తాజావార్తలు
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

అమెరికా కాలిఫోర్నియాలో విజయనగరం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి విషాదంగా మారింది. పుట్టినరోజే కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి సింగిరెడ్డి సాయిశ్రీ హరికృష్ణ (26) మృతి విషాదాన్ని మిగిల్చింది. చిన్ననాటి నుంచి ఈతపై మక్కువ కలిగిన హరికృష్ణ, అమెరికాలో కూడా అదే ఆసక్తితో నదిలో ఈదేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన హరికృష్ణ 2023లో ఎంఎస్ చదవడానికి అమెరికాకు…

Read More
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..

పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తదుపరి ప్రణాళికలు ఏమిటనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కొత్త సినిమాలు ఒప్పుకుంటారా లేక ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి చేసి విరామం తీసుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, పవన్ కళ్యాణ్ తన ప్లాన్ Cని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ఓజీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల వైఖరి మారింది. అంతకుముందు పెద్దగా ఆసక్తి చూపకపోయినా, ఓజీకి లభించిన స్పందనతో సీక్వెల్, ప్రీక్వెల్ చేస్తానని హామీ…

Read More
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే?

పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే?

ఇక జూన్‌లో మంచి ముహూర్తాల విషయానికి వస్తే, జూన్ 19 నుంచి 30 వరకు అన్నీ తేదీలో వివాహాలకు చాలా బెస్ట్. జూన్ 19,20,21,22,23,24,25,26,27,28,29,30వ తేదీ వరకు పెళ్లీలకు మంచి శుభ ముహూర్తాలు అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

Read More
చాణక్య నీతి: ఈ సంకేతాలతో మిమ్మల్ని మోసం చేసే వారిని గుర్తించండి!

చాణక్య నీతి: ఈ సంకేతాలతో మిమ్మల్ని మోసం చేసే వారిని గుర్తించండి!

భారత ఆర్థిక శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంతో మనుషుల ప్రవర్తన గురించి వివరించారు. మనుషులు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో తెలిపాడు. జీవితంలో విజయం సాధించేందుకు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. మంచి వ్యక్తులు, చెడ్డ వ్యక్తులు ఇలా మనుషుల వ్యక్తిత్వాల గురించి తెలియజేశారు. సాధారణంగా చాలా మంది కొందరిని నమ్మి మోసపోతుంటారు. అయితే, మోసం చేసేవారిని గుర్తించడం ఎలా అనేదానిపై చాణక్యుడు మంచి విశ్లేషణ ఇచ్చారు….

Read More
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

AP &TG Inter 2026 Result Dates: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీలు ఇవే.. ఏ రాష్ట్రంలో ఎప్పుడంటే?

హైదరాబాద్‌, మార్చి 30: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ 2026 పబ్లిక్‌ పరీక్షలు ముగిశాయి. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ముమ్మరంగా జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుంది. అయితే ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణ త్వరలోనే ముగియనుంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలు ఇంటర్‌ రిజల్ట్స్‌ను ఏప్రిల్ రెండో వారంలోపు విడుదల చేసేందుకు ఆయా రాష్ట్రాల విద్యాశాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణలో మార్చి 15 నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం మొదలైంది. వీలైతే ఏప్రిల్…

Read More
Mohan Babu: తిరుచానూరు పీఎస్‌లో మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు.. మరోవైపు..

Mohan Babu: తిరుచానూరు పీఎస్‌లో మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు.. మరోవైపు..

తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన కిడ్నాప్ కేసుకు సంబంధించి మోహన్‌బాబు, మంచు విష్ణు, పీఆర్వో సతీష్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది. విద్యార్థులు అక్బర్, వినోద్‌ను కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దోపిడీపై SFI నేతలు కలెక్టరేట్ ముట్టడికి సిద్దమవుతుండగా.. ఇద్దరు విద్యార్థి నేతలను మోహన్‌బాబు యూనివర్శిటీ  బౌన్సర్లు కిడ్నాప్‌ చేయడం కలకలం రేపింది. SFI నేతలు అక్బర్, వినోద్‌ను బౌన్సర్లు బలవంతంగా కారులో తీసుకెళ్లారని.. మోహన్ బాబు…

Read More
Allu Arjun: జపాన్ వెకేషన్‌లో అల్లు అర్జున్.. భార్య, పిల్లలతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ వైరల్

Allu Arjun: జపాన్ వెకేషన్‌లో అల్లు అర్జున్.. భార్య, పిల్లలతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు జపాన్ లో పర్యటిస్తున్నాడు. తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అక్కడి చారిత్రాత్మక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జపాన్ రాజధాని టోక్యోలో పురాతన ఆలయంగా పేరొందిన బౌద్ధ సెన్సో-జి ఆలయాన్ని అల్లు ఫ్యామిలీ దర్శించుకుంది. అలాగే…

Read More
భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ బాంబ్.. మరో బాదుడుకు రంగం సిద్ధం

భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ బాంబ్.. మరో బాదుడుకు రంగం సిద్ధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి సుంకాల దాహం తీరలేదు. భారత్‌పై కనీవినీ ఎరుగని రీతిలో భారీ సుంకాలకు అమెరికా కసరత్తు చేస్తోంది. 500 శాతం సుంకాలు మోపేందుకు అమెరికాలో బిల్లు సిద్ధం అవుతోంది. సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ ప్రతిపాదించిన బిల్లుకు ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. వచ్చేవారం సెనెట్‌లోకి సుంకాల బిల్లు రానుంది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేసే దేశాలపై 500% సుంకాలు విధించడానికి ట్రంప్‌కు అధికారాలు కల్పించింది బల్లు. ఈ బిల్లు అమెరికా ఎగువసభ ఆమోదిస్తే…

Read More
ఇక ఇయర్‌‌‌‌‌‌‌‌ ఫోన్స్‌ అవసరం లేదు..! ఆడియో ఫీచర్‌తో మార్కెట్‌లోకి అదిరిపోయే స్మార్ట్‌ గ్లాసెస్‌

ఇక ఇయర్‌‌‌‌‌‌‌‌ ఫోన్స్‌ అవసరం లేదు..! ఆడియో ఫీచర్‌తో మార్కెట్‌లోకి అదిరిపోయే స్మార్ట్‌ గ్లాసెస్‌

స్మార్ట్ గ్లాసెస్‌లో అత్యంత ముఖ్యమైన ఫీచర్ ఓపెన్–ఇయర్ ఎయిర్ కండక్షన్ ఆడియో. ఇది బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పనిచేస్తుంది. సాధారణ ఇయర్‌‌‌‌‌‌‌‌ ఫోన్స్‌లా కాకుండా ఇందులో ఉండే 10ఎంఎం డ్రైవర్ల ద్వారా స్పీకర్లు నేరుగా చెవుల్లో పెట్టుకోకుండానే అద్భుతమైన స్టీరియో సౌండ్ వినిపిస్తుంది. దీనివల్ల మనకు కావాల్సిన ఆడియో వింటూనే చుట్టుపక్కల ఉండే ట్రాఫిక్ శబ్దాలను కూడా గమనించవచ్చు. ఇది ముఖ్యంగా బైక్ నడిపేవారికి ఇంకా రద్దీగా ఉండే ప్రాంతాల్లో నడిచేవారికి ఎంతో సురక్షితమైన పద్ధతి. సంగీతం…

Read More
వరంగల్ జిల్లా కోర్టులో టెన్షన్ టెన్షన్.. ఉరుకు పరుగులు పెట్టించిన బాంబు బెదిరింపులు..!

వరంగల్ జిల్లా కోర్టులో టెన్షన్ టెన్షన్.. ఉరుకు పరుగులు పెట్టించిన బాంబు బెదిరింపులు..!

కోర్టులకు బాంబ్‌ బెదిరింపులు ఆగడం లేదు. హనుమకొండ అదాలత్ లోని వరంగల్ జిల్లా కోర్టులో టెన్షన్ వాతావారణం నెలకొంది. తాజాగా వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు, ఫైర్ సిబ్బందితో కలిసి కోర్టుకు చేరుకున్నారు. కోర్టు పరిసర ప్రాంతాలను బాంబు స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. హనుమకొండ అదాలత్ లోని వరంగల్ జిల్లా కోర్టులో బాంబు పెట్టామని అజ్ఞాత వ్యక్తి…

Read More