తాజావార్తలు
Business Idea: జస్ట్‌ అక్కడి నుంచి కొని.. మన దగ్గర అమ్మితే చాలు లక్షల్లో లాభం! కాసులు కురిపించే బిజినెస్‌

Business Idea: జస్ట్‌ అక్కడి నుంచి కొని.. మన దగ్గర అమ్మితే చాలు లక్షల్లో లాభం! కాసులు కురిపించే బిజినెస్‌

బిజినెస్‌ అంటే చాలా మంది పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలి. ఒక ఆఫీస్‌, ఫ్యాక్టరీ, వర్కర్లు, వస్తువుల తయారీ అబ్బో చాలానే అనుకుంటారు. కానీ, నిజానికి సరైన బిజినెస్‌ చేస్తే అవేవి లేకుండానే లక్షలు సంపాదించుకోవచ్చు. అలాంటి ఓ బిజినెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. యాలకులు, మిరియాలు, లవంగాలు వంటి పంటలు కేవలం మన దేశంలోని కేరళ రాష్ట్రం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే పండిస్తారు. వీటికి ప్రపంచంలో ఎక్కడైనా భారీ డిమాండ్‌ ఉంటుంది….

Read More
AP Child Missing: ఏపీలో మరో చిన్నారి మిస్సింగ్.. జ్ఙానేశ్వరిలానే బయటకెళ్లి తిరిగిరాని బాలుడు!

AP Child Missing: ఏపీలో మరో చిన్నారి మిస్సింగ్.. జ్ఙానేశ్వరిలానే బయటకెళ్లి తిరిగిరాని బాలుడు!

ఏపీలో వరుస చిన్నారుల మిస్సింగ్ ఘటనలు తీవ్ర కలకలం రేపుతన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో నెలరోజుల క్రితం అదృశ్యమైన జ్ఙానేశ్వరి ఆచూకీ కోసం నేటికీ పోలీసులు గాలింపు చేస్తుండగా తాజాగా ఒంగోలు సమీపంలోని చెరువుకొమ్ముపాలెంలో ఆరేళ్ల బాలుడు రిచర్డ్‌ రేయాన్స్‌ మిస్సింగ్ అయ్యాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న రేయాన్స్‌ సడెన్‌గా కనిపించకుండా పోయాడు. బాలుడి కోసం పేరెంట్స్ చుట్టు పక్కల ఎంత వెతికినా కనిపించకపోయే సరికి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి…

Read More
Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఈ పథకం కింద పెట్టుబడి సాయం ఎప్పుడు విడుదల చేస్తామనే దానిపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు మంత్రి వివేక్ వెంకటస్వామి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా నిధుల పంపిణీ చేయట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకం కింద మొత్తం రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలిపారు. ఈ నెలలో తొలి…

Read More
Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

Coconut Water: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

వేస‌వికాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి చల్లని పానియాలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇందులో కొబ్బరి నీళ్లు సహజంగా స్వచ్ఛమైనది. పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇందులోని పోషకాలు అధిక చెమ‌ట‌, అల‌స‌ట‌, నీర‌సం వంటి స‌మ‌స్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వేస‌వికాలంలో శ‌రీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవ‌డం చాలా ఉపయోగపడతాయి….

Read More
Andhra: పోలీసుల సమక్షంలో.. పోలీస్ స్టేషన్‌ ముందే అతడ్ని నరికి చంపారు.. రీజన్ అదే..

Andhra: పోలీసుల సమక్షంలో.. పోలీస్ స్టేషన్‌ ముందే అతడ్ని నరికి చంపారు.. రీజన్ అదే..

పోలీస్ స్టేషన్ ఎదుట హత్య జరగడం సంచలనం అనుకుంటే.. పోలీసులే తీసుకుని వస్తున్న వ్యక్తిని హత్య చేయడం.. మరింత సంచలనం రేకిత్తిస్తోంది. సత్య సాయి జిల్లాలో తనకల్లు పోలీస్ స్టేషన్ గేట్ ముందే అది కూడా స్వయంగా పోలీసులే తీసుకుని వస్తున్న ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. సత్య సాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన పోలీసులనే షాక్‌కు గురిచేసింది. తనకల్లు మండలం రాగినేపల్లికి చెందిన హరి.. అదే మండలంలోని మార్కూరువాండ్లపల్లికి చెందిన ఈశ్వరప్పను…

Read More
ఒకేసారి చెల్లి, నాన్న చనిపోయారు.. నరకం చూశా.. కన్నీళ్లు పెట్టుకున్న బబ్లూ

ఒకేసారి చెల్లి, నాన్న చనిపోయారు.. నరకం చూశా.. కన్నీళ్లు పెట్టుకున్న బబ్లూ

చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు నటుడు బబ్లూ. తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. చాలా వరకు హీరో ఫ్రెండ్ పాత్రలో నటించాడు బబ్లూ.. గత కొంతకాలంగా బబ్లూ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చాలా రోజుల తర్వాత పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. బాలనటుడిగా 35 సంవత్సరాల క్రితం సినీరంగ ప్రవేశం చేసిన అతను, తన కెరీర్, స్నేహాలు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల గురించి మాట్లాడాడు. బబ్లూ అసలు పేరు సదానంద్. ఐదేళ్ల వయసులో ముద్దుల మేనల్లుడు సినిమాతో…

Read More
Varalakshmi Sarathkumar: డబ్బులు తీసుకుని ప్రమోషన్లకు రావడం లేదు.. వరలక్ష్మి శరత్ కుమార్ పై డైరెక్టర్ ఫైర్.. నటి రియాక్షన్ ఇదే..

Varalakshmi Sarathkumar: డబ్బులు తీసుకుని ప్రమోషన్లకు రావడం లేదు.. వరలక్ష్మి శరత్ కుమార్ పై డైరెక్టర్ ఫైర్.. నటి రియాక్షన్ ఇదే..

వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). ఇటీవలే దర్శకురాలిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె చుట్టూ తాజాగా ఒక వివాదం ముసురుకుంది. ఆమె ముఖ్య పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint). సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 12న విడుదలవుతున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ప్రెస్‌మీట్‌లో దర్శకుడు వరలక్ష్మిపై…

Read More
పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం.. ఈ కాడల కూర తింటే, లేచి పరుగులు పెడతారు

పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం.. ఈ కాడల కూర తింటే, లేచి పరుగులు పెడతారు

ఉల్లికాడలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవరం లేదు ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా దీనిని తింటే మలబద్ధకం, పైల్స్ సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచి, పైల్స్ సమస్యను త్వరగా తగ్గేలా చేస్తాయి. ఇంకా తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడి మనకి అధిక శక్తిని ఇస్తుంది. కావలసిన పదార్థాలు: మూడు కప్పుల ఉల్లికాడలను తరిమి పెట్టుకోవాలి. రెండు ఉల్లిపాయలు, మూడు టమోటాలు, 50 గ్రాముల పచ్చిమిర్చి,…

Read More
Video: మ్యాచ్‌లో రచ్చ తగ్గకముందే.. మరోసారి గొడవపడిన కుల్దీప్, సూర్యకుమార్.. ఎందుకో తెలుసా?

Video: మ్యాచ్‌లో రచ్చ తగ్గకముందే.. మరోసారి గొడవపడిన కుల్దీప్, సూర్యకుమార్.. ఎందుకో తెలుసా?

Suryakumar Yadav and Kuldeep Yadav: టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా మరోసారి పాకిస్థాన్‌ను ఓడించింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో, భారత్ పూర్తిగా ఏకపక్షంగా పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో ఓడించి సూపర్ 8లో చోటు సంపాదించింది. ఈ మ్యాచ్‌లో బలమైన ప్రదర్శన ఇచ్చిన ఇషాన్ కిషన్, జస్‌ప్రీత్ బుమ్రా చాలా మంది దృష్టిని ఆకర్షించారు. అయితే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా వెలుగులోకి వచ్చాడు. హార్దిక్ పాండ్యా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో జరిగిన…

Read More
మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇంటర్‌ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు! ఎలాంటి రాత పరీక్ష లేదు

మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇంటర్‌ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు! ఎలాంటి రాత పరీక్ష లేదు

జగిత్యాల జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 21, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా…

Read More