అక్షయ తృతీయ.. వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! అయినా కూడా..
మన దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న బంగారం కొనుగోలు సంప్రదాయం ఒక నిశ్శబ్ద కానీ గణనీయమైన మార్పు దిశగా సాగుతోంది. ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా దాదాపు రూ.20,000 కోట్ల విలువైన బంగారం కొనుగోలు జరిగినప్పటికీ, అసలు చిత్రంలో మరో కోణం బయటపడుతోంది. ధరలు గత ఏడాదితో పోలిస్తే సుమారు 60 శాతం పైగా పెరగడంతో, వినియోగదారులు ఖర్చు ఎక్కువ చేసినా కొనుగోలు చేసిన భౌతిక బంగారం పరిమాణం తగ్గింది. వ్యాపారుల అంచనాల ప్రకారం, పండుగ సీజన్లో…
