Tollywood: నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్.. ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. 50 ఏళ్ల వయసులో ఒంటరిగా..
పైన ఫోటోలో కనిపిస్తున్న అందాల తార ఎవరో గుర్తుపట్టారా..? చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. 18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ విజేతగా నిలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత కథానాయికగా వరుస సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. అక్కినేని నాగార్జునతో చేసిన ఒక్క సినిమాతో తెలుగులోనూ పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ సుష్మితా సేన్. 1994లో భారతదేశానికి మొట్టమొదటి మిస్ యూనివర్స్ టైటిల్ను…
