తాజావార్తలు
Andhra News: జ్వరంతో ఆశ్రమ విద్యార్థిని మృతి.. గిరిజన ఆశ్రమాల్లో ఆరోగ్య సేవలపై ప్రశ్నలు

Andhra News: జ్వరంతో ఆశ్రమ విద్యార్థిని మృతి.. గిరిజన ఆశ్రమాల్లో ఆరోగ్య సేవలపై ప్రశ్నలు

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆశ్రమ విద్యార్థిని రూప చికిత్స పొందుతూ మృతి చెందింది. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య సేవలపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read More
Telangana: ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే అకౌంట్లోకి రూ.1.20 కోట్లు.. వీరికి తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..

Telangana: ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే అకౌంట్లోకి రూ.1.20 కోట్లు.. వీరికి తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్‌న్యూస్ తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్ల ఉచిత బీమా పథకాన్ని ఈ నెల 25వ తేదీన ప్రారంభించనుంది. ఈ పథకాన్ని రవీంద్రభారతిలో జరగనున్న కార్యక్రమంలో ఆ రోజున మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. ఎంప్లాయిస్ లైఫ్ ఇన్యూరెస్స్ స్కీమ్ పేరుతో దీనిని అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సహజ మరణం…

Read More
UPI Payments: బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఎలా అంటే..?

UPI Payments: బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఎలా అంటే..?

భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. డిజిటల్ లావాదేవీల్లో మెజార్టీ వాటా యూపీఐదే ఉందని చెప్పవచ్చు. దీంతో యూపీఐ వాడేవారి కోసం ఫిన్‌టెక్ కంపెనీలు అనేక ఆఫర్లు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ భారత్ పే యూపీఐ కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. భారత్‌పే, యెస్ బ్యాంక్ సంయుక్తంగా ‘భారత్‌పే ఫ్లెక్స్’ను ప్రవేశపెట్టాయి. దీని ద్వారా యూపీఐ క్రెడిట్ లైన్‌ను పొందవచ్చు….

Read More
లైఫ్‌స్టైల్‌లో మార్పులతో మూడేళ్లలో 72Kgల బరువు తగ్గిన డైటీషియన్.. ఆ ‘7 సీక్రెట్స్‌’!

లైఫ్‌స్టైల్‌లో మార్పులతో మూడేళ్లలో 72Kgల బరువు తగ్గిన డైటీషియన్.. ఆ ‘7 సీక్రెట్స్‌’!

మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ప్రముఖ ఫిట్‌నెస్, పోషకాహార కోచ్ ఎమ్మా హుకర్ సాధించిన ఈ విజయం ఇప్పుడు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది. ఎమ్మా హుకర్ బరువు తగ్గడానికి ఎటువంటి అడ్డదారులు తొక్కలేదు. త్వరగా ఫలితాలు రావాలని శరీరాన్ని హింసించుకోలేదు. కేవలం సహజమైన, శాశ్వతమైన మార్పుల ద్వారా ఈ అద్భుతాన్ని సాధించింది. బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా అనుసరించాల్సిన ఆ 7 సూత్రాలు ఏంటో తెలుసుకుందాం.. చాలామంది ఒకేసారి గంటల తరబడి జిమ్ చేయడం, కేవలం సలాడ్లు తినడం…

Read More

అతని ఫోన్ కాల్ నా లైఫ్‌నే మార్చేసింది.. అప్పుడు గుర్తించని వాళ్లు.. ఇప్పుడు గౌరవమిస్తున్నారు

మురళీధర్ గౌడ్ సినీ రంగంలోకి ప్రవేశించిన కొత్తలో, ఆయనకు ఎక్కువగా చిన్న చిన్న ఆర్టిస్ట్ పాత్రలు మాత్రమే లభించాయి. రంగస్థలం చిత్రంలో జగపతిబాబు వెనుక, ఆగడు చిత్రంలో మహేష్ బాబు వెనుక కనిపించినప్పటికీ, ఆ చిత్రాల దర్శకులైన సుకుమార్ గానీ, శ్రీను వైట్ల గానీ తనను గుర్తించలేదని ఆయన అన్నారు. ఈ చిన్న పాత్రలు చేసినప్పుడు, తాను కేవలం గుంపులో ఒకరిగా నిలబడేవాడిని అని పేర్కొన్నారు. అయితే, వినవయ్యా రామయ్య అనే చిత్రంలో ప్రకాష్ రాజ్‌ పక్కన…

Read More

చికెన్, మటన్ లేకుండా ఈ బిర్యానీ రుచి ఎందుకంత స్పెషల్? హోటల్ స్టైల్ రుచితో అదిరిపోయే కాంబో!

ప్లెయిన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: 2 గ్లాసులు బాస్మతి బియ్యం, 1 గ్లాస్ సోనా మసూరి బియ్యం, పావు కిలో ఉల్లిపాయలు, అర కిలో టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, అనాసపువ్వు, షాజీరా, సోంపు ఇలా మొత్తం బిర్యానీ దినుసులు , 1.5 స్పూన్ల అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర కప్పు పెరుగు, 1.5 స్పూన్లు కారం, పావు టీస్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాలు-జీలకర్ర పొడి, అర చెక్క నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, నూనె మరియు ఉప్పు.

Read More
నూనె లేకుండా సంవత్సరాల పాటు నిల్వ ఉండే పండు మిరపకాయ పచ్చడి (పక్కా కొలతలతో)

నూనె లేకుండా సంవత్సరాల పాటు నిల్వ ఉండే పండు మిరపకాయ పచ్చడి (పక్కా కొలతలతో)

పండు మిరపకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు : ఒక కిలో పండు ఎర్ర మిరపకాయలు, 250 గ్రాములు చింతపండు, రుచికి సరిపడా గల్లుల ఉప్పు పావు కిలో తీసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్స్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు, రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు, 100 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి.

Read More

ములుగు జిల్లాలో విషాదం.. రాఖీ పండుగకు వచ్చి అన్నదమ్ముల మృతి

ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో జారిపడి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. స్థానికుల కథనం ప్రకారం.. మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన మాలోతు యాకూబ్, స్వాతి దంపతులకు వినయ్ కిశోర్ (16), రాజేశ్ (14) ఇద్దరు కుమారులు ఉన్నారు. వినయ్ కిశోర్ ఇంటర్, రాజేశ్ పదో తరగతి చదువుతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా…

Read More
Vata Dosha: వాతదోష నివారణకు బాబా రాందేవ్‌ ఇంటి చిట్కాలు విన్నారా..? వంటింట్లోనే దివ్యౌషధాలు..

Vata Dosha: వాతదోష నివారణకు బాబా రాందేవ్‌ ఇంటి చిట్కాలు విన్నారా..? వంటింట్లోనే దివ్యౌషధాలు..

పతంజలి వ్యవస్థాపకులు స్వామి రాందేవ్తా తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో గౌట్ (వాత దోషం) సమస్యను సహజంగా తగ్గించే మార్గాలను ఆయన వివరించారు. బాబా రాందేశ్‌ ప్రకారం.. గౌట్ సమస్య తీవ్రమైతే కీళ్ల నొప్పులు, అజీర్ణం, శరీర వణుకు, వేళ్లలో జలదరింపు వంటి అనేక ఆరోగ్య సమస్యలు చిన్న వయస్సులోనే సంభవిస్తాయి. వాత దోషం తగ్గడానికి బాబా రామ్‌దేవ్ చెప్పిన ఇంటి నివారణలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. వాత దోషం అంటే ఏమిటి? వాత దోషం…

Read More
Health Alert: మందు బాబులకు షాక్! వారానికి ఒక్క పెగ్ వేసినా రిస్క్ తప్పదా? నిపుణులు ఏమంటున్నారు?

Health Alert: మందు బాబులకు షాక్! వారానికి ఒక్క పెగ్ వేసినా రిస్క్ తప్పదా? నిపుణులు ఏమంటున్నారు?

పొగాకు, రేడియేషన్, ఆస్బెస్టాస్.. వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. కానీ, ఆల్కహాల్ కూడా అదే స్థాయి ప్రమాదకరమైన ‘కార్సినోజెన్’ (క్యాన్సర్ కారకం) అని చాలా మందికి తెలియదు. అమెరికాలో జరిగిన తాజా సర్వే ప్రకారం, సగం మంది అమెరికన్లకు మద్యం వల్ల క్యాన్సర్ వస్తుందనే విషయమే తెలియదు. కానీ, వైద్య శాస్త్రం మాత్రం మద్యం సేవించడం వల్ల ఏడు రకాల క్యాన్సర్ల ముప్పు స్పష్టంగా పెరుగుతుందని హెచ్చరిస్తోంది. మద్యం క్యాన్సర్‌గా ఎలా మారుతుంది? –…

Read More