ఆస్తి తీసుకొని కన్నవారిని గెంటేసిన కొడుకులు..! ఊహించని షాకిచ్చిన తల్లిదండ్రులు
వృద్ధాప్యంలో పిల్లలే భరోసా అనుకున్న ఆ దంపతులు, తమకు ఉన్న ఇల్లు, ఆస్తులను కొడుకు పేరిట బదిలీ చేశారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన కొడుకు వారిని నిర్లక్ష్యం చేశాడు. చివరకు ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. నా ఆరోగ్యంతో కంటతడి, నిరాశ, నిస్సహాయతతో వీధిన పడ్డవృద్ద దంపతులు ఏం చేశారో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఇంజం చంద్రకళ, రమణారెడ్డి(70) దంపతులు. వీరికి ఇద్దరూ కుమారులు,…
