తాజావార్తలు
Peddi Movie: విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్.. అందరి కళ్లు ఆ గ్రాండ్ వేడుకపైనే..

Peddi Movie: విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్.. అందరి కళ్లు ఆ గ్రాండ్ వేడుకపైనే..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హేప్ క్రియేట్ చేయగా, ప్రస్తుతం అందరి కళ్ళు ఈరోజు జరగబోయే గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పైనే పడ్డాయి. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ ప్రమోషన్స్‌లో భాగంగా, మేకర్స్…

Read More
Widest Tunnel: ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం ఎక్కడుందో తెలుసా? మన దేశంలోనే..!

Widest Tunnel: ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం ఎక్కడుందో తెలుసా? మన దేశంలోనే..!

Widest Tunnel: తెలుగు రాష్ట్రాల ఇంజినీరింగ్ సత్తా ప్రపంచ వేదికపై మరోసారి చాటిచెప్పబడింది. మహారాష్ట్రలోని ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌ వే ‘మిస్సింగ్‌ లింక్‌’ ప్రాజెక్టులో భాగంగా, ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన భూగర్భ సొరంగాన్ని నిర్మించి హైదరాబాద్‌కు చెందిన నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఇది కూడా చదవండి: School Holidays: వచ్చే విద్యా సంవత్సరంలో ఏపీ పాఠశాలలకు 87 సెలవులు.. అకాడమిక్‌ క్యాలెండర్‌ విడుదల..! ఏమిటీ మిస్సింగ్ లింక్ ప్రాజెక్టు? ముంబయి – పుణె…

Read More
Union Budget: బడ్జెట్‌లో రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా మరో పథకం.. ప్రతీఒక్క రైతుకు బెనిఫిట్

Union Budget: బడ్జెట్‌లో రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా మరో పథకం.. ప్రతీఒక్క రైతుకు బెనిఫిట్

కేంద్ర బడ్జెట్‌కు సర్వం సిద్దమైంది. ఫిబ్రవరి 1న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు, నిర్ణయాలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. త్వరలో పశ్చిమబెంగాల్, తమిళనాడు లాంటి పలు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బడ్జెట్ ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇక కొత్త పథకాల అమలు, ట్యాక్స్ మినహాయింపులు, ఇప్పటికే ఉన్న పథకాల విస్తరణ, జీఎస్టీ తగ్గింపులపై నిర్ణయాలు ఉంటాయని అందరూ…

Read More
తెలంగాణ సమ్మర్ స్పెషల్.. కేవలం బీర్ అమ్మకాలతోనే ఎన్ని వేల కోట్ల ఆదాయమో తెలుసా?

తెలంగాణ సమ్మర్ స్పెషల్.. కేవలం బీర్ అమ్మకాలతోనే ఎన్ని వేల కోట్ల ఆదాయమో తెలుసా?

తెలంగాణలో ఎండలు ఎంతగా మండాయో.. బీర్ అమ్మకాలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. వేసవి ప్రభావంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా పెరగడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. ముఖ్యంగా బీర్ అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయ వృద్ధి నమోదైంది. అధికారిక గణాంకాల ప్రకారం.. 2026 ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా రూ.3,618.41 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇది గత ఏడాది ఏప్రిల్‌లో నమోదైన రూ.3,272.33…

Read More
జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఆభిమానులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ తో బాక్సాఫీస్‌ను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్‌తో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది….

Read More
జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

Money Plant: మనీ ప్లాంట్‌తో నిజంగా సంపద పెరుగుతుందా.. మీరు పక్కా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

సహజమైన ఎయిర్ ప్యూరిఫైయర్: మనీ ప్లాంట్లు కేవలం అందం కోసం మాత్రమే కాదు, మన ఇంట్లోని గాలిని శుద్ధి చేసే ఆక్సిజన్ ఫ్యాక్టరీలు. వాతావరణంలో ఉండే బెంజీన్, ఫార్మాల్డిహైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకరమైన విష వాయువులను ఇవి పీల్చుకుంటాయి. తద్వారా మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. వాస్తు, సానుకూల శక్తి: వాస్తు శాస్త్రం, ఫెంగ్ షుయ్ ప్రకారం.. మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది ఇంట్లోని ప్రతికూలతను తొలగించి, ఆర్థిక…

Read More
ATM Services: దేశవ్యాప్తంగా మూతపడనున్న ఏటీఎంలు.. ఇకపై కనిపించవా..? రీజన్ ఏంటంటే..?

ATM Services: దేశవ్యాప్తంగా మూతపడనున్న ఏటీఎంలు.. ఇకపై కనిపించవా..? రీజన్ ఏంటంటే..?

యూపీఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఏటీఎంలను వినియోగిస్తున్నారు. డెబిట్ కార్డు ఉపయోగించి ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకుంటున్నారు. క్యాష్ అవసరమైనప్పుడు వెంటనే దగ్గల్లోని ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవడం జరుగుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నా.. ఏటీఎం లావాదేవీలు ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. అయితే ఏటీఎంల విషయంపై షాకింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడుతుంది. ఆపరేటర్లు ఏటీఎంలో నగదు నింపడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నగదు అందుబాటులో…

Read More
17 రోజుల్లో రూ.14.85 కోట్లు ఫట్.. డిజిటల్‌ అరెస్ట్‌ చేసి దోచేసిన కేటుగాళ్లు

17 రోజుల్లో రూ.14.85 కోట్లు ఫట్.. డిజిటల్‌ అరెస్ట్‌ చేసి దోచేసిన కేటుగాళ్లు

దాదాపు 48 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్న డాక్టర్ ఓం తనేజా, డాక్టర్ ఇందిరా తనేజా దంపతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్ చేశారు. వీరు ఐక్యరాజ్యసమితిలో పనిచేసి రిటైర్ అయ్యారు. డిసెంబర్ 24వ తేదీన మనీలాండరింగ్, జాతీయ భద్రతా ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ చట్టపరమైన సంస్థల అధికారులమని చెప్పుకుంటూ సైబర్ నేరగాళ్లు ఆ వృద్ధ దంపతులకు ఫోన్ చేశారు. తమ వద్ద అరెస్ట్ వారెంట్లు ఉన్నాయని వారిని బెదిరించారు. డిసెంబర్ 24వ తేదీ నుంచి…

Read More
టెస్ట్ ప్లేయర్‌గా స్టాంప్ వేస్తే.. 60 బంతుల్లో ఊచకోత.. కట్‌చేస్తే.. చివరి 4 బంతుల్లో దిమ్మతిరిగే ట్విస్ట్

టెస్ట్ ప్లేయర్‌గా స్టాంప్ వేస్తే.. 60 బంతుల్లో ఊచకోత.. కట్‌చేస్తే.. చివరి 4 బంతుల్లో దిమ్మతిరిగే ట్విస్ట్

Dubai Royals vs Gurugram Thunders: వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్‌లో చాలా ఆశ్చర్యకరమైన మ్యాచ్ జరిగింది. గోవాలో జరుగుతున్న ఈ లీగ్‌లో దుబాయ్ రాయల్స్ గురుగ్రామ్ థండర్స్‌ను కేవలం 3 పరుగుల తేడాతో ఓడించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గురుగ్రామ్ జట్టుకు చివరి 4 బంతుల్లో 4 పరుగులు మాత్రమే అవసరం అయినప్పటికీ, ఆ జట్టు 3 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. అంటే గురుగ్రామ్ జట్టు చివరి 4 బంతుల్లో ఒక్క పరుగు…

Read More
జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

Telangana: అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి రోజే..

వ్యవసాయ బావి కోసం పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు క్రెయిన్‌తో సహా తెగిపడి ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటన మొగుళ్ళపల్లి మండలం కొరికిశాల గ్రామ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొరికిశాల గ్రామ శివారులో దేవరావు అనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వ్యవసాయ బావిలో పూడిక తొలగించే పనులు జరుగుతున్న సమయంలో క్రేన్ ప్రమాదవశాత్తు తెగి బావిలోకి జారిపడింది. ఈ క్రమంలోనే ముగ్గురు కూలీలు కూడా పడిపోయారు. ఈ…

Read More