తాజావార్తలు
Mahesh Babu: ట్రెక్కింగ్, ట్రైనింగ్ బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు.. వారణాసి కోసం సూపర్ స్టార్

Mahesh Babu: ట్రెక్కింగ్, ట్రైనింగ్ బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు.. వారణాసి కోసం సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమా కోసం అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా రాకపోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ లెవల్ లో ఉండబోతుంది. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా.. తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకెళ్లేలా.. ప్రపంచం మొత్తం మన సినిమా వైపే చూసేలా వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు…

Read More
Widest Tunnel: ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం ఎక్కడుందో తెలుసా? మన దేశంలోనే..!

Widest Tunnel: ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం ఎక్కడుందో తెలుసా? మన దేశంలోనే..!

Widest Tunnel: తెలుగు రాష్ట్రాల ఇంజినీరింగ్ సత్తా ప్రపంచ వేదికపై మరోసారి చాటిచెప్పబడింది. మహారాష్ట్రలోని ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌ వే ‘మిస్సింగ్‌ లింక్‌’ ప్రాజెక్టులో భాగంగా, ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన భూగర్భ సొరంగాన్ని నిర్మించి హైదరాబాద్‌కు చెందిన నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఇది కూడా చదవండి: School Holidays: వచ్చే విద్యా సంవత్సరంలో ఏపీ పాఠశాలలకు 87 సెలవులు.. అకాడమిక్‌ క్యాలెండర్‌ విడుదల..! ఏమిటీ మిస్సింగ్ లింక్ ప్రాజెక్టు? ముంబయి – పుణె…

Read More
ఏడాదిన్నర అజ్ఞాతం.. ఒక్క చిన్న తప్పు.. ఇంటర్‌పోల్ వలలో దావూద్ ఇబ్రహీం అత్యంత సన్నిహితుడు!

ఏడాదిన్నర అజ్ఞాతం.. ఒక్క చిన్న తప్పు.. ఇంటర్‌పోల్ వలలో దావూద్ ఇబ్రహీం అత్యంత సన్నిహితుడు!

అంతర్జాతీయ మాదకద్రవ్యాల ప్రపంచంలో అతడొక అదృశ్య శక్తి. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు, ‘డి-కంపెనీ’ డ్రగ్ నెట్‌వర్క్‌కు కీలక సూత్రధారి. అతడే మహమ్మద్ సలీం డోలా. దశాబ్ద కాలంగా భారత దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి తిరుగుతున్న ఈ స్మగ్లర్, చివరకు ఒక చిన్న పొరపాటుతో ఇస్తాంబుల్ నడిబొడ్డున చిక్కాడు. ఇటీవల టర్కీ ప్రభుత్వం అతడిని భారతదేశానికి అప్పగించడంతో ఈ ఉత్కంఠభరిత ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. భారత దర్యాప్తు సంస్థలు, ఇంటర్‌పోల్ తన కోసం…

Read More
150కిపైగా సినిమాల్లో హీరోయిన్.. లక్షల్లో రెమ్యునరేషన్.. చివరికి అంత్యక్రియలకు డబ్బుల్లేక అనాధలా..

150కిపైగా సినిమాల్లో హీరోయిన్.. లక్షల్లో రెమ్యునరేషన్.. చివరికి అంత్యక్రియలకు డబ్బుల్లేక అనాధలా..

సినిమా గ్లామర్ ప్రపంచం బయట నుంచి చూసేటప్పుడు చాలా రంగులమయంగా కనిపిస్తుంది. కానీ, ఆ రంగుల వెనుక ఎన్ని కన్నీళ్లు, ఎంతటి నిశ్శబ్దం దాగి ఉంటుందో ఎవరూ ఊహించలేరు. మన చిన్నప్పుడు టీవీలోనో, వెండితెరపైనో చూసి మురిసిపోయిన ఎంతోమంది తారలు నిజజీవితంలో అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. అలాంటి వారిలో ఒకరే నటి అశ్విని. ‘చూపులు కలిసిన శుభవేళ’ అంటూ మనల్ని పలకరించిన ఆ కళ్ళు, చివరి రోజుల్లో సహాయం కోసం ఎదురుచూశాయంటే నమ్మడం కష్టం. నెల్లూరులో…

Read More
Watch Video: గేటు ఎక్కి.. మెట్లెక్కి ఇల్లంత తిరిగిన పాము.. చివరకు ఏం చేసిందో చూడండి

Watch Video: గేటు ఎక్కి.. మెట్లెక్కి ఇల్లంత తిరిగిన పాము.. చివరకు ఏం చేసిందో చూడండి

బయట మండుతున్న ఎండలను తట్టుకోలేక పాములు ఇంట్లోకి వస్తున్న ఘటనలు ఈ మధ్య చాలానే చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామంలో ఓ భారీ జెర్రిపోతు పాము ఒక ఇంట్లోకి చొరబడి నానా రచ్చ చేసింది. ఇంటి ముందున్న ఇనుప గేటును సునాయాసంగా ఎక్కేసిన ఆ పాము, మెల్లగా మెట్లపై నుంచి బిల్డింగ్ పైకి వెళ్ళింది. కాసేపు అక్కడ తిరిగిన అనంతరం తిరిగి కిందకు దిగి,…

Read More
మామిడి పండ్లు రంగు చూసి కొనేస్తున్నారా? ఈ యాప్‌తో నాణ్యతను ఇట్టే పట్టేయచ్చు

మామిడి పండ్లు రంగు చూసి కొనేస్తున్నారా? ఈ యాప్‌తో నాణ్యతను ఇట్టే పట్టేయచ్చు

రసాయనాలతో పండించిన కల్తీ పండ్లను గుర్తించడం సాధారణ వినియోగదారులకు ఎప్పుడూ ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. దీనిని సులభతరం చేస్తూ త్వరలోనే సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ అందుబాటులోకి రానుంది. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో మీరు కొనే పండు సహజమైనదో లేదో తెలుసుకోవచ్చు. ఈ పరిజ్ఞానం ఆహార భద్రతలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకురానుంది. రసాయనాలతో పొంచి ఉన్న ముప్పు వేసవి వచ్చిందంటే చాలు మార్కెట్లో పసుపు పచ్చగా నిగనిగలాడుతూ ఊరించే మామిడి పండ్లు దర్శనమిస్తాయి….

Read More
Andhra Pradesh: 5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను జయించిన ఏపీ దివ్యాంగ విద్యార్థులు..

Andhra Pradesh: 5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను జయించిన ఏపీ దివ్యాంగ విద్యార్థులు..

నువ్వు చేయలేవు.. నీ వల్ల కాదు.. అని ఎవరైనా చెప్పినప్పుడు చాలా మంది వెనక్కి తగ్గిపోతారు. కానీ అదే మాటలను బలంగా తీసుకుని ముందుకు వెళ్లిన పిల్లల కథ ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 21 మంది విద్యార్థులు, ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొని చివరకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు చేరుకున్నారు. ఇది కేవలం ఒక ట్రెక్కింగ్ యాత్ర కాదు తమను తక్కువగా చూసిన ప్రతి ఒక్కరికీ ఇచ్చిన సమాధానం. ఈ పిల్లల్లో కొందరికి…

Read More
పక్కవాడి ఐడియాలతో బిల్డప్..! క్రుగర్ ఎఫెక్ట్ బాధితుల అసలు స్వరూపం ఇదే

పక్కవాడి ఐడియాలతో బిల్డప్..! క్రుగర్ ఎఫెక్ట్ బాధితుల అసలు స్వరూపం ఇదే

మన సమాజంలో విలక్షణమైన మనుషులు కనిపిస్తుంటారు. కొందరు మౌనంగా తమ పని తాము చేసుకుంటూ శిఖరాలను అధిరోహిస్తే, మరికొందరు మాత్రం అడుగు దూరంలో ఉన్న గమ్యాన్ని కూడా సొంతంగా చేరుకోలేక, పక్కవాడి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ ‘బిల్డప్’ ఇస్తుంటారు. సైకాలజీ భాషలో వీరిని రకరకాల పేర్లతో పిలిచినా, వీరి అసలు నైజం మాత్రం ఇతరుల ఆలోచనలను కాపీ కొట్టడం. వీరికి విశ్లేషణాత్మక ఆలోచనలు సున్నా, కానీ ఇతరుల ఐడియాలను దొంగిలించడంలో మాత్రం పీహెచ్‌డీలు చేస్తుంటారు. మౌనంతోనే…

Read More
Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

ఏదైనా ప్రకృతి విపత్తులు వరదలు, తుఫానులు, భూకంపాలు వంటివి వచ్చినప్పుడు, ప్రజలందరినీ అప్రమత్తం చేయడం ప్రభుత్వాలకు సవాల్ గా మారుతుంది. ప్రస్తుతం దేశంలో టెలికమ్యూనికేషన్స్ శాఖ విపత్తుల సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. అంది వచ్చిన ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని ఇంకా మెరుగైన పద్ధతుల్లో సత్వరంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పద్ధతిని అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా సాచెట్’ (SACHET) అనే కొత్త సిస్టం తయారు చేసింది. ఇది సరిగ్గా…

Read More
Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, భవిష్యత్ అవసరాలు, సాంకేతికత వినియోగం, గ్రీన్ ఎనర్జీపై సీఎం స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. విద్యుత్ సరఫరాలో లోపాలు ఉండకూడదని, ఆధునిక సాంకేతికతతో సేవలను మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రైతు డిస్కం…

Read More