చాణక్యుడి ప్రకారం, కొంత మంది ఎప్పుడూ మూర్ఖంగా వ్యవరిస్తుంటారు. మహిళలకు, తెలివైన వారికి ఎవరికీ విలువ, గౌరవం ఇవ్వరు. అయితే ఎక్కడ అయితే తెలివైన వారికి విలువ ఉంటుందో, వారి ఇంటిలో డబ్బుల వర్షం కురుస్తుందని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు. అందుకే ఎప్పుడూ కూడా ఇంటిలో ఉన్న పెద్దవారిని, తెలివైన వ్యక్తులను గౌరవించి, వారి నుంచి సలహాలు పొందాలి.
