తాజావార్తలు
ధ్యానానికి….. తొలి మెట్టు…..

ధ్యానానికి….. తొలి మెట్టు…..

Meditation for Beginners in Telugu ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి అంతో …ఇంతో…. కొంతో…. చాలా మందికి తెలుసు, కొందరికి ఎలా మొదట మొదలు పెట్టాలో తెలియక ఉంటారు, కొందరు సాధన చేస్తూ ఉంటారు. కొందరు సాధన చేస్తూ వదలి వేసి ఉంటారు, మధ్య మధ్యలో చేస్తూ వదలి వేస్తూ వుంటారు, కొందరు చేస్తూ మానేసి మళ్ళీ అవకాశము వస్తే చేసుకొనేందులకు ప్రయత్నం చేస్తూ వుంటారు. https://www.youtube.com/watch?v=iq-ArRVnDFk&pp=ygURbWVkaXRhdGlvbiB0ZWx1Z3U%3D ధ్యానాన్ని ఆచరించడములోనే అశ్రద్ద చేస్తూ మళ్ళీ చేయవచ్చులే…

Read More
📱మీ మొబైల్ రేడియేషన్ నుండి మీ కుటుంబాన్ని కాపాడండి!”

📱మీ మొబైల్ రేడియేషన్ నుండి మీ కుటుంబాన్ని కాపాడండి!”

మీరు రోజూ మొబైల్ ఉపయోగిస్తున్నారా?మొబైల్ రేడియేషన్ మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా ప్రభావితం చేస్తుందని తెలుసా? మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల కలిగే సమస్యలు – 10 పాయింట్లు1. 🧠 తలనొప్పి మరియు మెదడు అలసట2. 😴 నిద్రలేమి సమస్యలు (Sleep Disturbance)3. 👁️ కంటి చూపు బలహీనత4. ❤️ గుండె ధడలు పెరగడం5. 🤕 మెమరీ పవర్ తగ్గడం6. 😓 ఒత్తిడి మరియు ఆందోళన (Stress & Anxiety)7. 🧏 చెవుల సమస్యలు (Hearing Problems)8. 🧍…

Read More
పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజర్ ఎందుకు అవసరం? 5 Main Points

పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజర్ ఎందుకు అవసరం? 5 Main Points

🌿 పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజర్ ఎందుకు అవసరం? పూర్తి సమాచారం | A2zchronicle పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజర్! అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్లాలా ఉపయోగపడు తుంది. రోజ్ వాటర్తో పోర్స్ శుభ్రపడి ముఖ చర్మం కాంతివంతమవుతుంది.https://studio.youtube.com/video/3VmNs7CboT0/edit పొడిబారిన చర్మం అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. చర్మంలో తేమ తగ్గిపోవడం…

Read More
Kidney Health: కిడ్నీ ఫెయిల్యూర్ కావడానికి 3 నెలల ముందే కనిపించే ఆ 5 లక్షణాలు ఇవే..

Kidney Health: కిడ్నీ ఫెయిల్యూర్ కావడానికి 3 నెలల ముందే కనిపించే ఆ 5 లక్షణాలు ఇవే..

సాధారణంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ఉదయం నిద్రలేవగానే కొన్ని వింత లక్షణాలు కనిపిస్తాయి. ముఖంలో వాపు లేదా మూత్ర విసర్జనలో మార్పులు వంటివి ప్రధానమైనవి. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో ద్రవాలు వ్యర్థాలు పేరుకుపోయి వివిధ రూపాల్లో బయటపడతాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ నివేదిక ప్రకారం, ఈ లక్షణాలను సకాలంలో గుర్తించడం వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులను (CKD) అరికట్టే అవకాశం ఉంటుంది. ఆ లక్షణాలు ఏమిటి మరియు అవి శరీరానికి ఎలాంటి ముప్పును కలిగిస్తాయో ఇప్పుడు…

Read More
రక్త హీనతను తరిమి కొట్టే సజ్జల లడ్డూ.. ఇంట్లో ఎలా తయారు చేయాలంటే?

రక్త హీనతను తరిమి కొట్టే సజ్జల లడ్డూ.. ఇంట్లో ఎలా తయారు చేయాలంటే?

కావాల్సిన పదార్థాలు : సజ్జలు అర కిలో, బెల్లం 500 గ్రాములు, నెయ్యి 10 టీస్పూన్స్, తెల్ల నువ్వులు, వేరుశనగలు 100 గ్రాములు, బాదం 75 గ్రాములు, ఎండు ద్రాక్ష 25 గ్రాములు, ఏలకుల పొడి వన్ టీ స్పూన్, శొంఠి పొడి పావు టీస్పూన్, ఉప్పు చిటికెడు.

Read More
కొత్తిమీరలో అసలు రుచి ఉండేది ఈ భాగంలోనే! ఆశ్చర్యకరమైన నిజాలు | A2Z Chronicle

కొత్తిమీరలో అసలు రుచి ఉండేది ఈ భాగంలోనే! ఆశ్చర్యకరమైన నిజాలు | A2Z Chronicle

చెఫ్ చెప్పిన ఆ రహస్యం ఏంటో తెలుసా..? సాధారణంగా మనం మార్కెట్ నుండి కొత్తిమీర తెచ్చాక ఏం చేస్తాం..? కేవలం ఆకులను మాత్రమే తుంచుకుని, కాండాలను, వేర్లను చెత్తబుట్టలో వేస్తాం. కానీ మీరు చెత్త అని పారేస్తున్న ఆ కాండాల్లోనే అసలైన రుచి దాగి ఉందని మీకు తెలుసా..? కొత్తిమీరను వంటల్లో ఎలా వాడాలో ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్ వివరిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వంటకాల్లో కొత్తిమీర ఇచ్చే సువాసన కేవలం ఆకుల్లోనే…

Read More
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..

ఉదయం మీ పేగులు సరిగ్గా శుభ్రం కాకపోతే, మీరు బొప్పాయిని క్రమం తప్పకుండా తినవచ్చు. ఇది పేగులలో పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది. తరచుగా జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఉదయం బొప్పాయి తినడం సహజ నివారణ. మీరు వేగంగా బరువు పెరుగుతున్నట్లయితే, ఈరోజు నుండి మీ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోండి. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల ఎక్కువసేపు కడుపు…

Read More
ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

ఢిల్లీ MCD కి చెందిన డాక్టర్ అజయ్ కుమార్ అభిప్రాయం ప్రకారం.. గోరువెచ్చని నీరు శరీరాన్ని లోపల నుండి సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం దప్పికను తీర్చడమే కాకుండా ఒక సహజ సిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. శరీర శుద్ధి: ఇది శరీరం నుండి విషపూరిత వ్యర్థాలను…

Read More