ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!
మంచిర్యాల, మే 4: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌలమేశ్వరీ కాలనీలో గత నెల 23న రాత్రి భారీ చోరీ జరిగింది. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ముదాం నాగయ్య ఇంట్లో చోరీకి పాల్పడ్డ గుర్తు తెలియని దుండగులు.. 32.5 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి రూ. 1.50 లక్షల నగదు మాయం చేశారు. బందువుల ఇంటికి ఓ కార్యక్రమానికి వెళ్లివచ్చేసరికి ఇళ్లంతా గుళ్ల చేశారు. తాళాలు పగలగొట్టి దర్జాగా దోపిడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి…
