తాజావార్తలు

TVS జూపిటర్‌ తీసుకుంటే నెలకు ఎంత EMI చెల్లించాలి? డౌన్‌పేమెంట్‌ ఎంత?

Tvs Jupite: మీరు రోజూ పనికి, మార్కెట్‌కు లేదా మీ కుటుంబంతో ప్రయాణించడానికి, నడపడానికి సులభంగా ఉండి, మంచి మైలేజీని అందిస్తూ, తగినన్ని ఫీచర్లు ఉన్న స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే, టీవీఎస్ జూపిటర్ 110 ఒక మంచి ఎంపిక కావచ్చు. ఈ స్కూటర్ భారత మార్కెట్‌లో చాలా కాలంగా తన స్థానాన్ని నిలుపుకుంది. అలాగే కుటుంబ వినియోగానికి చాలా ప్రజాదరణ పొందింది. మీరు పూర్తి చెల్లింపు చేయడానికి బదులుగా ఈ స్కూటర్‌ను EMIలో కొనుగోలు చేయాలనుకుంటే దాని…

Read More
Auto News: 20 నిమిషాల్లో ఛార్జ్.. 683 కి.మీ రేంజ్..  మహీంద్రా ఎలక్ట్రిక్ SUVపై రూ.2 లక్షల డిస్కౌంట్..!

Auto News: 20 నిమిషాల్లో ఛార్జ్.. 683 కి.మీ రేంజ్.. మహీంద్రా ఎలక్ట్రిక్ SUVపై రూ.2 లక్షల డిస్కౌంట్..!

Auto News: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా సంస్థ తన సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువ మంది వినియోగదారులకు చేరువ చేయడానికి మే 2026లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ భారీ ఆఫర్ లభిస్తున్న కార్ల జాబితాలో మహీంద్రాకు చెందిన మోస్ట్ స్టైలిష్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘మహీంద్రా బిఈ 6’ (Mahindra BE 6) ముందు వరుసలో ఉంది. కంపెనీ తన MY2025 మోడల్స్…

Read More
ఫోన్ చూస్తూ నిద్రపోతున్నారా..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

ఫోన్ చూస్తూ నిద్రపోతున్నారా..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

నేటి ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు లేకుండా రోజు గడవడం కష్టమైపోయింది. చాలామంది పగలు, రాత్రి తేడా లేకుండా వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని ఎంతలా దెబ్బతీస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నిరంతరం స్క్రీన్లను చూడటం వల్ల కలిగే డిజిటల్ ఐ స్ట్రెయిన్ కేవలం కంటి అలసటనే కాకుండా తీవ్రమైన గుండె సమస్యలకు కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? మంగళూరులోని కెఎంసి హాస్పిటల్ కన్సల్టెంట్…

Read More
Silver: సిల్వర్ ETF అంటే ఏంటి..? ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చా? ఎలా ఇన్వెస్ట్‌ చేయాలంటే?

Silver: సిల్వర్ ETF అంటే ఏంటి..? ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చా? ఎలా ఇన్వెస్ట్‌ చేయాలంటే?

గతంలో ఎప్పుడూ కనీవిని ఎరుగని విధంగా ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1.5 లక్షలు దాటి, కిలో వెండి ధర రూ.3.5 లక్షలు దాటిపోయింది. ఒక ఏడాది క్రితం వీటిపై పెట్టుబడి పెట్టిన వారు నేడు ధనవంతులు అయ్యారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా రెగ్యులర్‌ పెట్టుబడిదారులతో పాటు సామాన్యులు కూడా ఇప్పుడు బంగారం, వెండిలో వివిధ మార్గాల్లో పెట్టుబడి…

Read More
CM Chandra Babu: హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్

CM Chandra Babu: హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ స్థాపనతో ఒక నూతన సాంకేతిక శకం ప్రారంభమవుతోంది. ఇది ఒకప్పుడు హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్ ఐటీ రంగానికి వేసిన పునాదిని గుర్తుచేస్తోంది. 1998లో సైబర్ టవర్స్ ఏర్పాటు హైదరాబాద్‌ను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ కేంద్రంగా మార్చింది. ప్రస్తుతం, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో, సరిగ్గా 28 సంవత్సరాల తర్వాత, అమరావతి అదే తరహా అభివృద్ధికి సన్నద్ధమవుతోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: బెజవాడ నడిరోడ్డుపై యువకుడి వినూత్న…

Read More
అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం వేళ చైనాకు చెందిన ప్రముఖ విద్యావేత్త జుయెకిన్ జియాంగ్ చేసిన సాహసోపేతమైన అంచనాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. దుబాయ్ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలుతుందని, ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు పరాభవం తప్పదని ఆయన విశ్లేషించడం సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా, పన్నులు లేని సురక్షిత ప్రాంతంగా దుబాయ్‌కు ఉన్న ఇమేజ్ త్వరలోనే పటాపంచలు కాబోతోందని జియాంగ్ తెలిపారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘దుబాయ్ ఒక…

Read More

రాఖీ పండగ మాత్రమే కాదు.. శ్రావణ పౌర్ణమి రోజున జరిగే ఈ గొప్ప వైదిక సంప్రదాయం గురించి తెలుసా?

Upakarma on Shravan Purnima Telugu: శ్రావణ పౌర్ణమి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది రాఖీ పండగ. సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, అతని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను కోరుకుంటుంది. ప్రేమ, అనుబంధం, రక్షణకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే శ్రావణ పౌర్ణమికి ఇంతటితోనే ప్రత్యేకత ముగియదు. మన వైదిక సంప్రదాయంలో ఈ రోజుకు మరో విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. కొన్ని వైదిక సంప్రదాయాల్లో ఈ సందర్భంగా ఉపాకర్మ అనే…

Read More
వానాకాలంలో పెరుగు తింటే శరీరంలో ఏమవుతుంది? అసలు నిజాలు తెలుసుకోండి..

వానాకాలంలో పెరుగు తింటే శరీరంలో ఏమవుతుంది? అసలు నిజాలు తెలుసుకోండి..

ఆయుర్వేద కోణంలో చూస్తే.. వర్షాకాలంలో పెరుగును నివారించాలని సూచిస్తుంటారు. ఈ కాలంలో శరీరంలో వాతం పెరగడం, పిత్తం పేరుకుపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మందగించి పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయుర్వేద సూత్రాలు చెబుతున్నాయి. ముంబైలోని జస్లోక్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ డెల్నాజ్ టి. చందూవాడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుర్వేదంలో చెప్పిన ఈ నియమాలు మనిషి శరీర తత్వాలు అయిన వాత, పిత్త, కఫ ప్రపత్తులను బట్టి రూపొందించారు. అయితే ఆధునిక మెడికల్…

Read More
Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ఎంతుందంటే?

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ఎంతుందంటే?

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.. ఇరాన్-అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, డాలర్, రూపాయి విలువ మారకం ప్రభావంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. సోమవారం ఒక్కరోజే పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.180 మేర ధర పెరిగింది. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా మంగళవారం (జులై 21) ఉదయం 6 గంటల…

Read More
Aadhaar: కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌ చేసిన UIDAI.. ఎందుకంటే..?

Aadhaar: కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌ చేసిన UIDAI.. ఎందుకంటే..?

దేశవ్యాప్తంగా 83 వేల పాఠశాలల్లో చదువుతున్న కోటి మందికి పైగా పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్‌ (MBU) పూర్తి చేయడం ద్వారా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. UIDAI ప్రకారం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఫోటో, పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, జనన ధృవీకరణ పత్రం మాత్రమే అవసరం. ఈ వయస్సులో పిల్లల వేలిముద్రలు,…

Read More