తాజావార్తలు
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..

అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో దొంగలు రెచ్చిపోయారు. జలాల్ బాబా నగర్‌లో ఫిరోజ్ అనే వ్యాపారి ఇంట్లో చొరబడిన దొంగలు భారీ దోపిడీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. వ్యాపారి ఫిరోజ్ తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఐదుగురు దుండగులు బైక్‌లపై వచ్చి రెక్కీ నిర్వహించారు. నిందితుల్లో ఒకడు ముఖానికి టవల్ కట్టుకుని లోపలికి ప్రవేశించి, బెడ్‌రూమ్ అల్మరాను ధ్వంసం చేశాడు. అందులో ఉన్న రూ. 20 లక్షల నగదు,…

Read More
నీళ్లు, పాల కంటే పెట్రోల్ వెరీ చీప్.. వాటి ధరలు తెలిస్తే అవాక్కవడం పక్కా.. ఎక్కడంటే..?

నీళ్లు, పాల కంటే పెట్రోల్ వెరీ చీప్.. వాటి ధరలు తెలిస్తే అవాక్కవడం పక్కా.. ఎక్కడంటే..?

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశం, ఒకప్పుడు లాటిన్ అమెరికాలోనే అత్యంత సంపన్నమైన దేశంగా వెలుగొందిన వెనిజులా నేడు ఒక చారిత్రక మలుపులో ఉంది. అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుతో ఆ దేశంలో 13 ఏళ్ల సుదీర్ఘ పాలన అకస్మాత్తుగా ముగిసింది. అయితే ఈ రాజకీయ మార్పు వెనుక దశాబ్దాల కాలపు ఆర్థిక విధ్వంసం, ఆకలి కేకలు, అణచివేత దాగి ఉన్నాయి. వెనిజులా ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు…

Read More
ప్రేమికులు ఎప్పటికీ పాడుకునే పాట..! ఏం లిరిక్స్ భయ్యా.. ప్రాణం పెట్టి రాసినట్టుంది..

ప్రేమికులు ఎప్పటికీ పాడుకునే పాట..! ఏం లిరిక్స్ భయ్యా.. ప్రాణం పెట్టి రాసినట్టుంది..

జనాలపై సినిమాల ప్రభావం ఎంత ఉంటుందో పాటల ప్రభావం కూడా అంతే ఉంటుంది. సినిమా పాటలైనా, జానపద పాటలైనా ప్రేక్షుకులు ఇట్టే కనెక్ట్ అవుతుంటారు. చాలా సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాల్లో పాటలు మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి. ఇక ప్రేమగీతాలకు ఉండే క్రేజే వేరు. లవ్ సాంగ్స్ ఎప్పటికీ బోర్ కొట్టావు.. విషాదా గీతాలు కూడా ప్రేక్షకుల మనస్సులో ప్రత్యేక స్థానం స్పందించుకుంటుంటాయ్.. అలాంటి ఓ సాంగ్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం.. 2004లో…

Read More
IND vs ENG T20 WC Result: ఉత్కంఠ మ్యాచ్‌లో టీమిండియాదే విజయం.. కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..

IND vs ENG T20 WC Result: ఉత్కంఠ మ్యాచ్‌లో టీమిండియాదే విజయం.. కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..

India vs England Result, T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్‌లో ఆ జట్టు ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించింది. భారత జట్టు 2007, 2014, 2024లలో కూడా ఫైనల్‌కు చేరుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. 254…

Read More
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

ఈ ఆనవాళ్ల కచ్చితమైన వయస్సును నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ పరీక్షల నిమిత్తం నమూనాలను పంపినట్లు అధికారులు వెల్లడించారు. గంగాధర్ మెహర్ యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రకారం, ఈ ప్రాంతంలో 45కు పైగా రాతి ఆవాసాలు ఉన్నాయి. ఇక్కడున్న చిత్రాల్లో ఆదిమానవుల జీవనశైలి, వేట దృశ్యాలు, జంతువుల బొమ్మలు కనిపిస్తున్నాయి. సహజసిద్ధమైన రంగులతో గీసిన ఈ చిత్రాలు నాటి మానవుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ గుహలు మహాభారత కాలం నాటివిగా స్థానికులు నమ్ముతున్నప్పటికీ, శాస్త్రీయంగా ఇవి…

Read More
Anil Ravipudi: సప్తగిరి క్లోజ్ ఫ్రెండే.. అందుకే అతడు నా సినిమాల్లో ఎక్కువగా కనిపించడు

Anil Ravipudi: సప్తగిరి క్లోజ్ ఫ్రెండే.. అందుకే అతడు నా సినిమాల్లో ఎక్కువగా కనిపించడు

టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి.. నటుడు సప్తగిరితో తనకున్న స్నేహంపై పలు ఆసక్తికర అంశాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సప్తగిరికి తానే ఇండస్ట్రీలో బ్రేక్ ఇచ్చానని అనిల్ పేర్కొన్నాడు. అయితే, సప్తగిరి తన సినిమాల్లో తరచుగా కనిపించకపోవడంపై వివరణ ఇచ్చాడు. సప్తగిరి పూర్తి నిడివి గల పాత్రలనే కోరుకుంటాడని, ఒకటి లేదా రెండు సీన్స్ కోసం మాత్రమే నటించడానికి ఇష్టపడడని అనిల్ తెలిపాడు. సప్తగిరి తనకు తరచుగా ఫోన్ చేసి.. ఒకటి లేదా రెండు…

Read More
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..

ఓవైపు యుద్ధం.. మరోవైపు గోల్డ్‌, సిల్వర్‌ ETFల జోరు! ఇప్పుడు పెట్టుబడి మంచిదేనా?

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం లేదా రాజకీయ అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. అందుకే బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు ఇటీవలి రోజుల్లో గణనీయంగా పెరిగాయి. ఈ పెరుగుదలతో బంగారం, వెండి ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) కూడా మంచి లాభాలను చూపుతున్నాయి. కొన్ని ETFల విలువ కొద్ది రోజుల్లోనే 5 నుండి 10 శాతం…

Read More
PC Keyboard: టెక్నాలజీ మామూలుగా లేదుగా.. ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ను కీబోర్డ్‌లోనే అమర్చింది!

PC Keyboard: టెక్నాలజీ మామూలుగా లేదుగా.. ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ను కీబోర్డ్‌లోనే అమర్చింది!

HP Eliteboard G1a: పోర్టబుల్ PCల విషయానికి వస్తే ల్యాప్‌టాప్‌లు తరచుగా మొదట గుర్తుకు వస్తాయి. ఇప్పటివరకు ల్యాప్‌టాప్‌లను అల్టిమేట్ పోర్టబుల్ పీసీగా పరిగణించేవారు. కానీ అది మారబోతోంది. HP మొత్తం PCని ల్యాప్‌టాప్‌లో అమర్చడానికి వినూత్న సాంకేతికతను ఉపయోగించింది. దీని వలన ల్యాప్‌టాప్ అవసరాన్ని తొలగించవచ్చు. మీరు చేయాల్సిందల్లా కీబోర్డ్‌ను తీసుకెళ్లడం. దానిని మానిటర్‌కు కనెక్ట్ చేయడం, ఎక్కడైనా పని చేయడం. కీబోర్డ్‌లో PC వస్తుంది. HP త్వరలో తన వ్యాపార-కేంద్రీకృత పోర్ట్‌ఫోలియోకు HP Eliteboard…

Read More
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..

Wealth Temples: జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలు దర్శిస్తే చాలు.. మీ ఇంట సిరిసంపదలకు లోటుండదట!

జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని, ఐశ్వర్యవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు గ్రహ దోషాల వల్ల లేదా కర్మఫలాల వల్ల ఎంత శ్రమించినా ఫలితం దక్కదు. అటువంటి సమయంలో దైవబలం తోడైతే కష్టాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఆర్థిక సమస్యలను పరిష్కరించి, సంపదను ప్రసాదించే 5 విశిష్ట దేవాలయాలు ఉన్నాయి. వాటిని ఒక్కసారి మనస్ఫూర్తిగా దర్శించుకుంటే మీ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయని భక్తులు నమ్ముతుంటారు. ఆ ఆలయాల ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం….

Read More
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..

Banks: బ్యాంకింగ్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. మినిమం బ్యాలెన్స్ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన

సామాన్య కస్టమర్లకు బ్యాంకులు షాకిస్తున్నాయి. వారి జేబులకు ప్రైవేట్ బ్యాంకులు భారీ చిల్లులు పెడుతున్నాయి. బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేదన్న కారణం బూచిగా చూపించి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ సాకుతో ఏకంగా వేల కోట్ల రూపాయలను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ బ్యాంకులు. గత మూడేళ్ల కాలంలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని ఖతాదారుల నుంచి ప్రైవేట్ బ్యాంకులు రూ.11 వేల కోట్లు జరిమానా వసూలు చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక…

Read More