భారత్పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. మరో బాదుడుకు రంగం సిద్ధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి సుంకాల దాహం తీరలేదు. భారత్పై కనీవినీ ఎరుగని రీతిలో భారీ సుంకాలకు అమెరికా కసరత్తు చేస్తోంది. 500 శాతం సుంకాలు మోపేందుకు అమెరికాలో బిల్లు సిద్ధం అవుతోంది. సెనెటర్ లిండ్సే గ్రాహమ్ ప్రతిపాదించిన బిల్లుకు ట్రంప్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. వచ్చేవారం సెనెట్లోకి సుంకాల బిల్లు రానుంది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేసే దేశాలపై 500% సుంకాలు విధించడానికి ట్రంప్కు అధికారాలు కల్పించింది బల్లు. ఈ బిల్లు అమెరికా ఎగువసభ ఆమోదిస్తే…
