IPL 2026 : ఢిల్లీ క్యాపిటల్స్లో విషాదం.. ప్రాక్టీస్లో యంగ్ ప్లేయర్కు తీవ్రగాయం.. మైదానంలోకి అంబులెన్స్
IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్తో జరగనున్న కీలక పోరుకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో తీవ్ర విషాదం నెలకొంది. ప్రాక్టీస్ సెషన్లో ఆ జట్టు యువ ఆటగాడు సాహిల్ పారఖ్ దారుణంగా గాయపడ్డారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మైదానంలోకి అంబులెన్స్ను రప్పించి, వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఢిల్లీ ఆటగాళ్లు, అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రాక్టీస్ సెషన్లో అసలేం జరిగింది? నేడు ఢిల్లీలోని అరుణ్…
