడ్డి గల్లంతైనట్లు సమాచారం. ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుహాసిని.. కైలాష్ మానస సరోవర్ యాత్రలో భాగంగా నేపాల్‌కు వెళ్లారు. ఆకస్మిక వరద ధాటికి గల్లంతైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుహాసిని భర్త సంజీవ్ రెడ్డి కాగా.. శ్రీహాన్, సమయ్ అనే…

Read More
రోజుకు ఎన్ని పిస్తా పప్పులు తినాలో తెలుసా..? ఎక్కువ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

Varun Chakravarthys Viral Tea Cup Troll: భారత జట్టు 2026 టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై అద్భుత విజయాన్ని సాధించింది. నిన్న ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో, టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరును సాధించింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల అద్భుత ప్రదర్శన జట్టుకు ఈ ఘనతను చేకూర్చింది. అనంతరం, న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు…

Read More
Horoscope Today: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 17, 2026): మేష రాశి వారికి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృషభ రాశి వారు ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కొన్ని దైవ కార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు…

Read More
సంక్రాంతి ఇంటికొస్తానని చెప్పాడు.. అంతలోనే అంతులేని విషాదం.. అసలు ఏం జరిగిందంటే?

సంక్రాంతి ఇంటికొస్తానని చెప్పాడు.. అంతలోనే అంతులేని విషాదం.. అసలు ఏం జరిగిందంటే?

న్యూ ఇయర్ వేళ జర్మనీలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. మాగ్దబర్గ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఓ తెలుగు విద్యార్థి ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు.. భవనంపై నుంచి దూకేశాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడి.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా, చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డి ఉన్నత చదువుల కోసం 2023లో జర్మనీకి వెళ్లారు. మాగ్దబర్గ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని…

Read More

Bhanu Priya : ఆ స్టార్ హీరోతో పది సినిమాలు చేశాను.. ఎయిర్‏పోర్టులో నన్ను చూడగానే ఏమన్నారంటే.. భాను ప్రియ..

ప్రముఖ నటి భానుప్రియ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. ముఖ్యంగా, బాలకృష్ణతో ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన అనూహ్య భేటీ, అన్నమయ్య చిత్రం తన జీవితంపై చూపిన ప్రభావం, అలాగే సుమన్, వంశీ వంటివారితో తనకున్న అనుబంధం గురించి వివరించారు. అన్నమయ్య సినిమా తనకు చాలా అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని భానుప్రియ తెలిపారు. ఈ చిత్రం విడుదలైన ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాత తన…

Read More
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా…?

ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా…?

ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిదా? నిపుణులు చెబుతున్న ఆరోగ్య నిజాలు ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు మీకూ రావచ్చు! చాలామందికి ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం రోజువారీ అలవాటుగా మారిపోయింది. టీ తాగిన తర్వాతే రోజువారీ పనులను ప్రారంభించే వారు కూడా చాలా మంది ఉంటారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం ఖాళీ కడుపుతో టీ తాగడం అంత మంచిది కాదని చెబుతున్నారు.https://www.youtube.com/shorts/3it-J-2OTTM…

Read More