తాజావార్తలు
Expiry Date: ఎక్స్‌పైరీ డేట్,  బెస్ట్ బిఫోర్..  రెండూ ఒక్కటే అనుకుంటున్నారా?.. ఈ పొరపాటు మీ ప్రాణాలకే ప్రమాదం!

Expiry Date: ఎక్స్‌పైరీ డేట్, బెస్ట్ బిఫోర్.. రెండూ ఒక్కటే అనుకుంటున్నారా?.. ఈ పొరపాటు మీ ప్రాణాలకే ప్రమాదం!

ఒక ఉత్పత్తి ఎప్పటి వరకు సురక్షితం? ఏ తేదీ దాటితే దాని నాణ్యత తగ్గుతుంది? అనే విషయాలపై స్పష్టత ఉండాలి. ఎక్స్‌పైరీ డేట్ అనేది భద్రతకు సంబంధించింది అయితే, బెస్ట్ బిఫోర్ అనేది ఆ వస్తువు రుచి, రంగు తాజాదనానికి సంబంధించింది. ఈ రెండింటి మధ్య ఉన్న శాస్త్రీయ పరమైన తేడాలను ఏ సందర్భంలో ఏది పాటించాలో ఇప్పుడు చూద్దాం.. ఎక్స్‌పైరీ డేట్ : ఇది వస్తువు భద్రతను సూచిస్తుంది. ఆ తేదీ దాటిన తర్వాత ఆ…

Read More
Expiry Date: ఎక్స్‌పైరీ డేట్,  బెస్ట్ బిఫోర్..  రెండూ ఒక్కటే అనుకుంటున్నారా?.. ఈ పొరపాటు మీ ప్రాణాలకే ప్రమాదం!

తులసి దగ్గర ఈ టైంలో దీపం వెలిగించండి.. ఆశ్చర్యకరమైన ఆర్థిక మార్పులు మీరే చూస్తారు!

హిందూ ధర్మంలో తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది కేవలం ఒక ఔషధ మొక్క మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో తులసి ఉండటం వల్ల ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. డబ్బుకు కొరత ఉండదని నమ్మకం. హిందూ మతంలో తులసి మొక్క విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనది. అందువల్ల తులసి ఉన్న ఇంటిలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అని విశ్వసిస్తారు. అలాంటి ఇంట్లో ఆర్థిక…

Read More
Expiry Date: ఎక్స్‌పైరీ డేట్,  బెస్ట్ బిఫోర్..  రెండూ ఒక్కటే అనుకుంటున్నారా?.. ఈ పొరపాటు మీ ప్రాణాలకే ప్రమాదం!

Tollywood: గత జన్మలలో రుణం ఏమో.. తెలుగు ఫ్యాన్స్ గురించి తమిళ హీరో..

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రతారగా కొనసాగుతున్న కార్తీ, తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిమానం గురించి మాట్లాడుతూ, అది తనకు అదృష్టమని, గత జన్మల రుణం కావచ్చునని కార్తీ అన్నారు. తెలుగు ప్రజలు తనకు అండగా నిలవడం, తన తప్పులను కూడా ఆదరించడం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, అందుకే తాను ధైర్యంగా తెలుగులో మాట్లాడగలుగుతున్నానని తెలిపారు. తెలుగు భాషను నేర్చుకోవడంలో తన పరిసరాలు ఎంతో సహాయపడ్డాయని వివరించారు. చెన్నైలోని…

Read More
Expiry Date: ఎక్స్‌పైరీ డేట్,  బెస్ట్ బిఫోర్..  రెండూ ఒక్కటే అనుకుంటున్నారా?.. ఈ పొరపాటు మీ ప్రాణాలకే ప్రమాదం!

ఎండాకాలంలో ఏ పిండి రొట్టె తినడం ఆరోగ్యానికి మంచిది..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పెరుగుతున్న వేడి దృష్ట్యా, ప్రజలు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎలాంటి రొట్టెలు, ఆహారం తీసుకోవాలో తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఏ సీజన్‌లో ఏ రొట్టె తినాలి: సాధారణంగా అందరూ ఏడాది పొడవునా గోధుమ రొట్టెనే తింటారు. కానీ వాతావరణాన్ని బట్టి ధాన్యాలను మార్చడం వల్ల ఆరోగ్యం…

Read More
Expiry Date: ఎక్స్‌పైరీ డేట్,  బెస్ట్ బిఫోర్..  రెండూ ఒక్కటే అనుకుంటున్నారా?.. ఈ పొరపాటు మీ ప్రాణాలకే ప్రమాదం!

Cold Water in Summer: వేడి నుంచి ఉపశమనం పొందడానికి చల్లని నీళ్లు తాగుతున్నారా? ఐతే ఈ చిక్కులు తప్పవ్‌

ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది చల్లటి నీళ్లు తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఎండ, చెమటతో అలసిపోయిన వారికి చల్లటి నీళ్లు తక్షణ చల్లదనాన్ని, ఉపశమనాన్ని అందిస్తుంది. అందువల్ల చాలా ఇళ్లలో ఫ్రిజ్ నీళ్లు లేదా ఐస్ వాటర్ తాగేందుకు ఇష్టపడతారు. అయితే ప్రతి అలవాటు శరీరంపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతుందని మనం మర్చిపోకూడదు. చల్లటి నీళ్లు కూడా దీనికి మినహాయింపు కాదు. కొంతమందికి పదేపదే చల్లటి నీళ్లు తాగే అలవాటు…

Read More
Expiry Date: ఎక్స్‌పైరీ డేట్,  బెస్ట్ బిఫోర్..  రెండూ ఒక్కటే అనుకుంటున్నారా?.. ఈ పొరపాటు మీ ప్రాణాలకే ప్రమాదం!

AC Price: భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ప్రధాన కారణాలు ఇవే

ఎండలు ముదురుతున్న వేళ ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారికి చేదువార్త. రానున్న రోజుల్లో ఎయిర్ కండీషనర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ముడి పదార్థాల వ్యయం పెరగడం, ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన నిబంధనల కారణంగా ఏసీల తయారీ కంపెనీలు ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఏసీల ధరలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఏసీల తయారీలో అత్యంత కీలకమైన రాగి , అల్యూమినియం, ప్లాస్టిక్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగాయి. దీనివల్ల ఏసీల తయారీ వ్యయం దాదాపు…

Read More
Expiry Date: ఎక్స్‌పైరీ డేట్,  బెస్ట్ బిఫోర్..  రెండూ ఒక్కటే అనుకుంటున్నారా?.. ఈ పొరపాటు మీ ప్రాణాలకే ప్రమాదం!

పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్‌

ఉగ్రవాద కార్యాకలాపాలకు సంబంధించి అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ సంచలన నివేదికను బయటపెట్టింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల గురించి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకున్న వాటి గురించి వివరించింది. దీంతో భారతదేశానికి చాలాకాలంగా ఉన్న ఆందోళనలను మరోసారి రేకెత్తించింది. తన నివేదికలో అనేక తీవ్రవాద గ్రూపులను ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ నివేదిక లష్కర్-ఎ-తైబా, జైష్-ఎ-మహ్మద్, హర్కత్-ఉల్-జిహాద్ ఇస్లామీ, హర్కత్-ఉల్-ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు భారతదేశం తోపాటు కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు…

Read More
Expiry Date: ఎక్స్‌పైరీ డేట్,  బెస్ట్ బిఫోర్..  రెండూ ఒక్కటే అనుకుంటున్నారా?.. ఈ పొరపాటు మీ ప్రాణాలకే ప్రమాదం!

Virat Kohli : రన్ మెషిన్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా విరాట్ సరికొత్త చరిత్ర

Virat Kohli : ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే కింగ్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 39 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలవడమే కాకుండా, తన జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును బద్దలు…

Read More
Expiry Date: ఎక్స్‌పైరీ డేట్,  బెస్ట్ బిఫోర్..  రెండూ ఒక్కటే అనుకుంటున్నారా?.. ఈ పొరపాటు మీ ప్రాణాలకే ప్రమాదం!

JEE Main 2026 Exams: మే 5న జరగాల్సిన జేఈఈ మెయిన్‌ 2026 పరీక్ష వాయిదాకు విజ్ఞప్తులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్, మార్చి 29: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 (ఏప్రిల్) పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమవనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు నేడో, రేపో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షల తేదీల్లో మరోమారు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్‌ 5న ఈస్టర్‌ ఆదివారం పండగ ఉంది. దీంతో ఈ రోజున…

Read More
Expiry Date: ఎక్స్‌పైరీ డేట్,  బెస్ట్ బిఫోర్..  రెండూ ఒక్కటే అనుకుంటున్నారా?.. ఈ పొరపాటు మీ ప్రాణాలకే ప్రమాదం!

ఇరాన్‌లో భారీగా మోహరించిన US సైనిక బలగాలు.. అమెరికా గ్రౌండ్‌ ఆపరేషన్‌ రంగం సిద్ధమా..?

ఇరాన్‌తో యుద్ధం శుక్రవారం (మార్చి 27, 2026) నాటికి ఒక నెల పూర్తి చేసుకుంటున్న తరుణంలో, అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక ఉనికిని మరింత పెంచింది. యూఎస్ఎస్ ట్రిపోలి నౌకలోని సుమారు 3,500 మంది మెరైన్‌లు, సెయిలర్స్‌ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇరాన్‌లోకి భూతల దళాలను పంపే విషయాన్ని అమెరికా పరిశీలిస్తుందా అనే ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మోహరింపు జరిగింది. ఈ కొత్త మోహరింపుతో, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో సుమారు 50,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు….

Read More