తాజావార్తలు
పెద్దల మాట బంగారు బాట.. నేలపై కూర్చుని తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే..

పెద్దల మాట బంగారు బాట.. నేలపై కూర్చుని తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే..

భారతీయ సనాతన సంప్రదాయాల్లో ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. పూర్వకాలం నుండి మన ఇంట్లో పెద్దలు నేలపై కూర్చుని భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే నేటి ఆధునిక జీవనశైలి, పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో డైనింగ్ టేబుల్స్ వచ్చి చేరాయి. నిజానికి నేలపై కూర్చుని భోజనం చేయడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు.. అది శారీరక, మానసిక ఆరోగ్యానికి చేకూర్చే ఒక సహజమైన ఔషధం. నేలపై ప్లేట్ పెట్టుకుని తింటున్నప్పుడు,…

Read More
IND vs SA: ఆ ఒక్కడిపై అందరి కళ్లు.. తిక్కరేగి చెలరేగాడో సఫారీల ఖేల్ ఖతమే.. తుది జట్టులో కీలక మార్పులు..!

IND vs SA: ఆ ఒక్కడిపై అందరి కళ్లు.. తిక్కరేగి చెలరేగాడో సఫారీల ఖేల్ ఖతమే.. తుది జట్టులో కీలక మార్పులు..!

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. గత రెండు నెలల్లో ఈ రెండు జట్లు తలపడటం ఇది ఆరోసారి కావడం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. లీగ్ దశలో భారత్ వరుస విజయాలు సాధించినప్పటికీ, టాప్ ఆర్డర్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 202 స్ట్రైక్ రేట్‌తో…

Read More
OTT Movie : మిర్జాపూర్ సిరీస్‏ను మించిపోయింది.. ప్రతీ సీన్ గూస్ బంప్స్.. ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తున్న ఏకైక సినిమా..

OTT Movie : మిర్జాపూర్ సిరీస్‏ను మించిపోయింది.. ప్రతీ సీన్ గూస్ బంప్స్.. ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తున్న ఏకైక సినిమా..

‘మిర్జాపూర్’ లాగే, హింస, రాజకీయాలు, ప్రతీకారం, నేరాలతో నిండిన ఈ వెబ్ సిరీస్‌కు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ సిరీస్ మొదటి సీజన్ 2020లో ప్రారంభమై, నాలుగో సీజన్‌తో ముగిసింది. ‘మిర్జాపూర్’ అలీ ఫజల్‌ను రాత్రికి రాత్రే స్టార్‌గా మార్చినట్లే, ఈ సిరీస్ కూడా ఒక నటుడిని స్టార్‌గా చేసింది. అసలు ఈ సిరీస్ ఏమిటి? ఇందులో ఎవరెవరు నటించారు అనే విషయాలు తెలుసుకుందాం. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు ‘అందేఖి’ అని…

Read More
AC: రిమోట్ లేకపోయినా ఏసీ ఆన్ చేయొచ్చు! ఎలాగో తెలుసా?

AC: రిమోట్ లేకపోయినా ఏసీ ఆన్ చేయొచ్చు! ఎలాగో తెలుసా?

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లలో, కార్యాలయాల్లో ఎయిర్ కండిషనర్ (ఏసీ) వినియోగం గణనీయంగా పెరిగింది. అయితే అనుకోకుండా రిమోట్ పోయినప్పుడు లేదా పనిచేయకపోతే ఏసీని ఎలా ఆన్ చేయాలనే సందేహం చాలా మందికి ఎదురవుతుంది. ఈ సమస్యకు సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. చాలా ఏసీలలో ముందుభాగంలో లేదా ఫ్రంట్ ప్యానెల్ లోపల మాన్యువల్ ఆపరేషన్ బటన్ (Emergency/Manual Button) ఉంటుంది. ఈ బటన్‌ను నొక్కడం ద్వారా రిమోట్ లేకుండానే ఏసీని ఆన్ చేయవచ్చు. సాధారణంగా ఈ…

Read More
15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.. ముమైత్ ఖాన్ జీవితంలో ఇంత విషాదం ఉందా.!

15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.. ముమైత్ ఖాన్ జీవితంలో ఇంత విషాదం ఉందా.!

ముమైత్ ఖాన్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఒకప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది. ఐటమ్ సాంగ్స్‌లో తన అందచందాలతో ఉర్రుతలు ఊగించింది. సినిమాలో ఐటెం సాంగ్ అంటే ముమైత్ ఖాన్ ఉండాల్సిందే అనే రేంజ్‌లో రాణించింది ఈ అమ్మడు. తెలుగులోనే కాదు తమిళ్ ,హిందీ భాషల్లోనూ ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది. హీరోయిన్‌గాను కొన్ని సినిమాల్లో మెరిసింది ముమైత్. అయితే ఇటీవల కాలంలో ముమైత్ ఖాన్ పెద్దగా సినిమాల్లో…

Read More
UPSC Revised Guidelines: యూపీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్‌.. సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్‌ మారాయ్‌!

UPSC Revised Guidelines: యూపీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్‌.. సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్‌ మారాయ్‌!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8:  ఈ ఏడాదికి యూపీఎస్సీ మొత్తం 933 పోస్టులను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది. ఇందులో 33 పోస్టులు బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్నవారికి రిజర్వు చేశారు. మే 24వ తేదీన ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. పరీక్షా కేంద్రాల్లో ఫేస్ రికగ్నిషన్ ద్వారానే అభ్యర్ధులను అనుమతిస్తారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డులను గుర్తింపు, కార్డులుగా వినియోగించాలని, దీనివల్ల వెరిఫికేషన్ సులభంగా జరుగుతుందని వెల్లడించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్…

Read More
Diabetes Diet: డయాబెటీస్‌ రోగులూ ఇష్టమైన ఆహారం కడుపునిండా తినొచ్చు.. ఎలాగో తెలుసా?

Diabetes Diet: డయాబెటీస్‌ రోగులూ ఇష్టమైన ఆహారం కడుపునిండా తినొచ్చు.. ఎలాగో తెలుసా?

డయాబెటిస్‌ ఉన్న వారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఆహారం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఆహారంలో నూనె, మసాలా దినుసులకు బదులుగా పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ కింది రుచికరమైన ఆహారాలు కడుపు నిండా తినడం వల్ల కూడా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంచుకోవచ్చు. ఉదయం అల్పాహారంగా ఓట్స్, బ్రౌన్ బ్రెడ్‌తో చేసిన శాండ్‌విచ్ తినడం పూర్తిగా సురక్షితం. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది….

Read More
AC: రిమోట్ లేకపోయినా ఏసీ ఆన్ చేయొచ్చు! ఎలాగో తెలుసా?

Rajasekhar: ఆ సినిమాను బాలకృష్ణతో కలిసి చేద్దామనుకున్నా.. కానీ.!

నటుడు రాజశేఖర్ తన కెరీర్‌, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “గరుడ వేగ” సినిమా నిర్మాణం ఆలస్యమైందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ చిత్రం 93 రోజుల షూటింగ్‌లోనే పూర్తయిందని, తాను ఎప్పుడూ సమయపాలన పాటించానని పేర్కొన్నారు. దర్శకులు కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, పి. సత్తిరెడ్డి లాంటి వారికి తన నిబద్ధత తెలుసన్నారు. భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, రూ. 30…

Read More
Darshanam Mogilaiah: పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా?.. కిన్నెర మొగిలయ్య ఆవేదన

Darshanam Mogilaiah: పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా?.. కిన్నెర మొగిలయ్య ఆవేదన

హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్న ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య (కిన్నెర మొగిలయ్య) తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలానికి ఇప్పటికీ పట్టా అందకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిను కలిసి వినతిపత్రం సమర్పించారు. మొగిలయ్యకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అబ్దుల్లాపూర్ మేట్ మండలం కుంట్లూరు గ్రామంలో 600 గజాల…

Read More
మరోసారి కుప్పకూలిన మార్కెట్‌! ఎన్ని లక్షల కోట్ల నష్టమంటే?

మరోసారి కుప్పకూలిన మార్కెట్‌! ఎన్ని లక్షల కోట్ల నష్టమంటే?

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. శాంతి చర్చలపై ఆశలు చెదిరిపోవడంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. దీని ప్రభావం భారత స్టాక్‌ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. వారపు తొలి ట్రేడింగ్‌ రోజైన సోమవారం దలాల్‌ స్ట్రీట్‌ భారీ నష్టాలతో ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లోనే BSE సెన్సెక్స్‌ 1,000 పాయింట్లకు పైగా క్షీణించింది. ఉదయం 9:54 గంటల సమయానికి సెన్సెక్స్‌ 1,058 పాయింట్లు పడిపోయి 76,269 స్థాయిలో ట్రేడవుతోంది….

Read More